Home Search
పరిశోధకులు - search results
If you're not happy with the results, please do another search
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు భేష్
పలు పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
అటవీ జంతువుల సంరక్షణ దిశగా అటవీ శాఖ చర్యలు
మన తెలంగాణ / హైదరాబాద్ : యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ‘జూలాజికల్ సర్వే...
మురుగునీటి పరీక్ష ద్వారా వైరస్ అంచనా!
కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. థాయ్లాండ్ గుహ లోని గబ్బిలాల్లో కరోనాకు చెందిన కొత్తవైరస్ ఉన్నట్టు ఇటీవలనే బయటపడగా, చైనాలో మలేషియన్ పాంగోలిన్స్ (అలుగు)లో జిఎక్స్ పి2వి...
జిహెచ్ఎంసిని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జపాన్ ప్రతినిధుల బృందం గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు మాసబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ కార్యాలయంలో గల మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ ను సందర్శించారు. జెఎస్సి...
విద్యాలయాల్లో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యత: బుర్రా వెంకటేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని భవిష్యత్తులో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభిప్రాయపడ్డారు....
పేదరికం, ఇన్ఫ్లమేషన్తో క్యాన్సర్లో మూడింతల మరణ ప్రమాదం
ఫ్లోరిడా వర్శిటీ పరిశోధకుల అధ్యయనం
న్యూఢిల్లీ : పేదరికం, దీర్ఘకాలిక అంతర్గత వాపు ( ఇన్ఫ్లమేషన్ )కలిసి 15 ఏళ్లలో గుండె వ్యాధుల్లో రెట్టింపు , క్యాన్సర్ వ్యాధిలో మూడింతలు మరణ ప్రమాదాన్ని...
ఎం.ఫిల్ కోర్సు రద్దులో ఔచిత్యం ఉందా?
ఈ అకడమిక్ ఇయ్యర్లో మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ కోర్సుల్లో చేరాలని ఉత్సాహపడుతున్న విద్యార్ధుల అభిలాషను నిరుత్సాహ పరుస్తూ గత నవంబర్ 2022న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆ కోర్సును రద్దు...
ఉత్తరాఖండ్లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
రామాలయ ప్రతిష్ఠకు చత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల “సుగంధ” బియ్యం
రాయ్పూర్ : జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఛత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల సుగంధ రకం బియ్యం శనివారం సరఫరా అయింది. ఈమేరకు విఐపి రోడ్డులో శ్రీరామ...
గోవా బీచ్లో చేపల సందడి
పెర్నెమ్ : గత కొద్దిరోజులుగా గోవా బీచ్ పరిసరాల్లో అత్యంత అరుదైన సార్డిన్ చేపలు కుప్పలుకుప్పలుగాతేలుతూ కన్పించాయి. తీరం వెంబడి ఇవి కలియతిరుగుతూ ఉండటం పర్యాటకులకు కనువిందు చేసింది. కొందరు వీటిని ఆహారానికి...
ఇంట్యూషనే విద్యా ప్రమాణం
Intuition is our deeper intelligence that is able to read the room or the marketplace, make decisions from a wiser resource, and extract data...
అల్జిమర్స్ వ్యాధికి మేలైన అంచనా మెదడు ఆరోగ్యమే
న్యూఢిల్లీ : ప్రొటీన్లు ముద్దకట్టడం, వయసు మాత్రమే కాదు, అల్జిమర్స్ పెరుగుదలను మేలుగా అంచనా వేయగలిగేది మెదడు ఆరోగ్యమేనని కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికా లోని పిట్స్బర్గ్ యూనివర్శిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ ఆస్కార్...
అధ్యాపకులు అకౌంటింగ్ సదస్సుకు హాజరుకావడం గర్వనీయం
మన తెలంగాణ/హైదరాబాద్: ఓయూ అధ్యాపకులకు త్రివేండ్రంలో జరిగిన అఖిలభారత అకౌంటింగ్ సదస్సులో లభించిన గౌరవం పట్ల ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్, ఉస్మానియా వాణిజ్య విభాగం హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఓయూలో జరిగిన...
మెదడులో జ్ఞాపకాలపై నిద్రా సమయ శ్వాస ప్రభావం
న్యూఢిల్లీ : నిద్రా సమయంలో మనం తీసుకునే శ్వాస మెదడులోని జ్ఞాపకాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. నిద్రా సమయంలో మెదడు లోని ప్రకంపనలకు తిరిగి జ్ఞాపకాలు ప్రేరేపితం...
దేశంలో తగ్గిపోయిన బాల్య వివాహాలు
అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఆదైగురు బాలికలలో ఒకరు, ఆరుగురు బాలురలో ఒకరు వివాహితులని తాజా అధ్యయనంలో తెలిపింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు గత కొన్ని సంవత్సాలుగా తీసుకుంటున్న చర్యలు సత్ఫిలితాలు ఇచ్చాయని...
ప్రసవం తరువాత మహిళల్లో దీర్ఘకాల అనారోగ్యం
న్యూఢిల్లీ : ఏటా ప్రసవం తరువాత 40 లక్షల మంది మహిళలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్ఒ)కు...
నేలను కాపాడుకుంటేనే మనుగడ
హర్టీకల్చర్ వర్శిటీ విసి డా.నీరజ
మనతెలంగాణ/హైదరాబాద్ : నేల నిస్సారం కాకుండా కాపాడుకుంటేనే జీవకోటి మనుగడ మనగలదని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన...
చక్కెర వ్యాధికి 14 రోజుల నయపు మందు
న్యూఢిల్లీ : చక్కెర ఉందా? మూలిక ముందులతో పక్షంరోజులలో ఈ వ్యాధి నయం అవుతుందని ఇటీవలి అధ్యయనంలో తేల్చారు. జిబిఆర్ వనమూలిక ఔషధం మధుమేహం కట్టడి చేసే దివ్యౌషధం అవుతుందని అధ్యయనంలో తెలిపారు....
దీర్ఘకాలిక కోవిడ్ వీడినా ..వీడని జబ్బులు
న్యూఢిల్లీ : దీర్ఘకాలిక కోవిడ్ సోకి కోలుకున్న వారిలో అత్యధికులకు ఆ తరువాత రకరకాల అనంతర శారీరక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఇవి కేవలం కోవిడ్ సమస్యలే అని , ఇవి కోవిడ్ వచ్చిన...
5500 ఏళ్ల క్రితం జనాభా హెచ్చు తగ్గులపై వాతావరణ మార్పుల ప్రభావం
న్యూఢిల్లీ : 3500 నుంచి 5500 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల కారణంగా ఐరోపా లోని మానవ జనాభాలో హెచ్చుతగ్గులు సంభవించాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. జర్నల్ పిఎల్ఒఎస్ వన్లో వెలువడిన...