Friday, March 29, 2024
Home Search

పరువు - search results

If you're not happy with the results, please do another search

రాహుల్ పరువునష్టం కేసు: పూర్ణేష్ మోడీకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: మోడీ ఇంటిపేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ దాఖలు వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్...
Jeevitha-Rajasekhar Couple Sentenced to Jail one year

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష..

హైదరాబాద్: పరువునష్టం కేసులో ప్రముఖ తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ లకు నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో దాతల నుంచి ఉచితంగా...
Jharkhand High Court grants relief to Rahul Gandhi

పరువునష్టం కేసు: రాహుల్ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు పరువునష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస నాయకుడు రాహుల్ గాంధీ దాఖలు...

కర్ణాటకలో మరో పరువు హత్య

బెంగళూరు : కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు నొక్కి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు...
Dwarampudi chandrasekhar reddy comments on Pawan kalyan

పవన్ కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీయొద్దు: ద్వారంపూడి

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనం వారాహి కాదని అది నారాహి అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ద్వారంపూడి రీకౌంటర్ ఇచ్చారు. వారాహిపై...

40 శాతం కమీషన్లు: కాంగ్రెస్‌పై బిజెపి పరువునష్టం దావా

బెంగళూరు: కర్నాటకలో ఇదివరకటి బిజెపి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు పుచు చ్చుకుందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సాగించిన ప్రచారంపై బిజెపి కోర్టులో పరువునష్టం దావావేసింది....
Team India defeat in WTC Final

చెత్త ఆటతో పరువు తీశారు..

ఐసిసి టోర్నీల్లో తీరుమారని టీమిండియా మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడాన్ని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస...
Rahul Gandhi

పరువు నష్టం దావాలో రాహుల్‌కు ఊరట

ముంబై : పరువు నష్టం దావాకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బొంబాయి హైకోర్టు ఊరట కల్పించింది. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆగస్టు రెండవ తేదీ వరకూ కోర్టుకు వ్యక్తిగతంగా...
BJP MLA Raghunandan Rao comments on CM KCR

ఎంఎల్ఎ రఘనందన్‌పై రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా

హైదరాబాద్ : ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్ట్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను...
NTR statue Controversy in khammam

పంతానికి పోయి ‘ఎన్‌టిఆర్‘ పరువు తీయవద్దు : విహెచ్‌పి

హైదరాబాద్ : పంతానికి పోయి.. ఎన్టీఆర్ పరువు తీయొద్దని విశ్వహిందూ పరిషత్ నేతలు అన్నారు. ఖమ్మం లక్కారం చెరువులో ప్రతిష్టించనున్న ఎన్టీఆర్ విగ్రహం సహజసిద్ద రూపంలో లేకపోవడం బాధాకరం అని విహెచ్‌పి ప్రచార...

ఖర్గేపై బజరంగ్‌దళ్ రూ.100 కోట్ల పరువు నష్టం కేసు

చండీగఢ్ : బజరంగ్ దళ్ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే బజరంగ్‌దళ్ , పిఎఫ్‌ఐ సంస్థలపై నిషేధం...
Defamation Case filed against Ex CJI Ranjan Gogoi

మాజీ సిజెఐ గొగోయ్‌పై పరువు నష్టం దావా

గౌహతి: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్‌పై అస్సాం పబ్లిక్ వర్క్ అధ్యక్షుడు ఆభిజీత్ శర్మ కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేయడంతో పాటు గొగోయ్ ఆత్మకథపై...

బిజెపి అధ్యక్షుడిపై పరువు నష్టం కేసు

చెన్నై : డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువునష్టం దావా వేసింది. స్థానిక సిటీ సివిల్ కోర్టులో ఈ...
SIT Serve notice to Bandi Sanjay

కెటిఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లా?: బండి

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని బిజెపి ఎంపి బండి సంజయ్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ లీగల్ నోటీసుపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.  కెటిఆర్ వంద...
KTR Legal notice to Revanth Reddy and Bandi Sanjay

రేవంత్, బండి సంజయ్‌లపై కెటిఆర్ లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా..

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కెటిఆర్ లీగల్ నోటీసులు రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా నోటీసులు ఇప్పటికే చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్న కెటిఆర్ హైదరాబాద్: తెలంగాణ...
Delhi High Court summons Uddhav Thackeray in defamation case

పరువునష్టం కేసులో ఉద్ధవ్ థాక్రేకు ఢిల్లీ హైకోర్టు సమన్లు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడు రాహుల్ రమేష్ షావలె దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు...
Nawazuddin Siddiqui Files Defamation Case

మాజీ భార్యపై నవాజుద్దీన్ సిద్దిఖీ రూ. 100 కోట్ల పరువునష్టం దావా

న్యూస్‌డెస్క్: తనను అప్రతిష్ట పాల్జేసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న తన మాజీ భార్య ఆలియా అలియాస్ జైనాబ్ సిద్దిఖి, తన సోదరుడు షంషుద్దీన్ సిద్దిఖిపై రూ. 100 కోట్ల పరువు నష్టాన్ని...
Renuka Chowdari

Renuka Chowdhury: ప్రధాని మోడీపై రేణుకా చౌదరి పరువు నష్టం దావా వేస్తారా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పరువునష్టం దావా కేసు పెట్టారు. రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా...

బాలాపూర్ లో పరువు హత్య.. యువతి కళ్లెదుటే …

బాలాపూర్: మతాంతర ప్రేమ వ్యవహారం నేపధ్యంలో యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల...
Rahul Gandhi

రాహుల్ గాంధీపై పరువునష్టం దావా!

విచారణ ఏప్రిల్ 1కి వాయిదా ముంబై: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవాండిలో ఉన్న కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా శాశ్వతంగా...

Latest News