Thursday, April 18, 2024
Home Search

పర్వతాలు - search results

If you're not happy with the results, please do another search
Indian scientists discover ancient ocean in Himalayas

మన ఉత్తరాన 60 కోట్ల ఏండ్ల కిందటి నిక్షిప్త రహస్యం

బెంగళూరు : హిమాలయాలు కేవలం సమున్నత మంచుపర్వతాలు కావు. ఇక్కడ అగాధ జల సముద్రం ఉండేదట. దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో సముద్రం ఉన్నట్లు భారత్, జపాన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు...

కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

మక్తల్ : రోడ్డు పక్కన గల డబ్బా షెడ్‌కు కరెంటు సరఫరా కావడంతో మక్తల్ పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన కర్రెం తిమ్మప్ప(31) అనే యువకుడు ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందిన ఘటన...

కెసిఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్

అచ్చంపేట :సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పులిజాల గ్రామంలో కాంగ్రెస్‌కి...

పొలం పని చేయమన్నందుకు మామను చంపిన అల్లుడు

మక్తల్: పొలంలో పని చేయమన్నందుకు మామపై ఇల్లరికపు అల్లుడు కర్రతో దాడి చేసి చంపిన సంఘటన మహమూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పస్పుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డన్నోళ్ల లక్ష్మప్ప (44)కు...

భూ బకాసురులకు కొమ్ముకాస్తున్న వారిని సస్పెండ్ చేయాలి

రైతులకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం శామీర్‌పేట: భూ బకాసురులకు కొమ్ముకాస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బొమ్మరాసిపేట రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం శామీర్ పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శామీర్‌పేట...

ఆభరణాల కోసమే మహిళ హత్య

మక్తల్ : మక్తల్ పట్టణ శివారు ప్రాంతం కాటన్‌మిల్ సమీపంలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కావలి లక్ష్మీ(47) కేసును మక్తల్ పోలీసులు చేధించారు. ఆభరణాల కోసమే నిందితుడు ఆమెను...

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మక్తల్ : మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీ(45) అనే మహిళ, పట్టణ శివారు కాటన్‌మిల్ సమీపంలోని భీమా ప్రధాన కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి...

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మక్తల్ : మక్తల్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన కావలి లక్ష్మీ(45) అనే మహిళ, పట్టణ శివారు కాటన్‌మిల్ సమీపంలోని భీమా ప్రధాన కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి...

వ్యక్తిపై దాడి

మక్తల్ ః మండలంలోని మంథన్‌గోడ్‌కు చెందిన కృష్ణయ్యపై దాడికి పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు. వ్యవసాయ పొలం వద్ద జరిగిన పంచాయతీలో కృష్ణయ్యపై అదే గ్రామానికి...

సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయండి

అబ్దుల్లాపూర్‌మెట్: సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసుల ను ఎత్తివేయాలని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, ఈటి నరసింహలు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు...

యువతకు ఆదర్శం భూక్య యశ్వంత్ నాయక్

మరిపెడ: పర్వతారోహుడు భూక్య యశ్వంత్ నాయక్ యువతకు ఆదర్శంగా నిలిచాడని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి దేశ, రాష్ట్ర ఖ్యాతిని నలుమూలలా చాటాలని తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ అన్నారు. వివిధ...

నల్లజానమ్మ ఆలయంలో చోరీ

మక్తల్ : మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ పూజారి నాగేందర్ ఎప్పటిలాగే మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆలయాన్ని శుభ్రపరిచి నిత్యపూజలను నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు...

ఎక్సైజ్ అధికారుల ముప్పేట దాడులు

అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి తాండ వద్ద ఎక్పైజ్ అధికారులు శనివారం రూట్ వాష్‌లో భాగంగా ముప్పేట దాడులు నిర్వహిస్తూ బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న పది...
Drinkers Concern for Cool Beers in Uppununthala

మద్యం దుకాణంలో చల్లని బీర్లు లేవని ఆందోళన..

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలోని లక్ష్మీదుర్గ మద్యం దుకాణంలో చల్లని బీర్లు అమ్మలేదని మద్యం ప్రియులు అందోళన చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం గురువారం మద్యాహనం కోందరు యువకులు మద్యం దుకాణాంలో బీర్లు...

మనస్థాపంతో యువతి ఆత్మహత్య..

మక్తల్ ః మనస్థాపంతో గోవిందమ్మ(26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మక్తల్ మండలంలోని గుడిగండ్లలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన లొడ్డ వెంకటప్ప, ఆశమ్మల కూతురైన గోవిందమ్మకు 2013లో జక్లేర్...

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మక్తల్ : మనస్తాపంతో గోవిందమ్మ(26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మక్తల్ మండలంలోని గుడిగండ్లలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన లొడ్డ వెంకటప్ప, ఆశమ్మల కూతురైన గోవిందమ్మకు 2013లో జక్లేర్...

ఉమామహేశ్వరంలో ఆధ్యాత్మిక వేడుకలు

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరు గాంచిన ఉమామహేశ్వర దేవ స్థానంలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు...
Hindu Kush Himalayas Disappear by 2100

2100 నాటికి హిమానీ నదాలు అదృశ్యం

ప్రపంచంలో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలకు కాలుష్యాలు, కర్బన ఉద్గారాలు తీరని ముప్పు తెస్తున్నాయి. వీటిని అరికట్టలేకుంటే హిమాలయాలకు జీవం కలిగించే హిమానీ నదాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తర దక్షిణ ద్రువ...

రంగవల్లులు తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో...

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

మక్తల్ : మండలంలోని పస్పుల సమీపంలోని పెద్ద వాగు ను ంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు....

Latest News