Home Search
పశ్చిమబెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
సింగూరు ల్యాండ్ కేసులో టాటా మోటార్స్కు రూ.766 కోట్ల రికవరీ
న్యూఢిల్లీ : సింగూర్లో ఉత్పత్తి కేంద్రం వల్ల జరిగిన నష్టాల కేసులో టాటా మోటార్స్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పశ్చిమబెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(డబ్లుబిఐడిసి) వారు టాటా మోటార్స్కు సుమారు రూ.766 కోట్లు...
50 ఏరియాల్లో సీబిఐ దాడులు
న్యూఢిల్లీ : నకిలీ పాస్పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు సిబిఐ రట్టు చేసింది. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది....
కొంప ముంచుతున్న అత్యాశ
హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్టాక్మార్కెట్పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి...
మహిళ రేప్, హత్య కేసులో నిందితుల అరెస్టు
సిటిబ్యూరోః గత నెల 27వ తేదీన అత్యాచారానికి గురై హత్య గావింపబడ్డ మహిళ కేసులో ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ డిసిపి సందీప్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు...
మట్టిలో కప్పి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం
కోల్కతా : పశ్చిమబెంగాల్లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్బంగ్లాదేశ్ సరిహద్దు లోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో...
మెట్రోరైలులో బాలికపై వికృత చేష్టలు… నిందితుడు అరెస్ట్
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోరైలులో బుధవారం తల్లితో కలిసి రైలులో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడాడు. ఇది గమనించిన ఆ తల్లి తన కుమార్తెతోసహా కిందకు దిగిపోయింది....
డిసెంబర్ లోనే లోక్సభ ఎన్నికలు ఉండొచ్చు: మమతా
కోల్కతా: లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకొందని,...
విద్యార్థులపై పరీక్షల భారం తగ్గింపుకు ‘ఐఐటీ ఢిల్లీ’ కీలక నిర్ణయం
ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్ష రద్దు
న్యూఢిల్లీ : దేశం లోని ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు తరచుగా జరుగుతుండడానికి వ్యక్తిగత సమస్యలతోపాటు పరీక్షల ఒత్తిడి కూడా కారణమవుతోందన్న వాదనల నేపథ్యంలో ఐఐటీ...
ఎంఎల్ఎ డికె ఆస్తులు మొత్తం రూ 1,400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డికె శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ 1,400 కోట్లు దాటింది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో రెండు...
మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు
ఆందోళనలు విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని.. ఆందోళనలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...
ప్రతిపక్షాల ఏకైక మంత్రం “అంతా కుటుంబం కోసమే”: మోడీ ధ్వజం
పోర్ట్బ్లెయిర్ : ప్రజాస్వామ్యం అంటే “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం ”అని అర్ధం ఉండగా , బెంగళూరులో సమావేశమౌతున్న వంశపారంపర్య పార్టీలకు “ కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం...
ఆరుగురు టిఎంసి రాజ్యసభ అభ్యర్థుల జాబితా వెల్లడి
కోల్కతా : ఈనెల 24 న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో డెరెక్ ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్...
బాలసోర్ రైలు ప్రమాదం..మరో 13 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత
భువనేశ్వర్ : గతనెల జూన్ 2న బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతులైన వారిలో మరో 13 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు భువనేశ్వర్ లోని...
మమతాబెనర్జీ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపాన సెవోక్ విమానస్థావరం వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, ముఖ్యమంత్రి...
పంచాయతీ ఎన్నికలు.. ఎక్కువ దళాలను నియమించాలని సిఇసికి కోర్టు ఆదేశం
కోల్కతా : పశ్చిమబెంగాల్లో జులై 8న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు బందోబస్తు కోసం 82 వేల మంది కన్నా ఎక్కువ కేంద్రసాయుధ బలగాలను పంపించేలా కేంద్రాన్ని అభ్యర్థించాలని కోల్కతా హైకోర్టు బుధవారం రాష్ట్ర...
ఈశాన్యంలో తొలి వందేభారత్..
గువహతి : ప్రధాని నరేంద్ర మోడీ మరో వందేభారత్ రైలుకు పచ్చజెండా చూపి ప్రారంభించారు. సోమవారం ఈశాన్యప్రాంతపు తొట్టతొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రధాని చేతుల మీదుగా సోమవారం పట్టాలకెక్కింది. అసోంలోని గువహతి నుంచి...
కేంద్రంపై మమత మండిపాటు
కోల్కతా : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ సిఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ విచారణ కోసం కోల్కతా సీబీఐ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ...
పూరీ-హౌరా వందేభారత్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ : పూరీ-హౌరా మధ్య ఒడిశా తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉదయం 6.10 కి హౌరాలో...
ప్రేక్షకుల స్పందన లేకనే “ కేరళ స్టోరీ ” ఆగింది…
సుప్రీంలో తమిళనాడు ప్రభుత్వం వివరణ
న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం “ద కేరళ స్టోరీ” కి ప్రేక్షకుల స్పందన సరిగ్గా లేక పోవడంతో థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శన ఆపివేశారు తప్ప ఇందులో తమ...
నగరంలో నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్లను ప్రారంభించిన యమహా..
ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్లను హైదరాబాద్లో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్లను అత్తాపూర్లో ఏస్ మోటర్స్ పేరుతో (2700...