Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ తో శాంతినే కోరుకుంటున్నాం : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
కశ్మీర్ వంటి సమస్యల పై భారత ప్రధానిమోడీతో నిజాయితీగా చర్చలు జరపాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. భారత్ తో 3 యుద్ధాల తరువాత పాకిస్తాన్ పాఠం నేర్చుకున్నదని...
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
పాకిస్తాన్ లక్ష్యం 131
ఆస్ట్రేలియా: పెర్త్ స్టేడియంలో పాకిస్తాన్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షీన్ విలియమ్సన్...
టీ20 వరల్డ్ కప్: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
మెల్బోర్న్ : మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఒక పరుగు దగ్గర బాబర్ డకౌట్ అయ్యాడు. పేసర్...
చెలరేగిన పూజా, స్నేహ.. పాకిస్తాన్ లక్ష్యం 245
హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు...
పాకిస్తాన్ పేరెత్తితే మన ఆకలి తీరుతుందా?: ప్రియాంక గాంధీ
లఖ్నవూ: ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రజోపయోగం లేని చర్చలను తెరపైకి తెస్తున్నారని, అధికార బిజెపిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక వారిని మభ్యపెట్టేందుకు...
ట్వంటీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
దుబాయి: కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్లోనే చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. కీలక మ్యాచులో...
పాకిస్తాన్లో మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ కోట వద్ద ఉన్న తొలి సిక్కు పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని నిషిద్ధ తెహ్రీక్-ఇ-లబ్కాయిక్ పాకిస్తాన్(టిఎల్పి) కార్యకర్త మంగళవారం ధ్వంసం చేసినట్లు...
పాకిస్తాన్ లో బాంబు పేలుడు: 10 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు, ఇద్దరు పాక్ జవాన్లు సహా పదిమంది చనిపోయారు. బాంబు...
పాకిస్తాన్ కు చైనా షాక్
ఇస్లామాబాద్: అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు డ్రాగన్ కంట్రీ చైనా షాక్ ఇచ్చింది. సీపెక్ కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనాను సాయం అడిగింది. అయితే...
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్లోని హైవేపై గురువారం అతివేగంగా ప్రయాణించిన బస్సు బోల్తా పడి 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 32మందికి...
పాకిస్తాన్లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి.. 35 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు మరణించగా మరో 35 మందికి పైగా గాయపడ్డారు. 50 మందికి పైగా ప్రయాణికులతో...
పాకిస్తాన్ ప్రధానికి కరోనా పాజిటివ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆ దేశ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్...
ఆయుధాల అక్రమ తరలింపు: పాకిస్తాన్ కుటిల యత్నం భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కరెఎన్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) గుండా భారతదేశంలోకి ఆయుధాలు, పేలుడు సామగ్రిని తరలించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. కిషన్గంగా నదిలో ట్యూబ్లో వస్తువులను...
భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్ ను ఆదుకోవాలి: అక్తర్
కరాచీ: కరోనా కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్కు అండగా నిలువాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్ను కోరాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు....
సిఎఎ వ్యతిరేక సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’.. విద్యార్థినిపై దేశ ద్రోహం కేసు
బెంగళూరు: సిఎఎకు వ్యతిరేకంగా నగరంలో గురువారం రాత్రి నిర్వహించిన సభలో మస్లీజ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి సమక్షంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని ఓ విద్యార్థిని నినాదాలు చేసింది. దీంతో...
ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా?
ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నిలకడగా ఉండలేకపోతున్నాయి. ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని...
కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు
న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
రాహుల్ గాంధీకి రాజయోగం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రోధి నామసంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా...
మసీదులో బాలుడిపై అత్యాచారం
ఇస్లామాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో మసీదులో ఇస్లామిక్ నేర్చుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన పాకిస్తాన్ దేశంలోని ముజఫర్గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సనవాన్ బుఖీ...