Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది
సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్
న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్కు ఎందుకు ఓటేయ్యాలంటే?
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయ్యాలి అనే దానిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి 2024 వరకు కూడా పార్లమెంట్లో తెలంగాణ...
31 నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫి బ్రవరి 9 వరకు జరగనున్న జడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. ప్రభుత్వం...
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రూ. 10 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి లోక్సభ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలెప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని సిఎం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులకు...
పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఘన విజయం..
పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ గెలుపొందాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆదివారం జరిగిన 12వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన మంత్రి షేక్ హసీన్ నేతృత్వంలోని అధికార...
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర బిజెపి
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ సిద్ధమవుతోంది. బిజెపి రాష్ట్ర కార్యలయంలో రాష్ట్రస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి...
పార్లమెంట్లో మా గొంతు నొక్కారు.. అందుకే ఈ యాత్ర
కేంద్రంపై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వని కారణంగానే తమ పార్టీ భారత్ న్యాయ యాత్రను చేపడుతోందని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు. మణిపూర్ నుంచి...
పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు… అభ్యర్థులు వీరేనా?
హైదరాబాద్: మెజార్టీ ఎంపి స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 17 ఎంపి స్థానాలకు ఇంఛార్జీలుగా మంత్రులను నియమించారు. పలువురు ఎఐసిసి అగ్రనేతలు అబ్జార్వర్లుగా ఉండనున్నారు. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపాలని కాంగ్రెస్...
ఇక సిఐఎస్ఎఫ్ పరిధిలో పార్లమెంట్ భద్రత
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇటీవల సంభవించిన భద్రతా వైఫల్యాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ భవన సముదాయానికి సంబంధించిన సమగ్ర భదత్రను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి(సిఐఎస్ఎఫ్) అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి....
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లోక్సభలోకి దుండగులు ప్రవేశించి స్మోక్ బాంబులతో దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర...
స్వాతంత్య్ర యోధులే స్ఫూర్తిగా పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కుట్ర
భగత్ సింగ్, ఆజాద్ పేరిట వాట్సప్ గ్రూపుల ఏర్పాటు
తరచు చాటింగ్లు..వ్యూహ రచనపై నిందితుల చర్చలు
డ్యూప్లికేట్ సిమ్ కార్డుల కోసం పోలీసుల యత్నాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు...
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్ అలయన్స్ కమిటీ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరిపేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ మంగళవారం నేషనల్ అలియన్స్...
పోస్టాఫీస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ : 125 ఏళ్ల నాటి పాత భారత పోస్టాఫీస్ చట్టాన్ని రద్దు చేసి సవరించిన సరళీకృత పోస్టాఫీస్ బిల్లుకు పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను,...
పార్లమెంట్ భద్రతపై సమీక్షకు ఉన్నతాధికార కమిటీ
న్యూఢిల్లీ :పార్లమెంట్ భద్రతపై సమీక్షించడానికి ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం వెల్లడించారు. ఈ మేరకు ఎంపీలకు లేఖల ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు...
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై కిషన్ రెడ్డి క్లారిటీ
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల పొత్తులపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు....
పార్లమెంట్ ఉభయసభలు వాయిదా
శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, లోక్సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. సభలు...
దద్దరిల్లిన పార్లమెంట్
పొగబెట్టిన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన కోసం విపక్షాల పట్టు
వెల్లోకి దూసుకెళ్లిన ప్రతిపక్షాలు
14మంది విపక్ష సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన లోక్సభ స్పీకర్
రాజ్యసభలో టిఎంసి సభ్యుడిపై...
రిక్షా వాలా నుంచి ఇంజనీర్ వరకూ పార్లమెంట్ నిందితులలో బహుముఖాలు
పార్లమెంట్లో సంచలన సృష్టికర్తలైన అరడజన్ మందిలో అంతా విద్యాధికులు, పలు వృత్తులతో సంబంధం ఉన్నవారు ఉన్నట్లు గుర్తించారు. పలు సామాజిక వర్గాలతో వీరికి పరిచయం ఉంది. నిందితులు అంతా 20 నుంచి 30...
పార్లమెంట్ ఆవరణలో టిఎంసి ఎంపి డెరెక్ ధర్నా
హైదరాబాద్: రాజ్యసభ నుంచి తన సస్పెన్షన్ను నిరసిస్తూ టిఎంసి ఎంపి డెరెక్ బ్రియాన్ గురువారం ధర్నాకు దిగారు. అంతకు ముందు ఆయన సభా మర్యాదలను బేఖాతరు చేశారని పేర్కొంటూ బిజెపికి చెందిన పియూష్...
పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం…
హైదరాబాద్: పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్సభ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపిలు నిరసన వ్యక్తం చేశారు. కలర్స్మోక్ ఘటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్సభకు హోంమంత్రి అమిత్ షా రావాలని డిమాండ్...