Thursday, April 25, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search
Four drowned in river

పండుగపూట విషాదాలు

రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి వార్ధా నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు... మంచిర్యాల, రంగారెడ్డి , మహబూబాబాద్ జిల్లాల్లో నీటమునిగి మరో నలుగురు మృతి మేడ్చల్ జిల్లాలో లారీ ఢీకొని మరో ఇద్దరు...

నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్‌పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్‌సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా...

బస్సు కిందపడి మహిళ మృతి

ప్రమాదవశాత్తు ఓ మహిళ బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నల్లకుంటకు చెందిన లలిత(55) అడిక్‌మెట్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా...

హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు

ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...

చిక్కడపల్లిలో వ్యక్తి హత్య

హైదరాబాద్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. దుండగులు వ్యక్తి తలపై రాయితో దాడి చేసి దారుణంగా హత్ చేశారు. మృతుడిని బేగంపేటకు చెందిన గోపాల్ గా గుర్తించారు....

గచ్చిబౌలిలో హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య

హాస్టల్ నిర్వాహకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఎపికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఉదయం...

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ములుగు జిల్లాకు చెందిన సాహితి(26) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటూ ఎంబిఏ చదువుతోంది. ఈ క్రమంలోనే...
Couple ends life in Nizamabad

నిజామాబాద్‌లో విషాదం.. దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...

ఎల్‌బి నగర్‌లో యాచకురాలి హత్య

ఓ యాచకురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్‌బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌కు పది అడుగుల...
Woman Ends life after beaten by Husband in Hyderabad

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

హైదరాబాద్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత...
Three died after falling into Sri Ramsagar reservoir

శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి

మన తెలంగాణ/ముప్కాల్ : నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషా దం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో మునిగి ముగ్గురు...

పండగ పూట విషాధం

నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషాధం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువలో హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు, అధికారులు...
Terrible Road Accident In Nandyal District

దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ అనంత లోకాలకు.. మృతుల్లో నూతన వధూవరులు

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు ఐదుగురు తెలంగాణ వాసులు మృత్యువాత హైదరాబాద్ : ఎపిలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల...
Money Scheme...Death Ordinance

మనీ స్కీమ్…మరణ శాసనం

ముగ్గురు చిన్నారులకు ఉరేసి... తండ్రి ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో దారుణం మన తెలంగాణ/హైదరాబాద్/శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో... అల్లారు ముద్దుగా...

భార్యను బండరాయితో కొట్టిచంపిన భర్త

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి భార్యను బండరాయితో భర్త కొట్టిచంపిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సాహు, మధుమిత దంపతులు...

నార్సింగిలో హిట్ అండ్ రన్.. మృతి చెందిన ఆర్మీ జవాన్

ఔటర్ రింగ్ రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆర్మీ జవాన్ అక్కడికక్కడే...

అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు..

సదాశివనగర్ : అంత్యక్రియలకు వెళుతున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మణం పాలయ్యారు. ఈ విషాధ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం...

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం... ఉ త్తర్‌ప్రదేశ్ ఖాన్‌పూర్‌కు చెందిన మీనాక్షిదేవీ, జయరామ్‌లు దంపతులు కా గా...

వాహనాల భీభత్సం..ఒకరు మృతి

వాహనాలు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఒకరు మృతి చెందగా, పాఠశాల విద్యార్థులు గాయపడిన సంఘటనలు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం....కరీంనగర్ జిల్లా,...
Engineering Student ends life due to loan app harassment

లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి

హైదరాబాద్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన శీలం...

Latest News