Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు: ఖర్గే
ఢిల్లీ: కాంగ్రెస్కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు 11 శాతమేనని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. గురువారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. బిజెపికి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు....
తిట్లు, శాపనార్థాలే ‘ట్రంప్’ కార్డ్!
‘ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే’నంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోనీ అంతటితో...
ఎన్నికల కమిషన్పై మోడీ నీడ!
ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం...
ఇసిల నియామకంపై రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) ఎంపికకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను మార్చి...
రాజకీయ విరాళాలలో ఇక పారదర్శకత సాధ్యం: సీతారాం ఏచూరీ
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి తమకు ఇచ్చిన గడువును పొడిగించాలని కోరుతూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్డిఐ) దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం స్వాగతించింది. ఎన్నికల నిధులలో...
2022లో నేను శ్రీలంక అధ్యక్షుడుగా కొనసాగాలి
భారత్ గట్టిగా కోరింది
కొన్ని పాశ్చాత్య దేశాల ప్రేరణతో జనంలో నిరసనలు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స
కొలంబో : 2022లో జనంలో తిరుగుబాటుతో శ్రీలంక అధ్యక్షుడుగా పదవీచ్యుతుడైన గొటబాయ రాజపక్స కొన్ని పాశ్చాత్య దేశాల...
డబుల్ గ్రోత్…ఇది నా గ్యారంటీ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ‘డబుల్ గ్రోత్...ఇది నా గ్యారంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు సమీపంలోని పటేల్ గూడ వద్ద రూ.9021 కో ట్ల విలువైన...
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్ఎస్ యత్నం : బండి సుధాకర్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
జర్మనీలో మారుతున్న రాజకీయం
ఇండియాలోనే కాక ప్రపంచమంతా మత వాద పక్షాలు అధికారానికి రావడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. వాటిల్లో జర్మనీ ఒకటి. ఉత్తర జర్మనీలో హాంబర్గ్ నగర సమావేశ మందిరం (సిటీ హాల్) ముందు జనవరి...
చండీగఢ్ మేయర్ పీఠం ‘ఆప్’దే
ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరు ప్రజాస్వామ్య విరుద్ధం
అక్రమ పద్ధతిలో బిజెపి అభ్యర్థిని విజేతగా ప్రకటించిన ఆర్ఒ
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్గా ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను...
పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’
పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం
ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు
ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...
విరగడైన పీడ
ప్రజాస్వామ్యానికి ఊపిరి వాయువు, ప్రజాసామాన్యం అభీష్ట ప్రకటనకు ప్రాణప్రదం అయిన భారత దేశ ఎన్నికలను పాలకులకు, దేశ విదేశీ కార్పొరేట్ సంపన్న శక్తులకు మధ్య రహస్య క్విడ్ ప్రో కో ఒప్పందంగా, ఇచ్చి...
మంచి పని చేసేవారికి గుర్తింపు దక్కదు
ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అదే
తప్పులు చేసేవారు తరచు శిక్ష తప్పించుకుంటున్నారు
హాస్యస్ఫూరకంగానే ఇలా అంటుంటా : గడ్కరీ
న్యూఢిల్లీ : ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, చక్కగా పని చేసేవారికి ఎన్నటికీ...
సిఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి : ఎంఎల్సి కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఎల్సి కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కెసిఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సిఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు ముందుగా కేసు...
ఇడి కేసులపై నిఘా?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని నేతలపై అక్రమ కేసులు బనాయింప చేస్తూ రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నదనే విమర్శ నేపథ్యంలో ఆ కేసుల్లో ఏవి నిజమైనవో, ఏవి కావో నిగ్గు...
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన...
మోడీకి గెలుపు శాశ్వతం కాదు
నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...