Home Search
ప్రతిపక్షాలు - search results
If you're not happy with the results, please do another search
రుణమాఫీని వందరోజుల్లో చేస్తామనలేదు: భట్టి విక్రమార్క
హైదరాబాద్: రుణమాఫీని వంద రోజుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్...
భయం వద్దు.. రాజ్యాంగాన్ని మార్చబోం
వికసిత భారత్ పనులు రెండేళ్ల క్రితమే మొదలు అన్నీ చేయలేకపోవచ్చు.. చేయాల్సింది చాలా ఉంది కాంగ్రెస్ నమూనా..మా నమూనా తేడా చూసి ఓటెయ్యండి ఓటమి భయంతోనే ప్రతిపక్షాల ఆరోపణలు ఎందరు నాయకులను ఇడి...
‘నిరుద్యోగం’పై అదే నిర్లక్ష్యం!
ఎన్నికల సమయాలలో దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చలు జరగాలి, రాజకీయ పార్టీలు సైతం ఆయా సమస్యలకు తామే విధంగా పరిష్కార మార్గాలు చూపుతామో చెబుతూ ప్రజల ముందుకు రావా లి....
రాజ్యాంగాన్ని రద్దు చేయడం అంబేద్కర్కూ సాధ్యం కాదు
రాజ్యాంగాన్ని మా ప్రభుత్వం గౌరవిస్తుంది
బిజెపిపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు
రాజస్థాన్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
రాజస్థాన్: భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. రాజ్యాంగాన్ని...
పెద్ద మనిషితనం లేని మోడీ
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే...
యువతి బుగ్గపై బిజెపి అభ్యర్థి ముద్దు!
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని మాల్డా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపి ఖగెన్ ముర్ము ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక యువతి...
నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ
పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
రాజ్యాంగాన్ని మార్చాలన్న అనంతకుమార్ హెగ్డేకు షాక్
ఉత్తర కన్నడలో అభ్యర్థిని మార్చేసిన బిజెపి అధిష్టానం
న్యూఢిల్లీ: పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రకటనలు చేసే నాయకులు ఎంతటివారైనా సహించేది లేదన్న సందేశాన్ని బిజెపి నాయకత్వం పంపిస్తోంది. తాజాగా బిజెపికి ఈ ఎన్నికల్లో...
దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో బిజెపి 2014 ఎన్నికల కన్నా అధిక సీట్లను గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ధీమా వ్యక్తం చేశారు. అన్ని వారసత్వ పార్టీలకు...
మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
బిఆర్ఎస్, బిజెపి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపి మల్లు రవి ఫైర్
కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందన్న బిఆర్ఎస్, బిజెపి నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపి మల్లు రవి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు బిఆర్ఎస్,...
సిఎఎను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తే లేదు
ఆ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడకు వెళతారు?
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ:...
సిఎఎపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: రక్షణ మంత్రి రాజ్నాథ్
పౌరసత్వ సవరణ చట్టం( సిఎఎ)పై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ చట్టం దేశంలో నివసిస్తున్న ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం అసోంలోని బార్పేటలో...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
కావాలనే కూర్చున్నా.. ఎవరికీ తల వంచను: భట్టి
హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భట్టి యాదాద్రిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వాదిస్తుండగా భట్టి చిన్న పీటపై కూర్చోవడంతో...
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మాయావతి
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం బిఎస్పి పూర్తి సన్నద్ధతతో, శక్తితో పోటీ...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
నల్లగొండలో రెండు వేల ఇండ్లు మంజూరు చేస్తాం: కోమటిరెడ్డి
నల్గొండ: ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండలో విస్తృతంగా పర్యటిస్తూ ఐదేళ్లలోపు చిన్నారులకు మంత్రి కోమటిరెడ్డి పోలియో చుక్కలు వేశారు. గృహజ్యోతి లబ్ధిదారులతో మంత్రి...