Thursday, March 28, 2024
Home Search

ప్రతిపక్షాల ధోరణి - search results

If you're not happy with the results, please do another search

ప్రధాని సభా హాజరీకి ఆదేశించడం కుదరదు: ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్

న్యూఢిల్లీ : ప్రధానిని తాను సభకు పిలిపించి , హాజరయ్యేలా చేయ్యేలా తాను ఆదేశాలు వెలువరించడం కుదరదని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ బుధవారం సభాముఖంగా తెలిపారు. బుధవారం రాజ్యసభ ఆరంభం కాగానే...

ప్రధాని ప్రసంగం కోసమే అవిశ్వాసం

భారత దేశం ప్రజాస్వామ్యానికే మాతృక అని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని అంతర్జాతీయంగా మనం ఘనంగా చెప్పుకొంటున్నాము. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఓట్లు వేయడమే కాదు, చట్టసభలు సక్రమంగా...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

మోడీపై అవిశ్వాసానికి అనుమతి

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా తరఫున కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిని ఇచ్చారు. రగులుతున్న మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభకు...

ఎన్‌డిఎ X ‘ఇండియా’!

2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే నడుం బిగించిన జాతీయ రాజకీయ కూటములు ఎన్‌డిఎ, ‘ఇండియా’ సమావేశాల సారాంశం తెలుసుకోదగినది. ఎన్‌డిఎ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ఏకైక హీరో ప్రధాని నరేంద్ర మోడీ...

ఏ సమావేశానికీ  ఆహ్వానం రాలేదు: కుమారస్వామి

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డిఎ సమావేశం నుంచి ఎటువంటి...
Manipur is the litmus test for the Centre

కేంద్రానికి అగ్నిపరీక్ష మణిపూర్

పార్లమెంట్ సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణను సహితం పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్‌కు, ముఖ్యంగా మోడీ...
All-Party Meeting on Manipur Violence

మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ

అగ్గిరగులుకున్న 50 రోజులకు మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్‌కు పట్టు రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పి పిలుపు న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...
Civil Remembrance Act

శ్రుతిమించిన దాడులు!

సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...

2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!

2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...

మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన...

నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని మమత నిర్ణయం

కోల్‌కతా: ఈ నెల 27న న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర సెక్రటేరియట్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఢిల్లీలో...

కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన

కోల్‌కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్‌ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం...
19 Oppn parties to boycott inauguration of parliament building

వివాదాస్పదమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండటం తీవ్రస్థాయి రాజకీయవివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ రాజ్యాంగ ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర...
Rahul Gandhi

విపక్ష కూటమి సమస్య రాహుల్

కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
Democracy in India

ఏంది ప్రజాస్వామ్యం గిట్లైంది?

ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎవరికీ మునిపటిలా అర్థం కావడం లేదు. కుట్రలు, కుతంత్రాలు చేసుడు తప్ప కూర్చొని మాట్లాడుకొనుట లేదు. తిట్టుకొనుడు తప్ప ప్రజల కోసం ఐక్యతగా చర్చించడం లేదు. భారత దేశంపై...
BJP leader compares girls who don't wear proper clothes to Surpanakha

సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను శూర్పణఖతో పోల్చిన బిజెపి నేత

ఇండోర్: బిజెపి సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల దుస్తులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరైన దుస్తులు ధరించనిఆడవాళ్లను రామాయణంలో శూర్పణఖతో పోల్చారు. మధ్యప్రదేశ్‌లోని...
Jana Reddy comments on alliance with BRS

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు బిజెపిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామన్న జానారెడ్డి పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్య బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని...
Corruption allegations against Adani Group

విపక్షం ‘ఈ’ఢీ

న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
Mallikharjuna Kharge slams BJP Govt

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మోడీ పాలనతో న్యాయశాస్త్ర నియమాలను తుంగలోకి తొక్కారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. అదానీ అంశంపై...
Parliament security breach

ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు

మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...

Latest News