Home Search
ప్రధానమంత్రి నరేంద్రమోడీ - search results
If you're not happy with the results, please do another search
సంజయ్.. బాగా కష్టపడ్డారు : మోడీ
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి
హైదరాబాద్ : తెలంగాణలో బిజెపి బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. గురువారం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి...
మీ స్ఫూర్తితోనే రైతు విధానాలు
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం అభివృద్ధి కోసం డా. స్వా మినాథన్ ఇచ్చిన నివేదిక అమలు చేస్తున్నట్టు గా నటిస్తూ ఇటు రైతులను, అటు దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంద ని...
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
నేడు వరంగల్కు మోడీ
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర శనివారం వరంగల్ పర్యటనకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ప్రధాని న రేంద్రమోడీ చేతుల మీదుగా...
ప్రధాని మోడీ పర్యటన.. వరంగల్లో సిపిఐ నిరసనలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా వరంగల్, హన్మకొండల్లో నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ విభాగం యోచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి వామపక్షాలు కూడా బీఆర్ఎస్కు మద్దతు పలికాయి....
ప్రధాని వరంగల్ పర్యటనపై మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్లో రానున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యులు బహిష్కరిస్తామని మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం...
రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల
వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...
నిరుపేదల సంక్షేమమే మోడీ లక్ష్యం
ఫరూఖ్నగర్ : నిరుపేదల సంక్షేమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్షమని తొమ్మిదేండ్ల బిజెపి పాలనలో దేశంలోని బడుగు బలహీణ వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్నగర్...
ఢిల్లీలో కరెంటు చిచ్చు!
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు ఇప్పట్లో చల్లారే టట్లు లేవు. నిన్న, మొన్నటి వరకూ మద్యం పాలసీ విధాన రూపకల్పనలో కుంభకోణం జరిగిందనే నెపంతో ఢిల్లీ...
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
ఇబ్రహీంపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకపోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి కార్యకర్తలకు ఉదోదించారు....
హైదరాబాద్ రెండో రాజధానిపై ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదు?
విద్యాసాగర్రావును ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బిజెపి పార్టీకి సంబంధించినవా? అని మాజీ ఎంపి, కాంగ్రెస్...
ఎమ్మెల్యేపై ఐటి దాడులకు వ్యతిరేకంగా మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
భువనగిరి: భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై బుధవారం తెల్లవారుజామున ఐటి దాడులు చేయడాన్ని నిరసిస్తూ భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టి...
టిడిపితో బిజెపి పొత్తు ఊహాగానాలే:బండి సంజయ్
హైదరాబాద్ : టిడిపితో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కొట్టిపారేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్...
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి: దాసోజు శ్రవణ్
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి
ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి
బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 300 మందికి పైగా ప్రాణాలను...
తెలంగాణలో నాలుగు బహిరంగ సభలు : బిజెపి
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బిజెపి కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు...
చెల్లని కాసు నీతి ఆయోగ్
అమలుకాని నీతి ఆయోగ్ సిఫారసులు
చెల్లని రూపాయి నీతి ఆయోగ్!
సిఫారసులన్నీ బుట్టదాఖలు చేసిన కేంద్రం!
ఈనెల 27న నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటి
ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సిఎంలు హాజరు
నీతి ఆయోగ్తో తెలంగాణకు జరగని మేలు
విశ్వసనీయత...
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
ప్రధాని మోడీ కనుసన్నల్లో రాష్ట్రపతి: మాజీ గవర్నర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి భవన్ కార్యకలాపాలను కేంద్రంలోని బిజెపి సర్కారు నిర్దేశిస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వాలంటే ముందుగాప్రధాని నరేంద్రమోడీ...
కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ...
ప్రధాని మోడీ తెలంగాణ పర్యాటన ఖరారు..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారయింది. ఆయన ఈ నెల 8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకొని 12.00...