Home Search
ప్రభుత్వం రద్దయిన - search results
If you're not happy with the results, please do another search
ప్రయాణికులకు కేంద్రం ఎర్రజెండా
దేశవ్యాప్తంగా 657 రైళ్లు రద్దు
గూడ్స్ రైళ్లలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు
గంటకు 100 కిమీల వేగంతో పరుగులు
విద్యుత్ అత్యయిక స్థితి నివారణకు చర్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి మొత్తం 576...
ఇమ్రాన్ యార్కర్!
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఐక్యప్రతిపక్షం, పాలక కూటమిలోని ఒక వర్గం కలిసి సంధించిన అవిశ్వాస తీర్మానం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి వుంటే...
పాలిటెక్నిక్ పేపర్ లీక్
ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలు రద్దు
15, 16 తేదీల్లో మళ్లీ జరపడానికి నిర్ణయం
హైదరాబాద్ బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్
మన తెలంగాణ/హైదరాబాద్ :...
బీజేపీకి సిగ్గుందా?: మమతా బెనర్జీ ధ్వజం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్...
ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
నేపాల్లో అపూర్వ మలుపు!
రద్దయిన పార్లమెంటును మరోసారి పునరుద్ధరిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి రాజకీయ సంక్షోభంలో ఇంకో అధ్యాయానికి తెర లేపింది. గత మే నెలలో ప్రధాని కెపి శర్మ ఓలి మంత్రి వర్గం సిఫారసుపై దేశాధ్యక్షురాలు...
ముంబయిలో లోకల్ రైళ్ల పునరుద్ధరణకు అనుమతి
ముంబయి: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది మార్చిలో రద్దయిన సబర్బన్ రైలు సర్వీసులను ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణికుల కోసం పునరుద్ధరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను...
సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో విచారణ
కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్...
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది...
అందరి కళ్లు యూఎస్ ఓపెన్పైనే..
న్యూయార్క్ : కరోనా మహమ్మరి దెబ్బకు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రధాన టెన్నిస్ టోర్నీలు రద్దయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ భయంతో ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరగాల్సిన...
తెల్లరేషన్ కార్డు ఉంటే రూ. 1500 ఇవ్వాలి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్ డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేషన్...
స్వదేశానికి సౌతాఫ్రికా క్రికెటర్లు
కోల్కతా: భారత్తో జరగాల్సిన వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దు కావడంతో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మంగళవారం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. కోల్కతా నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు సొంత దేశానికి ప్రయాణమయ్యారు....