Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: ఖర్గే
హైదరాబాద్: ఇప్పుడు ఐదో సారి తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రచారం నిమిత్తం మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. చాలా మంది సీనియర్లు...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత
నెలవారీ రిక్రూట్మెంట్ ప్లాన్తో రండి
నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర...
13న చేవెళ్లలో కెసిఆర్ బహిరంగసభ
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారం, ఆస్తుల కోసమే ఎంపి రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ను విడిచి ద్రోహం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో...
రంగంలోకి ఎసిబి!
ప్రణీత్, ఆయన బృందం కూడబెట్టిన
ఆస్తులు, ఆర్థిక పరిస్థితులపై ఆరా
తాజాగా తెరపైకి ఓ ఎంఎల్సి పాత్ర
ఇజ్రాయెల్ నుంచి పరికరాల
దిగుమతికి సాయం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ...
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా..!
బిఆర్ఎస్ నేత హరీశ్రావుకు
మంత్రి జూపల్లి సవాల్
ఎక్కడికి రమ్మంటే అక్కడికి
వస్తా ఎవరి ఫోన్లో ట్యాప్
చేయాలని చూశారు తప్ప
ప్రజలకు చేసిందేమీ లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు...
మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణలకు వ్యతిరేకంగా మార్చి 23న నిరసన
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి : వామపక్ష పార్టీల పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం మార్చి 22న సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర...
రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం
రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నారాయనరెడ్డికి...
బిసి కులాల లెక్కలు సేకరించి అన్ని రంగాల్లో న్యాయం చేస్తాం
బిసి కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
బిసి సంఘాల ఆత్మీయ అభినందన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి బిసిల జనాభా లెక్కలు...
జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు
న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్కు చెందిన నాలుగు గ్రూపులను...
ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...
రంగు రంగుల విషం!
యువత దైనందిన ఆహారంలో జంక్ఫుడ్ ఒక భాగమైపోయింది. ఇంట్లో చేసే సాంప్రదాయకమైన వంటలను చీదరించుకుంటూ, ఫుట్పాత్లపై విక్రయించే ఆహార పదార్ధాలను లొట్టలు వేసుకుంటూ తింటున్న కుర్రకారు... తమకు తెలియకుండానే రోగాలు, రొష్టులకు స్వాగతం...
ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే
నిరుద్యోగులను రెచ్చగొడ్తున బిఆర్ఎస్ నేతలు
ఎంఎల్సి బల్మూర్ వెంకట్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మ్యానిఫెస్టో లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని...
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయని మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను ‘భర్తీ చేయడం లేదు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. యువతకు ఉద్యోగాలకు ‘తిరిగి అవకాశాల కల్పన’కు ఇండియా...
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్మెన్ ప్రవీణ్
హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాచ్ మెన్గా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రభుత్వ రంగంలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. 10 రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ...
జౌళి రంగానికి అన్ని విధాల మద్దతు
న్యూఢిల్లీ : జౌళి రంగానికి అన్ని విధాల మద్దతు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వాగ్దానం చేశారు. భారత్ స్వతంత్రమై నూరు సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన...
మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జారంగే నిరాహార దీక్ష విరమణ
ముంబై : మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జారంగే గత 17 రోజులుగా మరాఠా కోటాపై సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను సోమవారం విరమించారు.అయితే కుంబీ కుల ధ్రువ పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం...
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
తాలిబన్ పాలనలో మరొక బహిరంగంగా ఉరి శిక్ష
ఇస్లామాబాద్ : ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రీడా స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఒక హత్య నిందితుని తాలిబన్ సోమవారం బహిరంగంగా ఉరి తీసింది. ఇది గడచిన ఐదు రోజుల్లో అమలు చేసిన...