Thursday, April 25, 2024
Home Search

బంగ్లాదేశ్ సరిహద్దు - search results

If you're not happy with the results, please do another search
More than 70 percent polling in Chhattisgarh first phase

ఐదు రాష్ట్రాల పోరులో తొలి ఓటింగ్

మిజోరంలో 77 శాతం పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం ఓటింగ్ తొలిదశ ఓటు దశలో నక్సల్స్ హల్‌చల్ మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ...
Mizoram Chhattisgarh polling start

ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం….

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్, మిజోరంలో శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది....

చత్తీస్‌గఢ్‌లో నేడే తొలి విడత పోలింగ్

రాయపూర్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మంగళవారంనుంచి మొదలు కానుంది.తొలి విడతగా చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా...
Today polling in two states

రెండు రాష్ట్రాల్లో నేడే పోలింగ్

చత్తీస్‌గఢ్‌లో తొలి విడత నక్సల్స్ ప్రభావిత బస్తర్‌లోనే అత్యధిక స్థానాలు మిజోరాం ఒకే విడతలో పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు రాయపూర్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్...

భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులు.. మోడీ హసీనాలతో ప్రారంభం

అగర్తలా : భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని...
Woman smuggling gold paste in private part

మర్మాంగాల వద్ద బంగారం దాచుకొని పట్టుబడిన మహిళ

కోల్‌కతా: మర్మాంగాల వద్ద బంగారం దాచుకొని బంగ్లాదేశం నుంచి భారత్‌కు వచ్చిన మహిళను సరహద్దుల వద్ద బద్రతా సిబ్బంది పట్టుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... ముంబయికు...
Can human trafficking stopped?

మానవ అక్రమ రవాణా ఆగేనా!

ప్రపంచ వ్యాప్తంగా అనాథలైన బాల, బాలికలను అపహరించే దొంగల ముఠాలు తయారయ్యాయి. వీరు కాసుల కోసం కక్కుర్తిపడి పిల్లలను సుదీర్ఘ ప్రాంతాలకు వివిధ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇలా వీరిని అక్రమ రవాణా చేసి...

దేశానికి నాయకత్వ సమస్య

భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో...
Mocha Cyclone

ఆదివారం నేలను తాకనున్న మోచా తుఫాను!

న్యూఢిల్లీ: మోచా తుఫాను హిందూ మహాసముద్రంపై ఏర్పడుతున్న సీజన్‌లో తొలి తుఫాను. ఇది బంగాళాఖాతంపై తన రూపాన్ని సంతరించుకుంటోంది. ‘చాలా తీవ్రమైన తుఫాను’గా మారనున్నదని భావిస్తున్నారు. వాతావరణ కార్యాలయం ప్రకారం, మోచా తుఫాను...
Pulwama Attack 2019

సత్యపాల్ పుల్వామా సత్యం!?

2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....

హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!

ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....
83 thousand posts are vacant in central armed forces

కేంద్ర సాయుధ బలగాల్లో 83 వేల పోస్టులు ఖాళీ

న్యూఢిల్లీ : సిఎపిఎఫ్, సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా విభాగాల్లో మొత్తం 10,15,237 పోస్టులకు గాను ఈ ఏడాది జనవరి...
Mallikarjun Kharge asks PM Modi for 'China Pe Charcha'

మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...

జి జిన్‌పింగ్

గృహ నిర్బంధంలో పెట్టారని, ఆయన ఆధిపత్యం అంతం కానున్నదని భారీ ఎత్తున ప్రచారం జరిగిన కొద్ది రోజులకే జి జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడుగా, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన...

తీస్తా మినహా…

సంపాదకీయం: భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మొదటి నుంచీ ఇంచుమించు సాఫీగానే సాగుతున్నాయి. కాని ఒకటో అరో తప్ప చెప్పుకోదగిన పురోగామి ఒప్పందాలేవీ రెండు దేశాల మధ్య ఇంత వరకు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా...
INS Vikrant

తొలి భారతదేశ నిర్మిత ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ ఆవిష్కరించిన ప్రధాని

  కొచ్చి: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జరిగిన అంగరంగ వైభవోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు స్వదేశీ  తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రవేశపెట్టారు(కమిషన్ఢ్). 45,000 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను...
Magadha history in telugu

మైదానాలు

పంజాబ్ హర్యానా మైదానం పంజాబ్, హర్యానా సారవంత మైదానాలు భారత ఎడారికి ఈశాన్య దిశలో ఉన్నాయి. ఈ మైదానాలు ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు సుమారు 640 కిలోమీటర్లు వ్యాపించాయి. ఇవి పశ్చిమం నుండి తూర్పుకు...
Kejriwal Mastermind in Excise Policy Scam: BJP

డిసెంబర్ నాటికి సిఎఎ అమలు

బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే ధీమా కోల్‌కత: ఈ ఏడాది డిసెంబర్ నాటికి పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలులోకి వచ్చే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే అసిమ్ సర్కార్ శుక్రవారం వెల్లడించారు. పశ్చిమ...

హిమాలయాలు సముద్రమట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి

ఉనికి.. వ్యాప్తి l అక్షాంశములు, రేఖాంశాలు ద్వారా ఒక స్థలం ఉనికిని తెలుసుకోవచ్చు. l భారతదేశం 8 డిగ్రీల 4 యూనిట్స్ ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 యూనిట్స్ ఉత్తర అక్షాంశం, 68...

‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!

కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్‌పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...

Latest News