Friday, April 19, 2024
Home Search

బి ఫార్మసీ - search results

If you're not happy with the results, please do another search
Convenors appointed for Common Entrance Tests

ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియామకం

ఎప్‌సెట్ కన్వీనర్‌గా బి.డీన్ కుమార్ పిజిసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అరుణ కుమారి ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని పిఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేష్ నియామకయ్యారు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష...

రాష్ట్రంలో ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల..

హైదరాబాద్ ః విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల...
Tata Motors and Mahesh Cargo Movers Providing best at every mile

ప్రతి మైలులో శ్రేష్ఠతను కనబరుస్తున్న టాటా మోటార్స్, మహేష్ కార్గో మూవర్స్

మందులను రవాణ చేయడం అనేది కేవలం ప్యాకేజీలను తరలించడం కంటే ఎక్కువ. ఆరోగ్య ప్రభావాలను నివారించడానికి ఫార్మసీలు సరైన మందులను సరైన ప్రదేశానికి సకాలంలో అందించడం చాలా ముఖ్యం. తక్కువ అభివృద్ధి చెందిన...
Transfer of 11 IAS officers in Telangana

జనవరిలో సెట్స్ షెడ్యూల్…?

నూతన విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం విద్యాశాఖ కార్యదర్శి మార్పు సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశంకు కీలక బాధ్యతలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా...
Job Mela in Telangana

తెలంగాణాలో జాబ్ మేళా, 2000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

తెలంగాణాలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఏ) సన్నాహాలు చేస్తోంది. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న 35 కంపెనీలు సుమారు 1500నుంచి 2000 వరకూ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది....

వారంలో సెట్స్ షెడ్యూల్…?

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ వారం పది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త...

దేశంలోనే అత్యంత పంపన్నుడు ముకేష్ అంబానీ: రెండవ స్థానంలో అదానీ

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్థానంలో ముకేష్ అంబానీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఒన్ వెల్త్ హురన్...

ఖరారైన జెఇఇ, నీట్ పరీక్షల తేదీలు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్...
Telangana National Unity Day

ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు

సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...
B Pharmacy college inaugaration

అప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు… ఇప్పుడు 10 లక్షలు: హరీష్ రావు

చిన్నకోడూరు: సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్...

రేపటి నుంచి ఎంసెట్ బైసిపి విద్యార్థులకు కౌన్సెలింగ్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ బైపిసి అభ్యర్థులకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బిఫార్మసీ, ఫార్మాడి తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు,...
The efforts of expatriate Indians are great: Kishan Reddy

ప్రవాస భారతీయుల కృషి గొప్పది : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : మాతృభూమి అభివృద్ధి కోసం తపించే ప్రవాస భారతీయులే మాకు స్ఫూర్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం న్యూయార్క్‌లో ఇండియన్...
MCET

ఎంసెట్ బైపిసి విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సెప్టెంబర్ 2,3 తేదీల్లో స్లాట్ బుకింగ్, 4,5 తేదీల్లో దృవపత్రాల పరిశీలన హైదరాబాద్: టిఎస్ ఎంసెట్ ద్వారా ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే బైపిసి విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బీ ఫార్మసీ,...
Harish Rao Speech about Ayurvedic doctors

హైదరాబాద్ ప్రతి రంగంలో హబ్ గా మారుతుంది: హరీశ్ రావు

సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర ఆయుర్వేదిక్ వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణకు విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయూష్ రాష్ట్ర అధ్యక్షుడు...

సోషల్ మీడియాలో యువతిని వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

సిటీబ్యూరో: యువతిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ప్రతాప్ కుష్వాహ బి.ఫార్మసీ చదువుతున్నాడు....
Elders get Relief in Bombay High Court

ఔషధ విషాదాలు!

ఔషధ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చక్రవర్తి భారత్. ఆ స్థాయిని కోల్పోతామనే భయాన్ని కలిగిస్తూ మన మందులు వివిధ దేశాల్లో వికటించిన సందర్భాలు ఇటీవల సంభవించాయి. మొదటిసారి అటువంటి ఉదంతం...

భారతీయ జీవన విధానం యోగా

హన్మకొండ టౌన్ : భారతీయ జీవన విధానం యోగా అని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణం లో విశ్వవిద్యాలయ యోగా సెంటర్, జాతీయ సేవా...

ప్రైవేట్‌కు దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి

మహబూబ్‌నగర్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయి నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి...
AP EAMCET result 2023

AP EAMCET Results 2023: ఎపి ఎంసెట్ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 76.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ లో 89.65 శాతం ఉత్తీర్ణత...

16న నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

సిటీ బ్యూరో ః గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) సహకారంతో లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16న(శుక్రవారం) ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళాను నిర్వహించనుంది. చందానగర్ హుడా కాలనీలోని...

Latest News