Home Search
బీహార్ గవర్న - search results
If you're not happy with the results, please do another search
2023 హెచ్సీఎల్ గ్రాంట్ గ్రహీతలను వెల్లడించిన హెచ్సీఎల్ ఫౌండేషన్
హెచ్సీఎల్ ఫౌండేషన్ సోమవారం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును ఈ హెచ్సీఎల్ గ్రాంట్ అందిస్తుంది....
శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ. 3400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోని శత్రువుల ఆస్తుల (ఎనిమీస్ ప్రాపర్టీస్)ను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 3400 కోట్లు ఆర్జించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం...
మారిషస్ దీవిలో భారత సంతతి
ప్రపంచ దేశాలలో భారత కుటుంబాల మూలాలు గల వారు ఎందరో ఉన్నారు. దేశం నుండి వలస వెళ్ళి పలు దేశాలలో రాజకీయాలలో రాణిస్తూ వివిధ పదవులు పొందిన, పొందుతున్న వారెందరో ఉన్నారు. అయితే...
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
బిజెపి దురుత్సాహం!
సంపాదకీయం: ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిరంతరం పడగ నీడలోనే గడుపుతుంటుంది. ఆ పాము, ఆ పడగ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో...
తిల్కా మాంఝి – రుధిర తర్పణం
అది 1785వ సంవత్సరపు జనవరి 12వ తేది. బీహార్ కు చెందిన భగల్ పూర్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళే రోడ్డు రెండు వైపులా జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ నిలబడ్డ ప్రతి వ్యక్తి ముఖం...
ఘోర అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ గోడౌన్లో
11 మంది ఆహుతి
ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు
మృతులంతా బీహార్ వాసులే
రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల
దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్గ్రేషియా
ప్రకటించిన రాష్ట్ర...
కశ్మీర్లో కొత్త కుంపటి!
కశ్మీర్లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి...
విహెచ్పి నూతన అధ్యక్షుడిగా రవీంద్రనారాయణ్సింగ్
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషద్(విహెచ్పి) అధ్యక్షుడిగా రవీంద్రనారాయణ్సింగ్ను ఎన్నుకున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బీహార్కు చెందిన సింగ్ పద్మశ్రీ గ్రహీత. ఆర్థోపెడిక్ సర్జన్గా సింగ్ చేసిన సేవలకు 2010లో ఆయణ్ని...
రేపు బీహార్ ఎన్డిఎ శాసనసభ పక్ష సమావేశం
పాట్నా: తమ నాయకుడిగా నితీష్ కుమార్ను ఎన్నుకోవడానికి ఎన్డిఎ శాసనసభా పక్ష ఉమ్మడి సమావేశం వచ్చే ఆదివారం నాడిక్కడ జరగనున్నది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో శుక్రవారం జరిగిన ఇష్టాగోష్ఠి సమావేశంలో బీహార్లో...