Home Search
బ్యాంకర్లు - search results
If you're not happy with the results, please do another search
గ్రామీణ వ్యాపార లావాదేవీలు పెరగాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
ఈ ఏడాది రూ. 16,276.71 కోట్లకు చేరిన వ్యాపారం
డిపాజిట్ల రూపేనా రూ.6941.95 కోట్లు సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ప్రగతిని సాధిస్తున్నందున గ్రామీణ సహకార...
కెవైసి అప్ డేట్… జర జాగ్రత్త
ఫోన్లు చేస్తున్న సైబర్ నేరస్థులు
స్పందించవద్దని కోరుతున్న బ్యాంకర్లు
సైబర్ దొంగల రోజుకో కొత్త
అవతారం
లక్షలాది రూపాయలు
పోగొట్టుకుంటున్న బాధితులు
మన తెలంగాణ/సిటిబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకుల డబ్బులను దోచుకుంటున్నా రు. గతంలో బ్యాంక్ ఖాతాదారులకు...
కేవైసి.. అప్డేట్ జర జాగ్రత్త
ఫోన్లు చేస్తున్న సైబర్ ఛీటర్లు
స్పందించవద్దని కోరుతున్న బ్యాంకర్లు
సైబర్ దొంగల రోజుకో కొత్త అవతారం
లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న బాధితులు
హైదరాబాద్: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకుల డబ్బులను దోచుకుంటున్నారు. గతంలో బ్యాంక్ ఖాతాదారులకు...
సాగు రుణాలకు ని’బంధనాలు’!
సర్కారు సహకరించినా.. కరుణించని బ్యాంకర్లు
పెరిగిన సాగు ఖర్చులు.. ఆపై అతివృష్టి పంటల రుణ పెంచాలని కోరుతున్న రైతులు సున్నా వడ్డీ పథకం
అమల్లో పెట్టాలని డిమాండ్ ససేమిరా అంటున్న బ్యాంకర్లు కాలం...
మహిళకు వరం
సెర్ప్-ఫ్లిప్కార్ట్ మధ్య ఒప్పందం
స్వయం సహాయక
మహిళా సంఘాల
ఉత్పత్తులకు
పాన్ ఇండియా మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా
40కోట్ల ఫ్లిప్కార్ట్
వినియోగదారులతో
అనుసంధానం
ఈ ఏడాది
రూ.500 కోట్ల
వ్యాపారం లక్షం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో సువర్ణాధ్యాయం...
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం
డీజిల్ ధరలు పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెరిగే అవకాశం: ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసి ఛార్జీలు పెంచే అవకాశం ఉందని టిఎస్ ఆర్టీసి...
ఐపిఒలకు వార్ సెగ
ఈ నెలలో వచ్చే పబ్లిక్ ఆఫర్ల్లో డైలమా
న్యూఢిల్లీ : మార్చి నెలలో ఎల్ఐసి ఐపిఒతో పాటు మరిన్ని ఇష్యూలు క్యూలో ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ష్య్రా యుద్ధం పరిస్థితులతో ఇప్పుడు ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్...
ఎల్ఐసి ఐపిఓలో పాల్గొననున్న కోటిమంది రిటైల్ ఇన్వెస్టర్లు
ముంబయి: పాలసీదారులతో పాటుగా దేశంలోని 75 లక్షలనుంచి కోటిమంది దాకా రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఐపిఓలోబిడ్లు దాఖలు చేస్తారని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) అంచనా వేస్తోంది. దేశంలోని ఇన్వెస్టర్లలో ఏడో వంతయినా...
ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో చేరవేయాలి: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్దిక చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు సంబంధిత శాఖాధికారులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. గురువారం...
అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు: హరీష్ రావు
అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు అమలు చేస్తాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు
స్వయం ఉపాధి కోసమే దళితబంధు – ఒక్కరు నాలుగు యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు
దళిత బంధుపై సమీక్షా...
తుది రక్తపు బొట్టుదాకా పోరాడుతా
తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడినట్టే దళితబంధును విజయవంతం చేయడానికి గట్టిగా పట్టు పడతాను
దళితబంధుకు పరిమితి లేదు
ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేవరకు పథకం
కొనసాగుతుంది ఇందుకోసం...
నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: కెసిఆర్
కరీంనగర్: ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె....
ఎల్ఐసిలోకి విదేశీ పెట్టుబడులు!
ఈ ప్రతిపాదనపై కొద్ది వారాలుగా చర్చలు
చర్చల తర్వాత కేబినెట్ ఆమోదం అవసరం
మెగా ‘ఐపిఒ’ కోసం తీవ్రంగా కసరత్తు
అధికార వర్గాలు వెల్లడి
న్యూఢిల్లీ : ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో విదేశీ ప్రత్యక్ష...
16 నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్కె భవన్లో...
16నుంచి 50వేల లోపు రైతుల రుణాలు మాఫీ..
హైదరాబాద్: ఆగస్టు 16వ తేదీ నుంచి 50వేల లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. శుక్రవారం బీఆర్కే భవన్ లో బ్యాంక్ అధికారులతో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు సమావేశం నిర్వహించారు....
వాట్సాప్లో కూడా పెన్షన్ స్లిప్పులు
న్యూఢిల్లీ: పింఛన్దార్లు ఇకపై తమ పెన్షన్ స్లిప్పులను బ్యాంక్ల నుంచి వాట్సాప్ల్లో కూడా చూసుకోవచ్చు. వీటిని పొందవచ్చు. ఎస్ఎంఎస్, ఇమొయిల్ వంటివాటితో పాటు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలకు కూడా ఈ స్లిప్పులు...
రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి
బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్...
2గంటల వరకు బ్యాంకులు
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా పనివేళల్లో మార్పులు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ సమయాలను పొడిగించడంతో నేటి నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ఉదయం 10...
లాక్డౌన్ ఎఫెక్ట్: బ్యాంకుల పనివేళల్లో మార్పులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు మార్చారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే పనిచేయనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుండి...
సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు
రోజుకో కొత్త రకం సైబర్ నేరం
పోలీసులు దృష్టి సారించేలోపే ప్యాకప్
సైబరాబాద్లో 1,119, రాచకొండలో 704 నేరాలు
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబర్ నేరస్థులు రోజుకో రకమైన నేరం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గతంలో...