Home Search
భద్రతా బలగాలు - search results
If you're not happy with the results, please do another search
ఉద్యమం.. ఉద్రిక్తత
చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధన తో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆం దోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద...
రణరంగంగా రైతుల ఢిల్లీ చలో.. యువ రైతు మృతి
చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు...
హడ్మా టార్గెట్గా ఊరు దిగ్బంధం
చత్తీస్గఢ్లో సంయుక్త బృందం ఆపరేషన్
రాయ్పూర్ : చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో పోలీసు బలగాల ప్రత్యేక క్యాంపు ఏర్పాటు అయింది. అత్యంత కరడుగట్టిన నక్సలైట్ నేత హిద్మా స్వస్థలం పువర్తి గ్రామం....
శంభు సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం….
దేశ రాజధాని ఢిల్లీ శివారులో నిరసన తెలుపుతున్న రైతుల పైకి భద్రతా బలగాలు, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. శంభు సరిహద్దులో బుధవారం తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు తెలిపారు. హర్యానా నుంచి...
తల్లడిల్లిన ఢిల్లీవాలా
కిసాన్ ఆందోళన్తో బంపర్ బంపర్జామ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) మంగళవారం దారుల పొడవునా ట్రాఫిక్ జాంలతో స్తంభించింది. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా పెద్ద ఎత్తున...
ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేత మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా-దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు-పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న...
జమ్మూ కశ్మీర్కు రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ 1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రతిపాదించారు. ఈ బడ్జెట్లో...
1,132 మంది పోలీసులకు పతకాలు
1,132 మంది పోలీసు పతకాలు
ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు
20మంది తెలంగాణ వారికి అవార్డులు
అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్లకు గౌరవం
న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన...
సిఆర్పిఎఫ్ క్యాంపులపై 3 వేల మంది మావోల మెరుపు దాడి
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు...
కశ్మీర్ ఎన్కౌంటర్లో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి..
ఇంఫాల్ : మణిపూర్ మరోసారి రగులుకుంది. అనుమానిత మిలిటెంట్లు ఈసారి ఏకంగా భద్రతా బలగాలపై దాడికి దిగారు. వీరు జరిపిన దాడిలో ఓ జవాను గాయపడ్డాడు. రాష్ట్రంలోని తెంగనౌపాయ్ జిల్లాలోని మోరేహ్ పట్టణం...
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో...
నక్సలిజంపై పోరులో గెలుపు మాదే:అమిత్ షా
హజారీబాగ్ : నక్సలిజం నిర్మూలనకు దేశంలో ఇప్పుడు చర్యలు వేగవంతం అయ్యాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలో పురోగతి దిశలో ఉన్నామని వివరించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నక్సలిజంపై...
ఇంకా రగులుతున్న మణిపూర్
మణిపూర్లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. దేశ విభజన...
కశ్మీర్లో 18 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతులయ్యారు. రాత్రంతా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరస్థాయిలో పరస్పర కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగిందని...
హిమాచల్లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
హిమాచల్లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
లేప్చా: ఆదివారం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. ధైర్యసాహసాలు కలిగిన మీరు...
ఇరాన్ మహిళ మాసా అమినికి ఈయూ అరుదైన అవార్డు
స్ట్రాస్బర్గ్: హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టయి, పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య(ఈయు)...
బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...
హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురి..
టెల్ అవీవ్ : హమాస్ అగ్రనేతపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. అతడ్ని ఎలాగైనా మట్టుబెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతడు తమ...