Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
భారతీయులు 60 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు!
న్యూఢిల్లీ: భారత పాస్ పోర్ట్ కలిగిన వారు ఇకపై వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లవచ్చు. గతంలో ఇది 23 దేశాలకే పరిమితమై ఉండేది. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్...
దాదాపు 9.46 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు !
న్యూఢిల్లీ: 2015 నుండి ఏడేళ్ల కాలంలో దాదాపు 9.46 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, గత ఏడాది అత్యధికంగా 1.63 లక్షల మంది వదులుకున్నారని, గత రెండేళ్లలో పార్లమెంటులో హోం వ్యవహారాల...
విదేశాల్లోని భారతీయులు ఇక్కడి బంధువులకు రూ.10 లక్షల వరకు పంపుకోవచ్చు!
న్యూఢిల్లీ: విదేశీ విరాళానికి సంబంధించిన కొన్ని నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల...
సోషల్ మీడియాకే జై కొడ్తున్న భారతీయులు!
సోషల్ మీడియాకే జై కొడ్తున్న భారతీయులు!
వాస్తవ సమాచారం కోసం ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లనే నమ్ముతున్న అత్యధిక శాతం మంది
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ గ్లోబల్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ఒకప్పుడు దినపత్రికల్లో, టీవీలో వచ్చే వార్తలనే...
2016 నుంచి పౌరసత్వం వదులుకున్న 7.5 లక్షల మంది భారతీయులు
న్యూఢిల్లీ: గత 6 సంవత్సరాల్లో సుమారు 7.5లక్షల మంది పౌరులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2016 నుంచి ఇప్పటివరకు ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు చనిపోయారు: రాహుల్ గాంధీ
న్యూ యార్క్ టైమ్స్ కోవిడ్ నివేదికపై ...
న్యూఢిల్లీ: “ప్రభుత్వ నిర్లక్ష్యం” కారణంగా భారతదేశంలో కనీసం 40 లక్షల మంది కోవిడ్ -19 బారిన పడ్డారని, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షలు...
ఆల్కాహాల్ త్రాగేవారు ‘మహాపాపులు’, ‘భారతీయులు కాదు’: నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: బీహార్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2022ను శాసనసభ ఆమోదించాక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆల్కాహాల్(మత్తుపానీయాలు) త్రాగే వారు ‘మహాపాపులు’ అన్నారు. ‘ఒకవేళ...
ఉక్రెయిన్ నుంచి మరో 616 మంది భారతీయులు రాక
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్లో 616 మంది నాలుగో రోజు స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా రాజధాని బుచారెస్ట్, హంగేరీ రాజధాని బుడపెస్ట్ నుంచి ఇండిగో,టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లకు...
ఉక్రెయిన్లో ఇప్పటికీ 16వేల మంది భారతీయులు!
తరలింపు ప్రణాళిక సిద్ధం !!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి 16000 మంది భారతీయులను తరలించే ప్రణాళికను రచిస్తోంది. భారత ప్రభుత్వం పోలాండ్, రొమానియా, హంగరీ,...
ఉక్రెయిన్లో చిక్కుకున్న 20వేల మంది భారతీయులు..
కీవీ (ఉక్రెయిన్): ఉక్రెయిన్పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు...
అమెరికా వెళ్తూ ఆరుగురు భారతీయులు అదృశ్యం
ఇస్తాంబుల్ లోని భారత్ ఎంబసీ అప్రమత్తం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
న్యూఢిల్లీ : టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఆరుగురు భారతీయులు అదృశ్యమైన సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇస్తాంబుల్ లోని భారత...
అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
దుబాయి: యుఎఈ రాజధాని అబుదాబిపై డ్రోన్లతో ఉగ్రవాదులు దాడి జరిపారు. అబుదాబి ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే...
పాక్ జట్టు గెలిస్తే సంతోషించేవారు భారతీయులు కాదు
హర్యానా మంత్రి వ్యాఖ్యలు
చండీగఢ్: భారత్పై పాకిస్తాన్ జట్టు క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే టపాసులు కాల్చేవారి డిఎన్ఎ భారతీయులది కాదని హర్యానా ఆరోగ్య మంత్రి అనీల్ విజ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ...
నేపాల్ మీదుగా భారతీయులు ఇతర దేశాలకు వెళ్లవద్దు
భారత దౌత్యకార్యాలయం సూచన
ఖాట్మండ్ : నేపాల్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న భారతీయులు ఆ ప్రయాణాలను విరమించుకోవాలని ఖాట్మండ్ లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం సూచించింది. తమ దేశం మీదుగా ఇతర...
విదేశాలలో కరోనా కాటు.. 2072 మంది భారతీయులు మృతి
న్యూఢిల్లీ : కరోనాతో విదేశాలలో 2072మంది భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఈ వివరాలు...
గల్ఫ్లో దోపిడీకి గురవుతున్న భారతీయులు
ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిల్
కేంద్రం, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: గల్ఫ్దేశాల్లో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కార్మికులను వాపసు తీసుకు రావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వారి సంక్షేమం...
బిల్లుకు ఆమోదం.. 8 లక్షల మంది భారతీయులు వెనక్కి..!
న్యూఢిల్లీః భారతీయులకు కువైట్ దేశం షాకిచ్చింది. ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైట్ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమెదం తెలిపింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశీయులను వెనక్కి పంపించాలని స్థానికంగా డిమాండ్...
కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ గురువారం నిబ్బరం...
కరోనా వైరస్ ప్రభావం: వుహాన్ నుంచి 324 మంది భారతీయులు ఢిల్లీకి చేరిక
న్యూఢిల్లీ : చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110...
భారతీయ విద్యార్థులకు అండగా అమెరికా
వాషింగ్టన్: భారతీయులు లేదా భారత సంతతికి చెందిన 11 మంది విద్యార్థులు ఈ ఏడాది మరణించినట్లు వెలువడిన వార్తలు ఇక్కడి భారతీయులతోపాటు భారత్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో భారత్...