Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య, సిఎఎ ప్రస్తావనపై పాక్ తీరును ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జిఎ)లోశుక్రవారం అయోధ్య రామాలయం, పౌరసత్వసవరణ చట్టం (సీఎఎ ) గురించి పాక్ ప్రస్తావించడంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు. అరిగిపోయిన రికార్డులా చెప్పిందే...
భారత్కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
ప్రపంచం భారత్ వైపు చూస్తుంది
బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది
జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నారని జహీరాబాద్ బిజెపి ఎంపి...
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనాకు భారత్ గట్టి చురక
మీ పిచ్చి వాదనలు వాస్తవాలను మార్చలేవు
చైనాకు భారత్ గట్టి చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే.‘ జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం
సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక...
ఎదురులేని శక్తిగా భారత్
ప్రపంచ క్రికెట్పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్తో...
సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్
రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...
రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?
ఉక్రెయిన్పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్ఎన్ తన నివేదిక...
భారత్ తొలి ఇన్నింగ్స్ 477 ఆలౌట్
ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాడ్ మధ్య టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్, ఇంగ్లాండ్ పై 259 పరుగుల ఆధిక్యంలో ఉంది....
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును (నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని ప్రయాణికులకు పూర్తి...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 88 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 394 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే భారత్ 176 పరుగుల...
తొలిరోజు భారత్దే!
చెలరేగిన కుల్దీప్, అశ్విన్
218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1
ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే...
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్పై ఎవరు కన్ను వేసినా గట్టి...
లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....
ఈ-స్మార్ట్ క్లినిక్ ను ప్రారంభించిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్, ఉన్నత్ భారత్
ముంబై: IIT ఢిల్లీకి చెందిన FITT (ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్), భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన జాతీయ కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో IVD ఉత్పత్తుల, ప్రముఖ...
భారత్కు ఎదురుందా?
ఇంగ్లండ్కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు
ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
మధ్యప్రదేశ్లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్లోని ధోల్పూర్...
భారత్తో మాల్దీవుల సంబంధాలను చెడగొట్టలేం
మాలే : మాల్దీవుల కొత్త ప్రభుత్వం విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, భారత్తో సంబంధాలను చెడగొట్టలేమని ప్రఖ్యాత మాల్దీవుల రాజనీతిజ్ఞుడు, మాల్దీవుల విపక్ష నూతన నాయకుడు అబ్దుల్లా షహీద్ వెల్లడించారు. సన్ఆన్లైన్ అనే...