Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
అరుణాచల్ ను సందర్శిస్తే ‘మోడీ గ్యారంటీ’ ఏంటో అర్థమవుతుంది: ప్రధాని
ఇటానగర్ : ఈశాన్య ప్రాంతంలో గడచిన ఐదు సంవత్సరాలలో తన ప్రభుత్వం సాగించిన తరహా అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాలు పట్టేదని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఈశాన్య...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
ఎస్బిఐ ద్వారా మోడీ సర్కార్ కొత్త నాటకం: ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడానికి మరి కొంత వ్యవధి కావాలంటూ భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. తన అక్రమ లావాదేవీలను...
మోడీకి రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే
రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు ఇవే:
* ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం...
కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?: మోడీ
సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి...
మోడీ బాటలో కేంద్ర మంత్రులు
వికసిత భారత్ నిర్మాణం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు బిజెపి సాగిస్తున్న ప్రచారానికి తన వంతు సాయంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2,000 విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతోసహా పలువురు...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ
ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు....
పార్టీకి మోడీ రూ. 2000 విరాళం
వికసిత్ భారత్కు చేయూత పిలుపు
న్యూఢిల్లీ : బిజెపి ఎన్నికల ప్రచార నిధికి ప్రధాని నరేంద్ర మోడీ చందా రూ. 2000. ఎన్నికలకు ముందు ఆయన ఈ డబ్బును పార్టీ ఖాతాలోకి జమచేశారు....
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
మోడీ సౌర సైరన్
న్యూఢిల్లీ : దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తితో అనుసంధానం చేస్తూ కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర...
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే: ప్రధాని మోడీ
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే
తరాల అన్యాయాన్ని సరిదిద్దేది ఈ సేవకుడే
కేంద్రం పథకాల ప్రచారానికి డిఎంకె అడ్డంకులు
పలు కార్యక్రమాలలో ప్రధాని మోడీ స్పందన
ఇస్రో ప్రయోగాల వేదికకు పునాదిరాయి
తూత్తుకూడి :...
భారతీయ రాకెట్పై చైనా జాతీయ పతాకం!
చెన్నై: తమిళనాడులోని కులశేఖరపట్నంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తన రెండు ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసిస్తూ తమిళనాడుకు చెందిన డిఎంకె మంత్రి ఒకరు వార్తాపత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటన(యాడ్) ప్రకంపనలు...
గగన్యాన్ వ్యోమగాముల పేర్లు వెల్లడించిన ప్రధాని మోడీ..
తిరువనంతపురం: భారత్ తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్యాన్’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్...
ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు: ప్రధాని మోడీ
రానున్న ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని వారికి తెలుసు
దేశ ప్రగతికి ప్రతిపక్షానికి రోడ్మ్యాప్ లేదు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కేరళలో బద్ధ శత్రువులు
ఇతర ప్రాంతాల్లో జిగ్రీ దోస్తులు: విరుచుకుపడిన ప్రధాని మోడీ
తిరువనంతపురం:...
సమాజంపై నా లక్ష్యం వేరు: భారత్ టెక్స్ సదస్సులో మోడీ
ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం కావాలి
ప్రజల సౌభాగ్యానికి అది దోహదకారి
మధ్య తరగతి జీవితాల్లో జోక్యం నాకు అయిష్టం
‘భారత్ టెక్స్’ సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ :...
554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ
ఢిల్లీ: అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. దేశంలోని 554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ...
కాంగ్రెస్కు ‘పరివార్వాద్’ ముఖ్యం: ప్రధాని మోడీ
కాంగ్రెస్కు ‘పరివార్వాద్’ ముఖ్యం
అవినీతి, బుజ్జగింపులకు మించి వారికి మరే ఆలోచనా రాదు
వారి అజెండాలో దేశాభివృద్ధికి ఎన్నడూ చోటు లేదు
దేశ భవిత నిర్మాణంపై కాకుండా ప్రభుత్వం స్థాపనపైనే వారి దృష్టి
‘వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్’...
అభివృద్ధి @ భారత్
ఇది మోడీ గ్యారంటీ
వచ్చే ఐదేళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడనున్న భారత్
వారణాసిలో ప్రధాని మోడీ
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో...
వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా...