Home Search
భూకంపం - search results
If you're not happy with the results, please do another search
ఫిలిప్పిన్స్లో పెను భూకంపం
మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్లో శుక్రవారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీనతో పలు షాపింగ్ మాల్స్, భవనాలు నేలమట్టం అయినట్లు...
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
మిండానావోలోని దక్షిణ ఫిలిప్పీన్స్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ ద్వీపం మిండానావోలోని సారంగని రాష్ట్రంలో 78...
శ్రీలంకలో భూకంపం
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంపతీవ్రత రిక్టరు స్కేలుపై 6.2 గా నమోదైంది. భూ ప్రకంపనల తీవ్రతకు కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడినట్టు అక్కడి...
పంజాబ్ లో భూకంపం..
పంజాబ్ లో భూకంపం సంభవించింది. రూప్నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 3.2గా భూకంప తీవ్రత...
నేపాల్లో మళ్లీ భూకంపం
ఖాట్మండూ: ఢిల్లీ హిమాలయ దేశం నేపాల్ను వరుస భూకంపాలు వణికిసునాయి. తాజాగా అక్కడ మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం...
నేపాల్లో మరోసారి భూకంపం
ఖాట్మాండూ : నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున వాయవ్య దిశలో రెక్టర్ స్కేలుపై 3.6 పాయింట్ల తీవ్రతతో భూకంపం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి పెను భూకంప తీవ్రతతో...
నేపాల్ లో భారీ భూకంపం.. 70మందికి పైగా మృతి
నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. 6.4 భూకంప తీవ్రతతో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించడంతో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 70మంది మృతి...
కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో స్వల్ప భూకంపం
రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లా ఇంగసుగూర్ తాలూకాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7 గా నమోదైనట్లు మంగళవారం అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున స్పల్పంగా భూప్రకంపనలు సంభవించినట్లు...
నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం
ఖాట్మండు : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలకు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. థడింగ్ జిల్లాలో ఉదయం 7.39 గంటలకు భూకంప...
పల్నాడులో భూకంపం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కారుమంచితో పాటు పరిసర గ్రామాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి భయటకు పరుగులు తీశారు. భూపరిశోధన అధికారులు...
అఫ్గానిస్థాన్లో మూడోసారి భూకంపం.. ఇద్దరి మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ను భూకంపాలు వీడడం లేదు. ఆదివారం మరోసారి పశ్చిమ అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హెరాత్ నగరానికి 34 కిలో...
పశ్చిమ అఫ్గానిస్థాన్లో మళ్లీ భూకంపం
హేరట్ : పశ్చిమ అఫ్గానిస్థాన్లో హేరట్ ప్రావిన్స్ రాజధానికి 28 కిమీ దూరంలో బుధవారం ఉదయం 6.3 స్థాయి తీవ్రతలో భూకంపం సంభవించింది. మొదట రాజధాని హేరట్లో 6.3 స్థాయిలో తీవ్ర భూకంపం...
అఫ్గాన్ లో మళ్లీ భూకంపం…
కాబూల్: అఫ్గానిస్తాన్లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని భూపరిశోధన వెల్లడించారు. భూకంపం ధాటికి పలుగ్రామాలలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవల వచ్చిన భూకంపంలో రెండు వేల...
అప్ఘానిస్థాన్ లో భారీ భూకంపం: 120 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది మృతి చెందగా వెయ్యి మంది వరకు గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3 ఉందని భూపరిశోధన...
నేపాల్లో తీవ్ర భూకంపం
అరగంట వ్యవధిలో రెండు సార్లు కంపించిన భూమి
రిక్టర్ స్కేలుపై 5.3, 6.3 తీవ్రతగా నమోదు
ఆ తర్వాత వరస ప్రకంపనలు
ఢిల్లీసహా ఉత్తరాదిలోనూ ప్రకంపనలు
భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు తీసిన ప్రజలు
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్లో మంగళవారంగంట వ్యవధిలో...
పాక్కు మొరాకో తరహా భూకంపం ముప్పు: డచ్ శాస్త్రవేత్త అంచనా
ఇస్లామాబాద్: మొరాకో స్థాయిలో భూకంపం త్వరలో పాకిస్తాన్లో సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో కనిపించిన ఒక పోస్టు వైరల్ కావడంతోపాటు అధికారులు సైతం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారని ది డాన్ పత్రిక తెలిపింది....
ఉత్తరాఖండ్, ఢిల్లీలో భూకంపం
ఢిల్లీ: ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.25 నిమిషాలకు రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు...
మొరాకోలో భారీ భూకంపం… 2వేలకు చేరిన మృతుల సంఖ్య
మర్రాకేశ్(మొరాకో): మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 2వేలకు చేరింది. ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మర్రాకేశ్ నగరం బారీగా ధ్వంసమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి....
మొరాకోలో తీవ్ర భూకంపం: 296 మంది మృతి
రబాత్: మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన తీవ్ర భూకంపం 296 మంది ప్రజలను బలిగొన్నట్లు దేశ హోంమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. నేలమట్టమైన భవనాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన చారిత్రాత్మక...
బాలి తీరంలో భూకంపం..
డెన్పసార్ (ఇండోనేషియా) : ఇండోనేషియా లోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్డర్ స్కేలుపై 7.0 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్...