Home Search
మక్కా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి
గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...
శ్రమను కళాత్మకం చేసిన పెంబర్తి
మానవ శ్రమను దేశవ్యాప్తంగా ఆవిష్కరించిన గొప్ప సాంస్కృతిక, పర్యాటక గ్రామం పెంబర్తి. మానవ శ్రమకు కళాత్మకతను అద్ది ప్రపంచాన్ని తన ముంగిట నిలుపుకుంది ఈ పెంబర్తి గ్రామం. ఇత్తడిని పుత్తడి బొమ్మ చేసే...
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టిఎస్ నాబ్, పహాడీషరీఫ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,030గ్రాముల చరాస్, 2కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం...
జిడికె 11వ గనిలో ప్రమాదం
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 1 పరిధిలోని జిడికె 11వ గనిలో బుల్లెట్ షిఫ్ట్లో ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి బుల్లెట్ షిఫ్ట్లో గనిలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న...
నిండూ అమాస నాడూ… గద్దర్ పాట వెనక కథ
22 సంవత్సరాల క్రితం... ‘విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ని కలిశాం...నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ని ఇంట ర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం....
గ్రామీణ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి,గ్రామీణ సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని నాగార్జున సాగర్ శాసన సభ్యులు...
2023 టాప్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ లను వెల్లడించిన ఐఎమ్ డిబి
ముంబై: 2023లో సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన, అధికారిక వనరు అయిన ఐఎండిబి 2023లో ప్రపంచవ్యాప్తంగా ఐఎమ్డిబి వినియోగదారులకు అత్యంత ప్రాచుర్యం పొందిన 10...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల ఆగమనం
ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల 15 నుండి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల తిరుగు పయనం అవుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర హజ్...
అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యేపై ఆరోపణలు
గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జెవి రాజు...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం : చైర్మన్ సలీం
హైదరాబాద్ : హజ్ యాత్ర పూర్తి చేసుకొని రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ నెల 15 నుండి తిరుగు ప్రయాణం అవుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు....
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
చార్మినార్: నగరంలో గురువారం పూర్తి ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఒకే రోజు బక్రీద్, తొలి ఏకాదశి పర్వదినం రావడంతో మతసామరస్యం వెల్లువిరిసింది. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ను పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో...
జెడ్డాలో అమెరికన్ కాన్సులేట్ వద్ద కాల్పులు: ఇద్దరి మృతి
జెడ్డా: జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై దాడి చేసిన సాయుధుడితోసహా ఇద్దరు వ్యక్తులు బుధవారం సాయంత్రం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు సౌదీ గెజిట్ దినపత్రిక గురువారం తెలిపింది. జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్...
కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ అధోగతి
రామగుండం: కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి రామగుండం పట్టణంలోని ఓప్రైవేట్...
హజ్ యాత్రికుల చివరి బ్యాచ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ చివరి బ్యాచ్కు మంత్రి మహమూద్ అలీ జెండాఊపి ప్రారంభించారు. గురువారం సాయంత్రం హజ్హౌజ్ నుండి హజ్ యాత్రికుల చివరి బ్యాచ్...
దిగ్విజయంగా వర్ధిల్లుతున్న సర్వమత సమానత్వం
ఖమ్మం : మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ తీన్తెర్లు కాకుండా చూడాలె!
‘జెడ్’ తరం (2000 తర్వాత పుట్టినవారు) తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో పాల్గొన లేదు. వీరికి ఉద్యమ ఆకాంక్షలు, వాటి సాధనకు సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలు, నాయకుల కార్యదక్షత, కవులు, రచయితలు,...
రంజాన్ వేళ.. చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
ఆర్పిఎఫ్ బలగాలు, పోలీసుల మోహరింపు
రంజాన్ సందర్భంగా బందోబస్తు ఏర్పాటు
పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్, అదనపు సిపి విక్రం సింగ్ మాన్
హైదరాబాద్: రంజాన్ చివరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు...
పర్యాటకులను ఆకర్షించేలా కొత్త మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులతో పలు పర్యాటక ప్రాంతాలను దర్శించుకునేలా హెచ్ఎండిఏ అధికారులు ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు. ట్యాంక్బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు, తారామతి బారాదరి,...
జమాత్-ఉల్-విదా: ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్: ముస్లింల పర్వదినం జమాత్-ఉల్-విదా(రంజాన్ నెలలో చివరి శుక్రవారం) రోజు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్లోని మక్కా మస్జిద్ వద్ద, సికింద్రాబాద్లోని జమా-ఇ-మస్జిద్ వద్ద శుక్రవారం ఆంక్షలు విధించారు....
బ్రిడ్జి పైనుంచి కిందపడిన బస్సు: 20 మంది మృతి
మక్కా: దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్యాత్రికులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....