Tuesday, March 19, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Mallikarjun Kharge slams JP Nadda comments on Rahul Gandhi

ఎగ్జిట్స్ పోల్స్: మధ్యప్రదేశ్ లో ఆ పార్టీదే ప్రభుత్వం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సిఎన్‌ఎన్ న్యూస్ 18: బిజెపి 116 కాంగ్రెస్ 111 ఇతరులు 3 రిపబ్లిక్ టివి: బిజెపి: 118 నుంచి...

ముగిసిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ పోలింగ్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ పోలింగ్ సమయం...
Madhya Pradesh Elections polling

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్

భోపాల్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది....
Madhya Pradesh Elections polling

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న పోలింగ్

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్న...

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ప్రచారం పరిసమాప్తం

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. చివరిరోజున అధికార, విపక్షాలు ముమ్మరంగా ప్రచారం సాగించాయి. మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలోని...
PM Narendra Modi comments on congress party

మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకలిస్తుంది : ప్రధాని మోడీ

షాజాపూర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిస్తుందని, మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీపై అద్భుతమైన మద్దతు ప్రకటిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...
Rahul Gandhi Election Campaign in Madhya Pradesh

దేశానికి ‘అవినీతి రాజధాని’ మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ

నీముచ్: మధ్యప్రదేశ్ దేశానికి అవినీతి రాజధాని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో సోమవారం జరిగిన...
Our home guards for Madhya Pradesh election arrangements

మధ్యప్రదేశ్ ఎన్నికల బందోబస్తుకు మన హోంగార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ శాసన సభకు జరుగనున్న ఎన్నికలలకు బందోబస్త్ సేవల నిమిత్తం తెలంగాణాకు చెందిన 2000 హోంగార్డ్ లను ఛింద్వారా, సియాన్ జిల్లాలకు తెలంగాణా పోలీస్ శాఖ పంపింది. హోంగార్డ్...

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల

భోపాల్: ఈ నెల 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. గోధుమలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,700,...
Congress 3rd list

మధ్యప్రదేశ్‌లో 39 మంది కాంగ్రెస్ రెబల్స్‌కు బహిష్కరణ

భోపాల్ : సొంతపార్టీ అభ్యర్థులపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ...

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఉదయం విడుదల కావడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైందని చీఫ్ ఎన్నికల కార్యాలయం శనివారం ప్రకటించింది. నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31న జరుగుతుంది. బీజేపీ...
Kamal Nath as CM Candidate of Madhya Pradesh Congress

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సిఎం అభ్యరిగా కమల్‌నాథ్…

“జన్ ఆక్రోష్ యాత్ర”లో ప్రకటించిన రాహుల్ గాంధీ భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది....

మధ్యప్రదేశ్ బిజెపి మూడో జాబితా..

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో బిజెపి అభ్యర్థుల జాబితా వెలువడింది. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్...

రూ. 500కే గ్యాస్ సిలిండర్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల హామీ

భోపాల్: కర్నాటకలో ఐదు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌కు కూడా అదే ఫార్ములాను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే అమలుచేయనున్న వాగ్దానాలను ఎఐసిసి ప్రధాన...

వానల కోసం దేవుడిని ప్రార్థించండి: ప్రజలకు మధ్యప్రదేశ్ సిఎం పిలుపు

ఉజ్జయిన్: రాష్ట్రంలో గత నెలలో వర్షాలు పడకపోవడంతో కరవు వంటి పరిస్థితి తలెత్తి విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, మంచి వర్షాలు పడాలని కోరుతూ ప్రజలు దేవుడిని ప్రార్థించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్...

మధ్యప్రదేశ్‌లో అమానుషం

ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఠాకూర్ కుటుంబం ఆటవికంగా వ్యవహరించింది. 18 సంవత్సరాల దళిత యువకుడు నితిన్ రాహుల్ అహిర్వార్‌ను స్థానిక విక్రమ్ సింగ్ ఠాకూర్ తన మనుష్యులతో వెళ్లి కొట్టి చంపాడు. అడ్డోచ్చిన...

బీమారీ దశ లేని మధ్యప్రదేశ్ ప్రోగ్రెస్ రిపోర్డు విడుదల చేసిన షా

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోగెస్ కార్డును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. 2003 నుంచి 2023 వరకూ బిజెపి హయాంలో రాష్ట్ర ప్రగతి పేరిట...
Digvijaya Singh

మధ్యప్రదేశ్‌లో బజరంగ్ దళ్‌ను నిషేధించం: దిగ్విజయ

భోపాల్: తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధించబోదని, అయితే గూండాలను, విధ్వంసకారులను విడిచిపెట్టబోదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ స్పష్టం చేశారు. బిజెపి పాలనలో...

మధ్యప్రదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి న్యూఢిల్లీ వెళుతున్న వందే భారత్ ఎక్సెప్రెస్‌కు చెందిన ఒక బోగీకి సంబంధించిన బ్యాటరీ బాక్సుకు సోమవారం ఉదయం నిప్పంటుకుంది. ఆ బోగీలో ప్రయాణిస్తున్న 20-22 మంది...
Car-truck Collided in Madhya Pradesh 

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని  సనోధ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో...

Latest News