Home Search
మరణానంతరం - search results
If you're not happy with the results, please do another search
కులం పెనం నుంచి మతం పొయ్యిలోకి
సిక్కులలో, ముస్లింలలోవుండే సోదర భావం హిందువులలో అసాధ్యం. ఎందుకంటే కులాలు అటువంటి మతపర సోదర భావాన్ని అసాధ్యం చేస్తాయి అంటాడు అంబేడ్కర్ (అనిహిలేషన్ ఆఫ్ కేస్ట్). కుల ఐక్యత లాగే మత ఐక్యత...
మన కాలపు మహా వాగ్గేయకారుడు
కవి సంధ్య స్మారక సంచిక
సెప్టెంబర్ 10న కవిసంధ్య గద్దర్ స్మారక సంచిక ఆవిష్కరణ, సంస్మరణ సభ దళిత రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్, కవి సంధ్య, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ప్రజా వాగ్గేయ కారుడు,...
పేరు మార్చి నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీయలేరు
న్యూఢిల్లీ : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. దీనికి ఇప్పుడు ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ (పిఎంఎంఎల్) సొసైటీ గా నామకరణం చేశారు. ఈ...
జూబ్లీహిల్స్ సీటుపై అజారుద్దీన్, విష్ణు మధ్య రచ్చ(వైరల్ వీడియో)
హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షను మాజీ క్రికెటర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజారుద్దీన్ వ్యక్తం...
ప్రయోగశాలగా ప్రార్థనా స్థలం!
భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలా మందికి తెలిసే వుంటుంది. కాని, ఆ ఆలోచన, ఆ కృషి శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్దని ఏ కొద్ది మందికో తెలిసి వుంటుంది....
చరిత్ర చీకటి పొరల్లో.. మతమౌఢ్య సంస్కృతి
అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిపి చరిత్రను మానవ రక్తంతో గడ్డ కట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది...
ఒంటరి మహిళపై వేధింపులు
చుంచుపల్లి : హక్కుగా ఉన్న ఇంటిని కబ్జా చేసేందుకు ఒంటరిగా ఉన్న మహిళను వేధిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఎన్ఎఫ్ఐడబ్లు మహిళా సమాఖ్య నాయకురాలు కరీష రత్నకుమారి...
రాజీవ్ గాంధీని ముందే హెచ్చరించిన కంచి స్వామి!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని దివంగత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) టిఎన్ శేషన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పుస్తకం...
శేషేంద్ర మేధో హక్కులు ఎవరివి?
సుప్రసిద్ధుడు గుంటూరు శేషేంద్రశర్మ రచనలపై మేధో సంపత్తి హక్కుల గొడవలో మరణానంతరం సమస్యలో పడినా ఆరోపణలు వీగిపోయాయి. కొందరు మహానుభావులు శర్మగారి గ్రంథాలను ఇతరులైన కొందరు చౌర్యం చేసారని కోర్టు దాకా వెళ్లింది....
తమ ఆప్తులను కోల్పోతున్నా ఇళ్ల స్థలాలు పంపిణీ కావటం లేదు
పంజాగుట్ట: ఇండ్ల స్థలాల పంపిణీపై కోర్టు తీర్పును అమలు చేయాలని జవహర్లాల్ నెహ్రూ సొసైటీ మహిళా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీ సభ్యుల ఆత్మీయ సమావేశం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ...
కర్నాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి యుటి ఖాదర్ నామినేషన్
బెంగళూరు: కాంగ్రెస నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యుటి ఖాదర్ మంగళవారం కర్నాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం స్పీకర్ పోస్టుకు ఎన్నిక లాంఛనప్రాయంగా జరగనున్నది. కర్నాటక...
రాహుల్ గాంధీ భావోద్వేగ నివాళి..(వీడియో)
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు రాహుల్ గాంధీ భావోద్వేగ నివాళి అర్పించారు. ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉన్న...
పారిశ్రామిక జవసత్వాల జంషెడ్జీ
ప్రధానంగా వ్యవసాయాధారితమైన భారత దేశంలో నేటికీ దాదాపు 60% మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 18% భాగస్వాములవుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి...
70 ఏళ్లలో తొలి యూకె రాజుగా మూడో చార్లెస్ పట్టాభిషేకం
ఇంగ్లాండ్: 1,000 సంవత్సరాల చరిత్ర , సంప్రదాయంతో నిండిన గంభీరమైన క్రైస్తవ క్రతువులతో మూడో చార్లెస్ యునైడ్ కింగడమ్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే 21వ శతాబ్దపు బ్రిటన్ను ప్రతిబింబించేలా రాచరికాన్ని స్వీకరించాడు. సెయింట్...
గల్వాన్ అమరవీరుడి భార్యకు యుద్ధ క్షేత్ర బాధ్యత
న్యూఢిల్లీ : గల్వాన్ సైనిక అమరవీరుడు నాయక్ దీపక్ సింగ్ భార్య లెఫ్టినెంట్ రేఖాసింగ్ సైనికాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 జూన్లో చైనా సైనికుల దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో ఈస్టర్న్ లద్ధాఖ్...
అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
చరిత్ర చీకటి పొరల్లో మత మౌఢ్యం
అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిపి చరిత్రను మానవ రక్తంతో గడ్డ కట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది...
కన్న బిడ్డలపై కోపం..కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి..
లక్నో: కన్న పిల్లల మీద కోపంతో ఓ వ్యక్తి కోట్ల విలువైన తన ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. అంతేకాదు తన తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకోసం ఉపయోగించాలని అధికారులను కోరారు....
శంభాజీనగర్గా ఔరంగాబాద్….. ధారాశివ్గా ఒస్మానాబాద్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఒస్మానాబాద్ నగరాన్ని ధారాశివ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఔరంగాబాద్ పేరు మొఘల్ చక్రవర్తి...
పంచ పద్మాలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను...