Home Search
మహాశివరాత్రి - search results
If you're not happy with the results, please do another search
మే 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
డెహ్రాడూన్: హిమాలయాలలో కొలువై ఉన్న కేదార్నాథ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరింపకుని శుక్రవారం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ(బికెటిసి) ప్రకటించింది....
మహా శివరాత్రి శోభ… ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలయాల్లో భక్తులు కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర...
శివరాత్రి రోజు చేసే ఉపవాసం అంతరార్థం ఇదే..
హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. ఆరోజు ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. ఆ...
మహాశివుడి పూజకు.. అంతా సిద్దం.. హైదరాబాద్లో శివాలయాలు
మహాశివరాత్రి పర్వదినం వేడుకలను పురస్కరించుకుని నగరంలో ఆప్పుడే ఆధ్యాత్మికత సంతరించుకుంది. నగరంలోని అన్ని శివాలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పత్యేక రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీపమాణ్యంగా వెలిగి పోతున్నాయి. నగరం వివిధ ప్రాంతాలలోని...
బ్యాంకులకు ఈ నెలలో 10 రోజులు సెలవులు!
బ్యాంకులకు ఈ నెలలో సెలవులే సెలవులు! నిజానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మేరకు బ్యాంకులకు ఈ నెలలో 15 రోజులు సెలవులు రానున్నాయి. అయితే హైదరాబాద్ లో ఉన్న బ్యాంకులకు...
శివరాత్రినాడు సెలవు!
తెలంగాణ ప్రభుత్వం మహాశివరాత్రినాడు సెలవు ప్రకటించింది. మార్చి 8 శుక్రవారంనాడు శివరాత్రి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే కాకుండా పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించింది. దీంతో...
2024లో స్టాక్మార్కెట్కు 14 సెలవులు
అదనంగా వారాంతపు శని, ఆదివారం సెలవులు కూడా..
ముంబై : స్టాక్ మార్కెట్కు 2023 గోల్డెన్ ఇయర్గా అవతరించింది. ఎందుకంటే మార్కెట్ 2023లో ఇన్వెస్టర్ల భారీ లాభాలను ఇచ్చింది. నేటి కొత్త సంవత్సరం 2024...
మూడు రోజులుగా మతిస్థిమితం లేని మహిళ పూజలు
బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి శివాలయం, శ్రీపోతులూరి వీరబ్రహ్మంద్ర స్వామి ఆలయాల్లో మతిస్థిమితం లేని ఓ మహిళ మూడు రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలుపుతున్నారు....
నా కుమారు ఒక్కడే లేడు: హరి తండ్రి ప్రభాకర్
సిటిబ్యూరోః తన కుమారుడు చేసింది ముమ్మాటికి తప్పేనని, నవీన్ తల్లిదండ్రులు తమను క్షమించాలని స్నేహితుడిని హత్య చేసిన హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ అన్నారు. నల్గొండ ఎంజి యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్...
హరహర శంభో
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...
ఏప్రిల్ 25న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఎగువ గర్వాల్ హిమాలయాల్లోఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం భకుల్త కోసం ఏప్రిల్ 25న తెరుచుకోనుంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఆరు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు....
మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం అంటున్న తెప్ప సముద్రం..!
అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మిస్టరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బేబి వైష్ణవి సమర్పణలో...
పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవసరం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ కోరారు. శనివారం మహాశివరాత్రి పురస్కరించుకుని కోయంబత్తూరులోని...
త్వరలో ‘ఏజెంట్’మ్యూజికల్ బ్లాస్ట్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్...
ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు (వీడియో)
అల్లంపూర్: దక్షిణ కాశీ అని పిలవబడే ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ మేరకు...
శివరాత్రి, జగ్నేకీ రాత్ సందర్భంగా ఫ్లైఓవర్లు మూసివేత!
హైదరాబాద్: మహాశివరాత్రి, షబ్-ఎ-మెరాజ్(జగ్నేకీ రాత్) దృష్ట్యా నగరంలో అనేక ఫ్లైఓవర్లను మూసేయనున్నారు. గ్రీన్ల్యాండ్స్ ఫ్లైఓవర్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, లంగర్ హౌజ్ మినహా నగరంలోని ఇతర ఫ్లైఓవర్లను శనివారం రాత్రి నుంచి ఆదివారం...
శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం
సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 7కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలలను ప్రతి ఏట 18,19,20...
‘వినరో భాగ్యము విష్ణు కథ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా : నిర్మాత బన్నీ వాస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా...
తిరుపతిలో పాటల సందడి..
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కశ్మీర...
నల్లమలలో రాత్రివేళ ప్రయాణాలకు అనుమతి..
హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవాలయానికి వెళ్లే ప్రయాణికులకు అటవీ శాఖ నిబంధనలు సడలించింది. శ్రీశైలం వెళ్లే వాహనాలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు చెక్పోస్టు...