Home Search
మహా గణపతి - search results
If you're not happy with the results, please do another search
ప్రశాంతంగా నిమజ్జనం
మన తెలంగాణ/హైదరాబాద్ : చెదురుమొదురు ఘటనలు మినహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను...
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది....
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడిని మొత్తం 2 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ భారీ గణేషుడిని చూసేందుకు...
సత్యశోధక్ స్ఫూర్తిని ఆవాహన చేద్దాం
ఇవ్వాళ దేశమంతటా మనువాదం, బ్రాహ్మణాధిపత్యం రాజ్యమేలుతున్నది. సహనశీలత, సంయమనం నశించి ప్రశ్నించేవారి కుత్తుకలను ఉత్తరిస్తున్నది. హిందూత్వానికి ప్రతీకగా ‘శివాజీ’ని ప్రచారంలో పెడుతున్నారు. అసత్యాలను ప్రాచుర్యంలో పెడుతూ వాటిని సాక్ష్యాధారాలతో ఎండగట్టిన దబోల్కర్ లాంటి...
వినాయక వ్రత కథ
పూజలో పాల్గొంటున్న వారందరూ అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. ఒకరు చదువుతుండగా, మిగిలినవారు ఈ కథను శ్రద్ధగా వినాలి. ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం...
గేదె చోరీ కేసు: 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు
వెబ్ డెస్క్: గేదె చోరీ కేసులో 58 ఏళ్ల తరువాత నిందితుడిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. 1965లో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు గణపతి విఠల్ వగోరెకు 20 ఏళ్ల...
గేదెల దొంగతనం కేసులో 58 ఏళ్ల తరువాత నిందితుడి అరెస్టు
బెంగళూరు: రెండు గేదెలు, ఒక దూడను దొంగతనం చేసిన కేసులో నిందితుడిని 58 సంవత్సరాల తరువాత పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని ఉదగిర్...
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. పుణ్యహ...
మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత
మంథని/మంథని రూరల్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలియాస్ సాయన్న, అలియాస్ మీసాలన్న, అలియాస్ అలోక్, అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఎగ్లాస్పూర్...
పిల్లల వికాసానికి బాల కథా సౌరభం
నేడు బాలల కోసం పెద్దలు రాసిన పుస్తకాలే కాకుండా పిల్లలు తమకోసం రాసిన అనేక పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు బాలసాహిత్యం రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత...
గోల్డ్ షాప్ రాబరీ కేసులో మరో నలుగురు నిందితుల అరెస్టు
సిటిబ్యూరోః పాట్మార్కెట్లోని జూవెల్లరీ షాపు దోపిడీ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు....
విప్రహిత.. సకల జనహిత
వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు
అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు
ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు
మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
బిఆర్ఎస్లో భూమిపుత్ర సంఘటన విలీనం
సిఎం కెసిఆర్ సమక్షంలో సంస్థాపక అధ్యక్షుడు సంతోష్ సహా ఆప్, కాంగ్రెస్ నేతల చేరిక
మహారాష్ట్ర నుంచి కొనసాగుతున్న వలసలు
మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్లోకి ఆదివారం చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ అధినేత సిఎం...
సకల సేవల సుందర సౌధం
మానవుడు బ్రతకాలంటే గుండె ఏ విధం గా పనిచేస్తుందో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రాష్ట్రానికి ఒక కేంద్రం అవసరం ఈ కేంద్రమే సచివాలయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సచివాలయం...
అంబేద్కర్ విగ్రహ రూపశిల్పికి మంత్రుల ఘన సన్మానం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన అనిల్ సుతార్ ను రాష్ట్ర రోడ్లు, భవనాల...
‘జై’ భీమ్
తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్
రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం
సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్
విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి
14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ
రూపశిల్పి 98 ఏళ్ల...
ఫూలే సంస్కరణోద్యమ సంఘం
బ్రాహ్మణత్వ తాత్వికత, ప్రయోజనాలను కాపాడడానికి బ్రాహ్మ ణ నాయకులు 1870 లలో ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్లను స్థాపించారు. జోతిబా ఫూలే 24 సెప్టెంబర్ 1873 న సత్యశోధక సమాజ్ను...
తొలి భౌతికవాదులు మన చార్వాకులే
జైన, బౌద్ధ ధర్మాల గురించిన సమాచారం మనకు చాలానే అందింది. కానీ, చార్వాకుల వివరాలూ, వారి సాహిత్యం ఎందుకు అందలేదూ? అంటే వైదిక ధర్మ ప్రబోధకులు పని గట్టుకొని ఆ సాహిత్యాన్ని ఆనవాళ్ళు...
కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు
జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. అంజన్న క్షేత్ర...