Home Search
మావోయిస్టు - search results
If you're not happy with the results, please do another search
బీజాపూర్ ఎన్కౌంటర్లో నేలరాలిన మావోయిస్టు అగ్రనేత పుల్లూరీ ప్రసాద్రావు?
మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో...
బీజాపూర్లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహదుల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. గురువారం బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె...
అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందా రు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు...
మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలి: సీతక్క
హైదరాబాద్: భద్రతాదళాల దాడులతో కర్రెగుట్టల్లోని ఆదివాసీలు బయటకు రావడం లేదని మంత్రి సీతక్క తెలిపారు. ఆపరేషన్ కగార్ పై సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అడవుల్లోకి...
మావోయిస్టులతో చర్చలా?.. ప్రసక్తే లేదు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఎంతో మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. కర్రెగుట్టల్లో మావోల కోసం కొనసాగుతున్న ఆపరేషన్ నేపథ్యంలో ఈ మేరకు ఆయన...
మావోయిస్టులతో చర్చలపై మీమాంస దేనికి?
దేశంలోని ప్రధాన మీడియా ప్రస్తుతం రెండు అంశాలను తీవ్రంగా చర్చిస్తున్నవి. ఒకటి కాశ్మీరులోని పహ ల్గంలో ఉగ్రవాద హంతకముఠా అమాయకులను అమానుషంగా చంపిన సంఘటన కాగా రెండోది మావోయిస్టులని ఏరి వేయటానికి వేలాదికేంద్ర...
అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
ఓవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు...
మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కెకెతో చర్చ జరిగినట్లు సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డి, కెకెలకు (కే.కేశవరావు) ఉందని, ఇప్పుడు కూ డా అదేవిధంగా...
కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలు.. 28 మంది మావోయిస్టులు హతం
ములుగు: కర్రెగుట్లలను చుట్టుముట్టిన పోలీసు బలగాలు.. మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. ఆపరేషన్ కర్రెగుట్ల పేరుతో ఐదురోజలుగా దాదాపు 50 వేల మంది చత్తీస్గఢ్, తెలంగాణకు చెందిన పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో...
కర్రెగుట్టపై హెలికాప్టర్ ఏరియల్ సర్వే.. అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్న పోలీసులు, మావోయిస్టులు
ములుగు: కర్రెగుట్టపై భద్రతా బలగాలు హెలికాప్టర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. పోలీస్ బలగాలు, మావోయిస్టులు
అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మందు పాతరలు పేల్చడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. మావో అగ్ర నేతలు హింస వద్దంటున్నారు....
ఎన్కౌంటర్ లో కోటి రివార్డు ఉన్న మావోయిస్టు హతం
రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. లాల్పానియా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోలు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలకనేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్...
ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు
సుక్మా: ఛత్తీస్గఢ్లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు 33 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో తొమ్మిది మంది మహిళలు సహా 22...
ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, కొండగావ్ జిల్లాల సరిహద్దులో బుధవారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువైపులా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టులలో హల్దార్...
చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి
చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ఇటీవల ప్రకటించినప్పటికీ వారి కోసం భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా శనివారం ఉదయం ఇంద్రావతి...
మావోయిస్టులు ఆయుధాలు వీడండి: అమిత్షా
మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లో దంతేవాడలో పర్యటిస్తున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పణ్డూమ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
శాంతి వైపు మావోయిస్టుల చూపు
ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కొనసాగుతున్న తీవ్ర నిర్బంధం నేపథ్యంలో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రకటించింది. గతంలో కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. వరంగల్కి చెందిన మావోయిస్టు మృతి
దంతేవాడ: ఛత్తీస్గఢ్లో గత కొన్ని రోజులుగా భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు...
మావోయిస్టులతో చర్చలే పరిష్కారం!
ఒక హక్కును మనం కోరుకోవాలంటే దానికి చట్టంలోనైనా సంప్రదాయంలోనైనా గుర్తింపు ఉండాలి. రెండింటిలోను లేని హక్కు మనకు కావాలంటే రెండింటినీ గుర్తించని వారి అండ కావాలి. (ఆ హక్కు ఇప్పటికున్న చట్టాన్నీ, సంప్రదాయాన్నీ...
64 మంది మావోయిస్టుల లొంగుబాటు
జనజీవనస్రవంతిలోకి వివిధ కేడర్ల
సభ్యులు రెండున్నర నెలల్లో 122
మంది లొంగుబాటు ప్రభుత్వఫలాలు
అందేలా చూస్తాం : పోలీసుల ప్రకటన
మన తెలంగాణ/లక్ష్మీదేవిపల్లి: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది...
ఛత్తీస్గఢ్ లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో9 మంది తలలపై రూ. 24 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. సీఆర్పిఎఫ్ పోలీస్ల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్...