Home Search
ముసాయిదా - search results
If you're not happy with the results, please do another search
2024లోనూ ఐపిఒల జోరు
క్యూలో ఓలా, ఫస్ట్క్రై, ఓయో వంటి ప్రముఖ కంపెనీలు
ముంబై : గత ఏడాది(2023) స్టాక్మార్కెట్కు చాలా మంచి సంవత్సరంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ల విషయంలోనూ 2023 అద్భుతమైనదిగా నిలిచింది. ఏడాది...
లోక్సభ ఎన్నికలకు కసరత్తు షురూ
ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు నిబంధనలు జారీ చేసిన ఇసి
జనవరి 6 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు...
గాజా తీర్మానంపై అమెరికా వీటో
న్యూయార్క్ : తల్లడిల్లుతున్న గాజాలో వెంటనే కాల్పుల విరమణ అమలుకు ఐరాస చేసిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తనకున్న అసాధారణ వీటో ప్రయోగించి, దీనిని అడ్డుకుంది. పరస్పర దాడులతో సామాన్య పౌరుల జీవనక్రమానికి...
ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం
దివ్యాంగురాలు రజనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే జిఒపై రెండో సంతకం
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రెడ్డి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అభయ హస్తం ఫైల్పై తొలి సంతకం చేశారు. అనంతరం...
పౌరుల హక్కుల పత్రం
భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అఖండ భారతావని పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. ఇది చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, భాష, ప్రాంతం భేదాలను కూకటివేళ్లతో పెకలించినది. స్వేచ్ఛా, సమానత్వం,...
లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఇసి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల...
ఆరు గ్యారంటీల అమలుపై సిఎంగా మొదటి సంతకం చేసిన రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సిఎంగా ప్రమాణస్వీకారం చేయగానే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి...
అసమానతలపై అసమాన పోరాటం
రెండో కుమారుడు గంగాధర్ చనిపోయినపుడు డైరీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసుకున్న వాక్యాలు ఈ క్రింది విధంగా వున్నాయి. ‘నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడడానికి చాలా అందమైన వాడు. గంగాధర్ అకస్మాత్తుగా...
రాజ్యాంగ రక్షణే దేశభక్తి
ప్రాచీన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలతో నిండి వున్నదే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అనేది ఒక రివల్యూషనరీ డాక్యుమెంట్, కౌంటర్ ఐడియాలజీ, డాక్యుమెంట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్, నేషనల్ రీకన్స్ట్రక్షన్ పోగ్రామ్....
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు...
డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు
త్వరలో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు
కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై...
తక్షణ కారిడార్లతో పౌర రక్షణ..
న్యూయార్క్ : గాజాస్ట్రిప్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిపై ఐక్యరాజ్య సమితిలో కీలకమైన భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలకు గండం ఏర్పడిన దశలో ఇజ్రాయెల్ హమాస్ పక్షాలు వెంటనే మానవీయకోణంలో...
క్రిమినల్ చట్టాల బిల్లులకు బ్రేక్
న్యూఢిల్లీ: క్రిమినల్ చట్టాల ప్రత్యామ్నాయ వ్యవస్థ ఖరారుపై కేంద్రం తుది నిర్ణయానికి రాలేకపోయింది. ఇంతకు ముందటి చట్టాలకు ప్రత్యామ్నాయ సంబంధిత మూడు బిల్లుల ముసాయిదా నివేదిక ఆమోదం వాయిదా పడింది. శుక్రవారం ఈ...
గాజాపై భద్రత మండలిలో అమెరికా
ఐక్యరాజ్య సమితి: గాజాలోకి ఆహారం, ఇంధనం, మందులు లాంటి మానవతా సహాయం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రవేశించడానికి వీలుగా మానవతా దృష్టితో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో...
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది..
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది
దక్షిణ గాజా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
50 మందికి పైగా మృతి, పలు భవనాలు నేలమట్టం
ఆస్పత్రుల్లో అడుగంటుతున్న ఇంధన నిల్వలు
రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది అష్టకష్టాలు
రఫా సరిహద్దులు...
సంహిత పేరిట క్రూర చట్టాలు.. కేంద్రంపై మమత బెనర్జీ నిరసన
కోల్కతా : దేశంలోని దేశద్రోహ చట్టం నిబంధనల ఎత్తివేత సాకుతో కేంద్రం మరింతగా నిర్బంధకాండకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదిత భారతీయ న్యాయ సంహిత చట్టం...
గిరిజనుల ప్రధాన డిమాండ్లను పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి
గిరిజన సంఘాల చర్చావేదిక డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో గిరిజన డిక్లరేషన్ ముసాయిదాపై జరిగిన...
తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయండి : జ్యోతి బుద్ధ ప్రకాష్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఈఆర్ఓలను ఎన్నికల పర్యవేక్షకుడు డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్ పేట్, గోషామహల్ అసెంబ్లీ...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
త్వరలోనే నూతన క్రీడా విధానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నూతన క్రీడా విధానం ముసాయిదాపై ఉన్నత స్తాయి సమీక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ : వీలైనంత త్వరగా నూతన క్రీడా విధానం ముసాయిదాకు తుది రూపం ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను...