Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
రైలు పట్టాలపై ఇద్దరి మృతదేహాలు..
మహబూబాబాద్:రైలు పట్టాలపై ఇద్దరు విగతజీవులుగా మారిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం ఉదయం ఆర్.యూ.బి కింద 437/31...
సామాధులను తవ్వి.. మృతదేహాలపై అత్యాచారాలు
పాక్ లో మహిళల మృతదేహాలపై అత్యాచారాలు
ఇస్లామాబాద్: మహిళల మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ సంఘటన పాకిస్తాన్ లో వెలుగుచూసింది. కామాంధులు శవాలను సైతం వదలడం లేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....
బావిలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..
హైదరబాద్: మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి స్థానికులు, పోలీసులు తెలిపన కథనం ప్రకారం. రాష్ట్రంలోని దార్ జిల్లా శ్యాంపూర్ లో ఓ బావిలో ముగ్గురు బాలికల మృతదేహాలను నీటిపే...
తిండిలేక భర్త, తల్లి మృతి…. మృతదేహాలతో వారం రోజులు ఇంట్లోనే మహిళ
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ఈరోడ్ జిల్లాలో తినడానికి తిండి లేకపోవడంతో భర్త, తల్లి మృతి చెందారు. ఖననం చేయడానికి డబ్బులు లేకపోవడంతో మృతదేహాలను వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంచిన సంఘటన గొపిచెట్టిపాలయంలో...
ఇద్దరి మృతదేహాలను గుర్తించిన తర్వాతే భవనం కూల్చివేత
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ భవనం కూల్చివేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. అయితే ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించిన తర్వాతే భవనం కూల్చీవేయనున్నట్లు అధికారులు సూచించారు. ఈ భవన కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజి వాడనున్నట్లు జిహెచ్ఎంసి...
వనపర్తిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాల లభ్యం
వనపర్తి: జిల్లాలో నిన్న గల్లంతైన ఇద్దరి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. తల్లికూతురు సంతోషమ్మ, పరిమళ మృతదేహాలుగా గుర్తించారు. సాయికుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మదనాపురం లోలెవల్ వంతెన వద్ద...
చీర్యాల చెరువులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ చెరువులో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మృతదేహాలను బయటకు తీశారు. మేడ్చల్ జిల్లా...
సముద్రంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
సముద్రంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన విద్యార్థులు
ఒకరు సేఫ్, ఆరుగురి మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : సముద్రంలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గల్లంతైన వారిలో శనివారం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం...
సముద్రతీరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు… మరో నాలుగు మృతదేహాలు లభ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం పుడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. నిన్ననే పవన్ కుమార్...
తాండూరు కాగ్నా నదిలో రెండు మృతదేహాలు
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నా నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభించాయి. మృతులు మంతటి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వర్షానికి వరదల్లో దంపతులు కొట్టుకపోయారు. కర్ణాటక ప్రాంత సరిహద్దులో...
గువ్వల చెరువులో మూడు మృతదేహాలు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగర శివారులో గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మూడు మృతదేహాలు కనిపించడంతో కలకలం సృష్టించాయి. ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు...
ట్రక్కులో 46 మృతదేహాలు…
న్యూయార్క్: ట్రక్కులో 46 మృతదేహాలు గుర్తించిన సంఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది. మెక్సికో సరిహద్దుకు 250 కిలో మీటర్ల దూరంలో శాన్ అంటోనియా నగరానికి సమీపంలో ఓ రైల్వే ట్రాక్ పక్కన...
విమాన శకలాల నుంచి 20 మృతదేహాల వెలికితీత
నేపాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఖట్మాండు: నేపాల్లోని పర్వత ప్రాంతంలో ఆదివారం కుప్పకూలిన తారా ఎయిర్వేస్కు చెందిన విమాన శకలాల నుంచి సోమవారం 20 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. నలుగురు భారతీయులతో సహా...
జమ్మూకశ్మీర్ సొరంగం కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
జమ్మూకశ్మీర్ కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
బనిహాల్(జమ్మూ) : జమ్మూ--శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి పది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. శిథిలాల...
జమ్మూలో సొరంగం శిథిలాలలో మరో 3 మృతదేహాలు లభ్యం
బనిహాల్(జమ్మూ): జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య...
రెండు నెలల తర్వాత.. ఆ భవనం కింద 44 మృతదేహాలు
రష్యా బాంబుదాడిలో ఖర్కివ్లో కూలిన అయిదంతస్తుల భవనం
ఉక్రెయిన్లో మరో భయానక యుద్ధ నేరం
ఒడెసాపై ఆగని క్షిపణి దాడులు
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడులకు దిగిన రష్యా ఆ దేశంపై బాంబుల వర్షం...
జంట మృతదేహాలు
హైదరాబాద్ నగర శివార్లలో కుళ్లిన స్థితిలో ఆడ, మగ మృతదేహాలు
వివాహేతర సంబంధమే హత్యలకు కారణమా?
మన తెలంగాణ/అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఓ యువకుడు, మరో మహిళ మృతదేహాలు నగ్నంగా...
గ్రీకు సరిహద్దులో 12మంది వలసదారుల మృతదేహాలు లభ్యం
అంకారా: గ్రీకు సరిహద్దులో చలికి మృతి చెందిన 12 మంది వలసదారుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని టర్కీ అంతరంగిక మంత్రి సులేమాన్ సోయ్లూ బుధవారం తెలిపారు. వారిని టర్కీ సరిహద్దులో వెనక్కి...
శంకర్పల్లిలో రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు…
సంగారెడ్డి: రైలు పట్టాలపై రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైలు పట్టాలపై మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి...
పర్వతారోహకుల మృతదేహాలు ఆర్మీ క్యాంపుకు తరలింపు
ఉత్తరకాశి: ఉత్తరాఖండ్ హిమపాతం వల్ల అనూహ్య వైపరీత్యానికి గురై మరణించిన నేవీకి చెందిన నలుగురు పర్వతారోహకుల మృతదేహాలను చమోలి జిల్లా నుంచి జోషిమఠ్కు ఆదివారం తరలించారు. ఈ మృతదేహాలకు పోస్టుమార్టమ్ తరువాత వారి...