Home Search
మేనేజింగ్ డైరెక్టర్గా - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ బజాజ్ (83) కన్నుమూత
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) శనివారం కన్నుమూశారు. మహారాష్ట్రలోని పుణేలో ఆయన తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ప్రకటించింది. 1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను...
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో గీతా గోపినాథ్ కు పదోన్నతి..
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో కొత్త పాత్ర పోషించనున్న గీతా గోపినాథ్
ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో ఇండియన్ అమెరికన్ గీతా గోపినాథ్ చీఫ్ ఎకనామిస్ట్గా ఉన్నారు. అయితే ఆమెను...
ఆర్టిసి బస్సుల్లో పండగ అదనపు ఛార్జీలుండవు
దసరాకు నడిపే స్పెషల్ సర్వీసుల్లో మొదటిసారిగా మామూలు ఛార్జీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బస్సు ప్రయాణికులకు ఆర్టిసి సంస్థ తీపి కబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు...
’ఎన్ఎఆర్సిఎల్’కు ఆర్బిఐ లైసెన్స్
న్యూఢిల్లీ: రూ. 6,000 కోట్ల విలువచేసే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఎఆర్సిఎల్)కు భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) మంగళవారం లైసెన్స్ను ఇచ్చింది. ఈ చర్యతో ‘బ్యాడ్ బ్యాంక్’ కార్యకలాపాలు మొదలు కానున్నవి. ఎన్ఎఆర్సిఎల్...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారధి
నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
ఇటీవలే ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీ విరమణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఎఎస్ సి.పార్థసారధి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి...
గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
కోటి రూపాయల విత్తనాలు స్వాధీనం
నలుగురు అరెస్టు, పరారీలో ముగ్గురు
దాడి చేసిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాదద్ : గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు....
సింగరేణి సిఎండిగా సునీల్ శర్మ
మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్...
వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్న యెస్ బ్యాంక్
ముంబై: యెస్ బ్యాంక్ బోర్డు జూలై 29న జరిగే సమావేశంలో వాటా విక్రయం ద్వారా నిధులను సేకరించే ప్రణాళికను పరిశీలిస్తోంది. సంబంధిత వర్గాల ప్రకారం, పెట్టుబడికి సంబంధించి పిఈ ఆటగాళ్ల (ప్రైయివేట్ ఈక్విటి...
కరెంట్ అఫైర్స్
11వ ర్యాంకులో భారత్
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి)వినియోగాన్ని వేగంగా అభివృద్ది చేస్తున్న జాబితాలో భారత్ 11వ ర్యాంకును సాధించింది.
ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి లిటిల్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక స మీకరణలను పరిశీలించిన మీదట...
ఆర్బిఎల్ బ్యాంక్ చీఫ్ రాజీనామా
బోర్డులోకి సభ్యుడిగా ఆర్బిఐ అధికారి
న్యూఢిల్లీ : ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ విశ్వవీర్ అహుజా తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో తాత్కాలిక చీఫ్గా రాజీవ్ అహుజాను బ్యాంక్ నియమించింది....
‘భారత్ పే’ చైర్మన్గా రజనీశ్ కుమార్
న్యూఢిల్లీ: ఎస్బిఐ మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్ను తన బోర్డు చైర్మన్గా ‘భారత్ పే’ మంగళవారం నియమించింది. భారత్ పే చైర్మన్గా ఆయన సంస్థ స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహం, అలాగే బోర్డ్,...
కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ మృతి..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ మరో డాక్టర్ని బలి తీసుకుంది. నోవల్ కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాత్ పాండే శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్...