Friday, April 26, 2024
Home Search

మొండి బకాయి - search results

If you're not happy with the results, please do another search

బ్యాడ్ బ్యాంకు!

పది లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఎగవేత రుణాల, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు అనే ప్రత్యేక వసూళ్ల బ్యాంకును నెలకొల్పాలని కేంద్ర...

దొందూ దొందే

  యెస్ బ్యాంకు దివాలాతో దేశంలో బ్యాంకింగ్ రంగ సంక్షోభ తీవ్రత మరింత నగ్నంగా, భయంకరంగా వెల్లడయింది. పలుకుబడి గల వ్యక్తులు, సంస్థలు బ్యాంకులను దోచుకోడం, భారీగా రుణాలు తీసుకొని ఎగవేయడం, ఆ భారం...

ప్రగతి వరించిన పట్టణాలు

  జోరుగా, హుషారుగా సాగుతున్న పట్టణప్రగతి కార్యక్రమం 130 పట్టణాల్లో రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం 100 స్వచ్ఛవాహనాలు...3.50లక్షల మొక్కలతో పచ్చదనం 200 పబ్లిక్ టాయిలెట్లు... ప్రతి వార్డుకు ట్రాక్టర్, జెసిబి శిథిలావస్థలోని ఇళ్ల కూల్చివేత మన తెలంగాణ /హైదరాబాద్...
Congress leader ranadeep

ప్రముఖులకు మోడీ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు రుణ మాఫీ చేసింది: కాంగ్రెస్

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం తమ ప్రముఖ స్నేహితులకు రూ.7,77,800 కోట్ల వరకు రుణమాఫీ చేసిందని ఆమేరకు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్...
Corporation-Bank

కార్పొరేషన్ బ్యాంక్ లాభం రూ.421 కోట్లు

హైదరాబాద్ : డిసెంబర్ ముగింపునాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో(అక్టోబర్‌డిసెంబర్) ప్రభుత్వరంగ కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం రూ.420.83 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ.61 కోట్లుగా ఉంది. అధిక...
PNB

పిఎన్‌బికి రూ.492 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.492.28 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.246.51 కోట్ల లాభం నమోదు చేయడం...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...

అచ్ఛేదిన్ అంటే ఉచిత బియ్యమేనా?

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్‌గఢ్ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు...

రెండున్నర కోట్ల నిధులతో సీవరేజ్, తాగునీటి సమస్యల పరిష్కారం

గన్‌ఫౌండ్రీ: జలమండలి నుండి అందిన రెండున్నర కోట్ల రూపాయల నిధులతో హిమాయత్‌నగర్‌లో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న డ్రైనేజీ, త్రాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నామని హిమాయత్‌నగర్ జలమండలి జీఎం...
Increase revenue 100 percent: Gopal Rao

వంద శాతం రెవెన్యూ పెంచాలి

ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు హైదరాబాద్: రెవెన్యూ కలెక్షన్లను వందశాతం వసూలు చేయాలని, మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెని లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్ )సిఎండి అన్నమనేని గోపాలరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం...
Telangana GST Income

తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది

కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు  రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు  కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి  బడ్జెట్‌లో రూ.89,155 కోట్లు  అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...

అప్పులపై విష ప్రచారం

గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....
Fire of BRS parliamentary and Lok Sabha party leaders on central budget

ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్

మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బిఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అన్ని...

మళ్లీ భారీ బడ్జెట్!

హైదరాబాద్: వార్షిక బడ్జెట్ రూపకల్పనలో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిన తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధికశాఖ వచ్చే 2023 -24వ ఆర్థ్ధిక సంవత్సరానికి కూడా రికార్డుస్థాయి లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోం ది....
Huge funds should be allocated in budget for development of towns:KTR

ఈసారైనా పట్టణం కట్టండి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు....

కేంద్రానిది డబుల్ దోపిడీ

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సెస్, సర్‌చార్జీల పేరుతో లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న వైనం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు జి.ఎస్.టి. రూపంలో నెలకు సగటున 1.50...

విద్యుద్దుకాణాలు!

దేశ ప్రజల మెడ మీద సునిశిత ఖడ్గంలా వేలాడుతూ వచ్చిన విదుత్తు (సవరణల) బిల్లు 2022 పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపిన ప్రధాని...
Yes Bank ARC

జెసి  ఫ్లవర్స్ తో ఏఆర్సిని ఏర్పాటు చేయనున్నయెస్ బ్యాంక్

  కోల్ కతా: రూ. 48,000 కోట్ల విలువైన బ్యాంకు మొండి బాకీలను విక్రయించడానికి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని(ARCని) ఏర్పాటు చేయడానికి జెసి  ఫ్లవర్స్ ను  యెస్ బ్యాంక్ భాగస్వామిగా ఎంపిక చేసింది. బ్యాంకు...
Telangana Formation Day: KCR Speech at public garden 

కుట్రల కేంద్రం

రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు మత పిచ్చి తప్ప మరో చర్చ రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం  విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు  కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
MLC Kavitha tweet on Rahul Gandhi tour

తెలంగాణ హక్కుల కోసం ఎక్కడ ప్రశ్నించారు రాహుల్: ఎంఎల్ సి కవిత

హైదరాబాద్: తెలంగాణ అంశాలు, హక్కులను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఎందుకు  ప్రశ్నించలేదని ఎంఎల్ సి కవిత నిలదీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ...

Latest News