Home Search
మొక్కలు - search results
If you're not happy with the results, please do another search
కెటిఆర్ జన్మదినం… 2000 మొక్కలు నాటిన ముఖరా కె గ్రామస్థులు
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ముఖరా కె గ్రామస్థులు 2000 మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలు నాటిన ఎంకెజి గ్రూప్ అధినేత
హైదరాబాద్ : తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఎంకెజి గ్రూప్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన నిజామాబాద్ కలెక్టర్
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, తెలంగాణ భవన్ సెక్రెటరీ మాజీ...
బర్త్డే.. సతీమణితో కలిసి మొక్కలు నాటిన మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి
హైదరాబాద్ : తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్రెడ్డితో కలసి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న...
మొక్కలు నాటిన మంత్రి తనయుడు
సూర్యాపేట : విద్యార్ధి దశలో పర్యావరణం పై అమిత ఆసక్తిని కనబరుస్తున్న ఫార్మసి విద్యార్ధులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి తనయుడు వేమన్ రెడ్డి అన్నారు. మంగళవారం...
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా 6250 మొక్కలు పంపిణీ..
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, కవిత దంపతుల చిన్న కుమారుడు వీర్ల జయంత్ తన...
కొండగట్టు ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి
మెదక్: గ్రీన్ ఇండియా హారితహారంలో భాగంగా కొండగట్టు ఫారెస్ట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపి జోగినిపల్లి సంతోష్కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో...
మొక్కలు నాటడానికి ఏర్పాట్లు వేగవంతం చేయండి
వరంగల్: మొక్కలు నాటడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా పరిధిలోని మడికొండ, వడ్డేపల్లి ప్రాంతాలలో బల్దియా నిర్వహిస్తున్న నర్సరీలను కమిషనర్ క్షేత్రస్థాయిలో...
మొక్కలు నాటి పర్యావరణాన్నీ కాపాడుకోవాలి
ఎస్పి రమణకుమార్
సంగారెడ్డి: అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొదించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్పి రమణకుమార్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 9వ విడత హరిత హారంలో భాగంగా...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్
హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శ్రీ...
మొక్కలు నాటిన అశోక్ అగర్వాల్, ఉప్పల శ్రీనివాస్గుప్తా
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్,ఐవీఎఫ్...
దేవాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటాలి
సూర్యాపేట : జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేవాలయాలలో, దేవాలయాల భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స ంబంధిత శాఖలు చర్యలు తీసకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. శనివారం జూమ్ మీటింగ్...
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటాలి
కీసరః పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని గోధుమకుంట, కరీంగూడ సర్పంచులు ఆకిటి మహేందర్రెడ్డి, కౌకుట్ల గోపాల్రెడ్డి అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వార్డులలో...
గ్రామాల్లో ప్రతిచోట మొక్కలు నాటాలి
సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి: పట్టణాలు, గ్రామాల్లో ప్రతి చోట వర్షాలు కురిసినందున మొక్కలు నాటాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్ష...
మానవ జీవనానికి మొక్కలు దోహదం
కొత్తగూడెం సింగరేణి : కొత్తగూడెం ఏరియాలోని జీఎం కార్యాలయంలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈ నెల జూన్16 నుంచి 30వ తేదీ వరకు వివిధ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు...
హరితహరంలో ఎక్కువ మొక్కలు నాటాలి
కుంటాల : హరితహరంలో లక్ష్యానికి మించిన మొక్కలు నాటాలని జిల్లా డిఆర్డివో పిడి విజయలక్ష్మీ అన్నారు. మంగళవారం మండలంలోని కల్లూర్లో నర్సరీని పరిశీలించారు. 11వ హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు. ప్రతి ఒక్కరు...
గ్రీన్ ఛాలెంజ్లో మొక్కలు నాటిన బుర్ర మహేందర్ గౌడ్
హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ మొక్కలు నాటారు....
హరితహారం మొక్కలు అభాసుపాలు
శ్రీరంగాపురం : హరిత తెలంగాణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు రైతులు నిప్పు పెడుతుండడంతో హరితహారం...
మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
మద్దూరు: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై మద్దూరు మండల కేంద్రం నుంచి ముస్తాలకు వెళ్లే రోడ్డు మార్గంలో...
హరితహారం స్ఫూర్తితో విరివిగా మొక్కలు నాటాలి
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ హనుమంతరావు
హైదరాబాద్: హరితహారం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలని హనుమంతరావు, కమిషనర్ (ఐఏఎస్), హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొక్కల పెంపకం వాటి...