Home Search
యుఎఇ - search results
If you're not happy with the results, please do another search
చమురు ధరలకు రెక్కలు?
ఇరాన్ హొర్ముజ్ జల సంధిని అడ్డుకుంటే ఆయిల్, ఎల్ఎన్జి ధరలు పెరిగే అవకాశం ఉందని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చునని ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషకులు సూచించారు. ఆ జల సంధి...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
జలదిగ్బంధంలోనే దుబాయ్
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్లో కుండపోత వానలు,పెనుగాలులతో విషమ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నాటి భారీ వర్షాలతో దుబాయ్ అంతా నీటమునిగింది. రాదార్లు జలమయం కావడంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పలు ప్రముఖ దేశాలకు...
కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయవచ్చంటూ అమెరికా పత్రికలు కథనాలు ఇజ్రాయెన్ను పాడుకోవడానికి రంగంలోకి దిగుతామని బైడెన్ హెచ్చరిక
సముద్ర జలాల్లో వార్కు ముందే హైటెన్షన్
భారత్కు వస్తున్న సరుకు రవాణా నౌకను...
నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు
మన తెలంగాణ / హైదరాబాద్ : మన దేశంలో రంజాన్ మాసం మంగళవారం నుండి ప్రారంభమయ్యింది. పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక, సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం కనిపించింది దీంతో...
సేద్యానికి దన్ను.. ఎరువుల సబ్సిడీ
గ్రామీణ ఉపాధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే నేటికీ ఆయువుపట్టుగా ఉంది. సేద్యం లో నూటికి 90% మంది చిన్న కారు రైతులే ఉన్నారు. దేశ ప్రజల ఆకలిని తీర్చేది ఈ రైతాంగమే.ఇంతటి...
దుబాయ్లో భారతీయ బంగారం వ్యాపారి దాతృత్వం..
దుబాయ్: యుఎఇలోని జైళ్లలో మగ్గుతున్న 900 మంది ఖైదీల విడుదల కోసం దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త, దాత ఒకరు ఈ ఏడాది ప్రారంభం నుంచి 10 లక్షల దినారాలు(సుమారు రూ.2.5 కోట్లు) విరాళంగా...
14 విదేశీ నగరాల్లో నీట్ యుజి ప్రవేశ పరీక్ష
న్యూఢిల్లీ : వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ యుజిని మే 5న 14 విదేశీ నగరాలలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టిఎ) బుధవారం ప్రకటించింది. ఈ నెలారంభంలో...
అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలు ఈనాటి అవసరం
నా మంత్రం ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’
కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగింది.
ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్లో ప్రధాని మోడీ
యుఎఇలో రెండవ రోజు పర్యటన
దుబాయి : అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలే ప్రపంచానికి ఇప్పుడు...
ఇటలీ నుంచి మార్బుల్.. 300కి పైగా హైటెక్ సెన్సార్లు!
రూ. 700 కోట్లతో అబుదాబిలో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణం
అబు దాబి: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బుధవారం ప్రారంభమైన అబుదాబిలోని మొట్టమొదటి హిందూ శిలాలయం ప్రాచీన వాస్తు కళా రీతులతోపాటు...
మీతోనే అరబ్ భారత్ బంధం మరింత విశిష్టం
యుఎఇ భారత సంతతితో అహ్లన్ సభలో మోడీ
అబూధాబి : అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ...
అరబ్ దేశంలో మోడీ
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పలకరింపులు
అబూధాబి : ప్రధాని మోడీ తమ యుఎఇ పర్యటనలో భాగంగా భారతీయ సంతతివారితో ఆత్మీయంగా ఇష్టాగోష్టికి దిగారు. ఈ దశలో ఆయన అక్కడి భారతీయులను ఉద్ధేశించి నాలుగు...
శ్రీలంకలో ఐఐటి క్యాంపస్..
న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటి) మూడవ విదేశీ క్యాంపస్ శ్రీలంకలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు ధృవీకరించాయి. గత నవంబర్లో శ్రీలంకలో ప్రవేశపెట్టిన...
అయోధ్యలో ‘ శ్రీసీతారామ్ బ్యాంక్’
అయోధ్య: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఓ ప్రత్యేక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంకుల్లో మాదిరిగా ఇక్కడ డబ్బులు దొరకవు. దానికి బదులు 35 వేలకు పైగా ఉన్న ఈ బ్యాంకు ఖాతాదారులకు మనశ్శాంతి,...
రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ : కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ. 33 కోట్లు ( 15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ...
13,14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో...
దుబాయ్లో రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ.33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ వీక్లీ డ్రాలోఆయనకు అదృష్టం...
ఈ నెల13, 14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోడీ...
13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ ఆతిథ్యం
హైదరాబాద్ : నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ రెడ్డి బుదవారం రాత్రి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఎఇ, యుకె, జపాన్,...
ఉద్యోగం ఆశతో బందీనయ్యా
హైదరాబాద్ : ఉద్యోగం వస్తుందనే ఆశతో దుబాయ్కు వెళ్లిన హైదరాబాదీ యువతి తనను రక్షించాలని వేడుకుంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు అక్కడి నుంచే తన వాట్సాప్ సందేశం పంపించింది. మంచి ఉద్యోగం...