Home Search
రాజ్యసభలో - search results
If you're not happy with the results, please do another search
ప్రతిపక్ష ఎంపీల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే రాజ్యసభలో మహిళా మార్షల్స్
కాంగ్రెస్ నేత మల్లికార్జున్ఖర్గే
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఎంపీల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే రాజ్యసభ వర్షాకాల సమావేశాల చివరి రోజున మహిళామార్షల్స్ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని కాంగ్రెస్ పక్షం నేత మల్లికార్జున్ఖర్గే ఆరోపించారు. వర్షాకాల...
రాజ్యసభలో మార్షల్స్ బలప్రయోగం ఎంపీలపై పరోక్ష దాడే
శరద్ పవార్ విమర్శ
ముంబయి: రాజ్యసభలో గత వారం చోగుచేసుకున్న రభస సందర్భంగా మార్షల్స్తో బలప్రయోగం చేయించడం పార్లమెంటేరియన్లపై జరిగిన పరోక్ష దాడిగా ఎన్సిపి అధినేత శరద్ పవార్ అభివర్ణించారు. ప్రభుత్వ చర్యను సమర్థించడానికి...
రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్...
ప్రధాన రేవుల అభివృద్ధి బిల్లుకు రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకత
ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని టిఆర్ఎస్ ఎంపి బండ ప్రకాష్ సూచన
న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన రేవుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్, టిఎంసి, ఎస్పి, ఆర్జెడి,...
రాజ్యసభలో ప్రధాని మోడీ భావోద్వేగం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియనంది. ఆజాద్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు....
రాజ్యసభలో రైతుల అంశంపై చర్చకు అదనంగా ఐదు గంటలు
అనుమతించిన చైర్మన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలనుద్దేశిస్తూ రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు అదనంగా ఐదు గంటలు కేటాయించేందుకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అంగీకరించారు. బిఎసిలో దీనికి అంగీకారం కుదిరిందని...
రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్
ఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ప్రారంభంకాగానే రైతుల ఆందోళనలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల ఆందోళనలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు కోరడంతో వారికి రాజ్యసభ సస్పెన్షన్ నోటీసులిచ్చింది. కాంగ్రెస్...
రాజ్యసభలో ఎన్డిఎ @ 104
38కి పడిపోయిన కాంగ్రెస్ బలం
న్యూఢిల్లీ : రాజ్యసభలో ఎన్డిఎ బలం అమాంతం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఆ కూటమి బలం...
రాజ్యసభలో రచ్చ.. రచ్చ
వ్యవసాయ బిల్లులపై ఓటింగ్కు విపక్షాల పట్టు
తోసిపుచ్చిన డిప్యూటీ చైర్మన్, మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం
వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
బిల్లు ప్రతులను చించేసి చైర్మన్పైకి విసిరేసిన టిఎంసి సభ్యుడు ఒ బ్రియాన్
మైకులను...
వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వ్యయసాయ బిల్లుల పత్రాలను చింపేసిన విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులను...
ఖర్గేతో ఆప్ నేత సంజయ్ సింగ్ భేటీ.. కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చ
న్యూఢిల్లీ : ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకుని కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అజెండాలో ఈ కార్యక్రమం...
లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు
22 మంది పేర్లను ప్రకటించిన ఆర్జెడి
పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) బీహార్లో 23 లోక్సభ సీట్లలోకి 22 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లను లాంఛనంగా ప్రకటించింది. ప్రతిపక్ష ‘మహాఘట్బంధన్’లో భాగస్వామ్య...
అరుదైన విలక్షణ నేత
ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సోనియా చేత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా...
చట్టసభల్లో రైతు ప్రాతినిధ్యమేది?
భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. దేశ జనాభాలో సుమారు 60% మంది వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న...
ఆప్లో మరో ‘క్రేజీ’వాల్ ఏరి?
ఆమ్ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీనియర్ నాయకులు ఒక్కొక్కరు జైలుకు వెళ్లడం.. మరో పక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సిఆర్పిసి) స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలుజులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
రాజ్యసభకు సోనియా పోటీ
రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా
జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...