Friday, March 29, 2024
Home Search

రాత పరీక్షలు - search results

If you're not happy with the results, please do another search
Inter practical exams from tomorrow

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 2 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల దృష్ట్యా...
SSC examinations in 13 regional languages

13 ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు

న్యూఢిల్లీ : వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్ బి, గ్రూప్‌సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
Police fitness tests from December 8

పోలీసు అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. డిసెంబర్ 8 నుంచి ఫిట్ నెస్ పరీక్షలు..

హైదరాబాద్ : డిసెంబర్ 8 నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టిఎస్ ఎల్ పి ఆర్ బి) ప్రకటించింది. ఇప్పటికే...
77,907 appeared for written exam of Singareni Junior Assistant

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షకు 77,907 మంది హాజరు

8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో రాత పరీక్ష ప్రశాంతం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం అభ్యర్థుల హాజరు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసిన డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్,...
X variant

గుజరాత్ లో 67 ఏళ్ల రోగిలో కొవిడ్-19 ఎక్స్ వేరియంట్

ముంబయి నుంచి వడోదరకు ప్రయాణించిన వ్యక్తిలో కరోనా ఎక్స్ వేరియంట్ పాజిటివ్! అహ్మదాబాద్:  కొవిడ్-19 ఎక్స్ వేరియంట్ పాజిటివ్ కనుగొనడంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో శనివారం భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుంచి వడోదరకు వచ్చి హోటల్‌లో...
There will be no night curfew in Telangana

రాత్రి కర్ఫ్యూ లేనట్టే!

కరోనా పాజిటివిటీ రేటు 10% దాటితేనే ఆంక్షలు అవసరం హైకోర్టుకు వివరించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత కరోనా తీవ్రత లేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) శ్రీనివాసరావు...
Night Curfew In Andhra Pradesh From Jan 18

ఎపిలో ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ

ఎపిలో 1,831 కరోనా కేసులు ఈనెల 18 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,831 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు...

అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి...
Key judgment of Supreme Court on reservations in SC and ST promotions

ఇష్టపడితేనే డిఎన్‌ఎ పరీక్షలు

గోప్యత హక్కు కీలకం:  సుప్రీం న్యూఢిలీ : ఇష్టపడని వ్యక్తికి డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం అనుచితం అవుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. బలవంతపు డిఎన్‌ఎ టెస్టులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం అవుతాయి....
Metal detector in Singareni exams

సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు

మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈనెల 8న నిర్వహించనున్న ఫిట్టర్ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రాల్లో చేస్తున్న పకడ్బందీ ఏర్పాట్లలో భాగంగా రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాక్ త్రూ మెటల్ డిటెక్టర్లను...
IAC Vikrant course exams begin

ఐఎసి విక్రాంత్ పాటవ పరీక్షలు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారి దేశంలో స్వతంత్రంగా నిర్మించిన విమాన వాహక నౌక(ఐఎసి) విక్రాంత్ సముద్ర పాటవ పరీక్ష బుధవారం ప్రారంభమైంది. ఇదో చారిత్రాత్మక సంఘటనగా భారతీయ నౌకాదళం అభివర్ణించింది. ఎన్నో విశిష్టతలు,...
CBSE 10th Class Examination Cancel, 12th Class Examination Postponed

సిబిఎస్‌ఇ టెన్త్ పరీక్షలు రద్దు

  12వ తరగతి పరీక్షలు వాయిదా ప్రతిభ, సామర్థాలను బట్టి పదో తరగతి విద్యార్థులకు మార్కులు, పాస్ అభ్యంతరాలు తెలిపిన వారికి పరీక్షరాసే అవకాశం 12వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్1న నిర్ణయం పరీక్షల కొత్త తేదీలు 15రోజుల ముందుగానే...
Night Curfew In Andhra Pradesh From Jan 18

యుపిలోని రెండు జిల్లాల్లో ఏప్రిల్ 17 వరకు రాత్రిపూట కర్ఫ్యూ

నోయిడా/ఘజియాబాద్(యుపి): కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్(నోయిడా), ఘజియాబాద్ జిల్లాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు...
There will be no board exams until February

ఫిబ్రవరి వరకు బోర్డు పరీక్షలు ఉండవు

  కేంద్రమంత్రి రమేశ్‌పోఖ్రియాల్ న్యూఢిల్లీ : కేంద్ర విద్యా సంస్థల్లో జనవరి లేదా ఫిబ్రవరిలో బోర్డు పరీక్షలు నిర్వహించబోమని విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు....
617 New Covid-19 Cases Reported in Telangana

నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...
57981 New Corona Cases Registered in India

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్‌లు దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్‌లు న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
CBSE exams cancelled in india

సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు

ఐసిఎస్‌ఇ పరీక్షలు కూడా రద్దు ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులు సుప్రీంకోర్టుకు తెలియచేసిన సిబిఎస్‌ఇ, కేంద్రం న్యూఢిల్లీ: సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బోర్డు జులైలో నిర్వహించవలసిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కోవిడ్-19 మహమ్మారి కారణంగా...
Cell theft at corona patient by thief

కరోనా సోకిన వ్యక్తి నుంచి ఫోన్ ను దొంగలించి… దొంగకు కరోనా పరీక్షలు

  భువనేశ్వర్: ఓ దొంగ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన వ్యక్తి దగ్గర సెల్‌ఫోన్ దొంగతనం చేసిన సంఘటన అస్సాంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Cancel CBSE and ICSE Board Examinations

10, 12 పరీక్షలు రద్దు చేయాలి.. విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

  విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ : సుప్రీం కోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ : కరోనా కారణంగా వాయిదా పడిన సిబిఎస్‌ఇ, సిఐఎస్‌ఇ బోర్డు 10, 12 తరగతుల పరీక్షలు జులై 1 నుంచి నిర్వహించడానికి షెడ్యూలు...
10th Class Exams postponed due to Corona in Telangana

టెన్త్ పరీక్షలు వాయిదా

ప్రీ ఫైనల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులను అప్‌గ్రేడ్ చేసే అవకాశాల పరిశీలన? వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిహెచ్‌ఎంసి మినహా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొత్తం...

Latest News