Home Search
రామాయణ - search results
If you're not happy with the results, please do another search
రాముడొచ్చాడు
దివ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడు
అయోధ్య : అయోధ్యలో భవ్య మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ఒక కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన రామ్లల్లా ఇక...
కుబేరతిల శివాలయంలో ప్రధాని మోడీ పూజలు
అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మందిరం ఆవరణలోనే ఉన్న కుబేర్ తిల ప్రాంతాన్ని సందర్శించి అక్కడ శివుడికి పూజలు నిర్వహించారు. ప్రధాని శివలింగానికి జలాభిషేకం జరపడంతో...
ఈ ఫోటో వెనక పెద్ద కథే ఉంది!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ తో కలసి హాజరయ్యారు. అయితే ఆయన అయోధ్యకు బయల్దేరేముందు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ...
అయోధ్యలో… భారీ భద్రత
ఎన్డిఆర్ఎఫ్, యాంటీబాంబు
స్కాడ్స్ 13000 మంది
జవాన్లతో కాపలా
అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం...
అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
దక్షిణాదిలో ప్రధాని ఆధ్యాత్మిక యాత్ర ముగింపు
చివరగా ధనుష్కోడి రామాలయంలో మోడీ ప్రార్థనలు
రామేశ్వరం (తమిళనాడు) : దక్షిణాదిలో రామాయణంతో అనుబంధం ఉన్న ఆలయాల్లో తన ఆధ్మాత్మిక యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ముగించారు. రామేశ్వరం సమీపంలోని అరిచల్ మునై...
అందరివాడు అయోధ్య రాముడు
అవును శ్రీరాముడు అందరి వాడు... ఆయన అందరికీ బంధువు... జగదేక వీరుడు... ఆయనది జగమంత కుటుంబం.... రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది......
శ్రీరంగం ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
తిరుచిరాపల్లి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు...
అయోధ్య రామాలయానికి కానుక
సీతమ్మ తల్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కారుడి అద్భుతం...
మన తెలంగాణ/హైదరాబాద్ : అయోధ్య రామాలయానికి కానుకగా తెలంగాణలోని సిరిసిల్ల చేనేతకారుడు అపురూప కానుకను సిద్ధం చేశారు. సీతమ్మ తల్లికోసం బంగారు చేనేత...
రాముడు నడయాడిన ప్రదేశాల అభివృద్ధి..
భోపాల్: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్...
కాలారం ఆలయంలో పిఎం మోడీ పూజలు..పరిసరాల పరిశుభ్రత
నాసిక్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాసిక్లోని ప్రసిద్ధ ప్రాచీన కాలారాం ఆలయంలో మాప్ పట్టి పరిసరాల పరిశుభ్రతకు దిగారు. మహారాష్ట్రలోని నాసిక్లో శుక్రవారం ఆయన ముందుగా స్థానిక కాలారాం...
అయోధ్య రామాలయానికి అద్భుతమైన కానుకలు
న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్య లోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి అద్భుతమైన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. వీటిలో...
ఆలయాన్ని నిర్మించడం కన్నా కాపాడడమే కష్టం
అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యుడి మనోగతం
లక్నో: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం త్వరలో జరగనున్న తరుణంలో హిందూ పౌరాణిక గ్రంథాల నుంచి తమ పిల్లలకు పేర్లను ఎంపిక చేసుకుని భారతీయ సంస్కృతిని...
రానున్న రోజుల్లో భక్తజన సంద్రంగా అయోధ్య
రోజుకు 3 లక్షల మంది వచ్చే అవకాశం
రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన
న్యూఢిల్లీ: రానున్న రోజులలో అయోధ్యను ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు...
అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి నామం..కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : అయోధ్యలోని విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు , అయోధ్యధామం పేరు ఖరారు అయింది. సంబంధిత నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ...
అయోధ్యలో ఆ రోజున భారీ ప్రమిద
త్రేతాయుగ ప్రతీకగా దశరథ దీప్
అయోధ్య : ఈ నెల అయోధ్యలో తలపెట్టిన రామాలయ ప్రతిష్ట దశలో ఓ కీలక ఘట్టం కూడా ఉంటుంది. అత్యంత భారీ స్థాయి దియా అంటే మట్టి...
శ్రీరాముడి జెండాతో స్కైడైవింగ్!
అయోధ్యలోని రామమందిరంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాముడిపై తమ భక్తిప్రపత్తులను చాటుకునేందుకు ప్రజలు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక ముస్లిం యువతి ముంబయి నుంచి అయోధ్యకు పాదయాత్రగా బయల్దేరిన సంగతి ఇప్పటికే...
శ్రీరాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలు
ముంబై : హిందువుల ఆరాధ్య వేలుపుగా పూజలు అందుకునే శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసం తినేవారని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర లోని షిరిడీలో...
అయోధ్య విమానాశ్రయానికి “మహర్షి వాల్మీకి” పేరు
న్యూఢిల్లీ : అయోధ్యలో నిర్మాణమైన విమానాశ్రయానికి మళ్లీ పేరు మార్చారు. అంతకు ముందు “మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం” అని వ్యవహరించగా ఇప్పుడు “వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయ అయోధ్యధామ్...
డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి
ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవొచ్చు
అది కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తా
కళాశాల సమయంలోనే విద్యార్థులు భవిష్యత్కు బంగారు పునాదులు వేసుకోవాలి
బిఆర్ అంబేద్కర్ లా...