Saturday, April 20, 2024
Home Search

రాళ్లతో దాడి - search results

If you're not happy with the results, please do another search
Sand mafia attack on police in Jagtial

పోలీసులపై ఇసుక మాఫియా దాడి…

  జగిత్యాల: పోలీసులపై ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేంపల్లి శివారులోని వాగు వద్ద పెద్ద ఎత్తున...
Farmer leader Rakesh Tikait's car attacked

రైతు నేత రాకేశ్ తికాయత్ కారుపై దాడి

  జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నేత రాకేశ్‌తికాయత్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. శుక్రవారం రాజస్థాన్ అల్వర్ జిల్లా తతార్‌పూర్ గ్రామంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో ఆయన కారు...
Engineering Student raped by Auto Driver in Ghatkesar

యువతిపై అత్యాచారం.. కాలువలో పడేసి రాళ్లతో కొట్టారు…

  భోపాల్: ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను మురికి కాలువలో పడేసి రాళ్లతో దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతూల్ జిల్లా ఉమారియా ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి...
UP Young Woman body chopped off after murdered

ఆడపిల్లలకు సమాన ఆస్తి హక్కు.. దంపతులపై దాడి

బెంగళూరు: ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు ఉంటుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపారన్న కక్షతో దంపతులపై రక్తసంబంధీకులు దాడి జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఎం...

కరోనా… మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్ పై రాళ్ల దాడి…..

బెంగళూరు: కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో వెళ్తున్న అంబులెన్స్‌పై రాళ్లతో దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటకలో బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బంగర్‌పేటకు చెందిన...
Boyfriend Stone Attack on Lover Family At Raichur

ప్రేమోన్మాది రాళ్లదాడిలో ఐదుగురు మృతి

రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలి కుటుంబంపై రాళ్లదాడికి దిగాడు. రాళ్లదాడిలో ఐదుగురు మృతి చెందారు. రాయచూర్ జిల్లా సింధనూర్...
tiger

ఇప్పపువ్వు…. పులి దాడిలో యువతి మృతి

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో 18 ఏళ్ల యువతి పులి దాడిలో మృత్యువాతపడింది. ఒక్కవారంలో మాయదారి పులి ముగ్గురిని బలి తీసుకుంది. ఇప్పపువ్వు సేకరించడానికి సంతోషి బాల్‌చంద్ అనే యువతి తన...
Kishan reddy comments on KCR

ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి

బిఆర్‌ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్ సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
Murder of MLC Pothula Sunitha brother in Kurnool

ఎమ్మెల్సీ సోదరుడి దారుణ హత్య…

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్ రైల్వే జంక్షన్‌లో దారుణం చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు పూజారి రామును దుండగులు దారుణంగా హత్య చేశారు....
Truck Drivers Strike Across India

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం పలు...
Bigg Boss winner Prashant

బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్… అభిమానుల మధ్య గొడవ… ఆర్‌టిసి బస్సు ధ్వంసం….

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-7 టైటిల్‌ను యూ ట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నారు. అమర్ దీప్ రన్నర్‌గా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్ దీప్ మధ్య తోపులాట జరిగింది. చిన్న...
KTR Meets MLA Guvvala Balaraju at Apollo Hospital

మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. జాగ్రత్త: కేటీఆర్ వార్నింగ్

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల పరస్పర దాడిలో ఎమ్మెల్యే గువ్వవల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి....

డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం: రేవంత్‌రెడ్డి

వికారాబాద్: డిసెంబర్ తొమ్మిది కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యాం స్ధాపిస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం...

అత్తను కాల్చి చంపిన పోలీస్ అల్లుడు

హసన్‌పర్తి: ఆర్థిక లావాదేవీల కారణంగా అత్తను అల్లుడు గన్‌తో కాల్చి చంపిన సంఘటన హనుమకొండ జిల్లా సింగారంలోని ఇంద్రాకాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్ల సింగారానికి చెందిన...
Andhra Pradesh Anakapalle

భర్తను ఒడిలో పడుకోబెట్టుకొని ప్రియుడితో చంపించిన భార్య

అమరావతి: భర్తను భార్య ఒడిలో పడుకోబెట్టుకొని ప్రియుడితో హత్య చేయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుడివాడ అప్పల నాయుడు(38), జానకి(24) అనే...

హర్యానాలో భగ్గుమన్న ఘర్షణలు

మేవత్ ( హర్యానా) : హర్యానా మేవత్ రీజియన్ నుహ్ జిల్లా నంద్ గ్రామ సమీపాన సోమవారం విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. విహెచ్‌పి కార్యకర్తలు చేపట్టిన...

వందేభారత్ రైలుపై రాళ్లు

కడూరు : బుధవారం కర్నాటకలో వందేభారత్ రైలుపై రాళ్లు విసిరారు. బెంగళూరు ధర్వాడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం కడూరు స్టేషన్‌ను దాటిన తరువాత మధ్యలో కడూరు బీరూర్ సెక్షన్‌లో రాళ్లు పడ్డాయి....
Women save husband and brother from bear

ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

బెంగళూరు: ఓ మహిళ ఎలుగుబంటి దాడి నుంచి తన భర్త, సోదరుడిని కాపాడుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం హవేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముందాగాడ్ గ్రామంలో బిసిర్సాబ్ సావదట్టి(45),...
Man Attack on lover in Nursing

వరుస హత్యలతో హడలెత్తిన భాగ్యనగరం

వరుస హత్యలతో హడలెత్తిన భాగ్యనగరం 15 గంటల వ్యవధిలో మొత్తం 5 హత్యలు మన తెలంగాణ/హైదరాబాద్: వరుస హత్యలతో భాగ్యనగరం హడలెత్తింది. 15 గంటల వ్యవధిలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు హత్యకు లోనయ్యారు....
Clash between Janasena vs YCP in Nellore

నెల్లూరులో జనసేన వర్సెస్ వైసిపి మధ్య ఘర్షణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిలీనియ సబ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి హయాంలో మొదలైన కాలువ వంతెన నిర్మాణం ఇంకా పూర్తి చేయలేదంటూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో జనసేన...

Latest News