Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ మెడికల్ టూరిజం హబ్ గా మారుతోంది: రాష్ట్రపతి కోవింద్
భోపాల్: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సరసమైన వైద్య సదుపాయాలను అందిస్తోందని, విదేశాల నుంచి, ముఖ్యంగా పొరుగు దేశాల ప్రజలు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేందుకు మన దేశంలోని ఆసుపత్రులను సందర్శిస్తున్నారని రాష్ట్రపతి రామ్నాథ్...
క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. దోషులు, క్రిమినల్ కేసులలో నిందితుల శారీరక, జీవసంబంధ నమూనాలను పోలీసులు సేకరించే అధికారాలు ఈ చట్టం ద్వారా లభిస్తాయి....
నేడు రాష్ట్రపతి రాక
ఎన్టిఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించనున్న రాంనాథ్ కోవింద్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని ఎన్టి ఆర్ స్టేడియంలో జరగనున్న జాతీయ సాంస్కృతిక కార్యక్రామాలను ప్రారంభించేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు...
కరోనా వేళ దేశ నౌకాదళ పాత్ర ఆద్వితీయం: రాష్ట్రపతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో దేశ నౌకా దళ అధికారుల, సిబ్బంది పాత్రను ప్రశంసనీయమని భారతరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నాడు జరిగిన ‘ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ’ కార్యక్రమానికి...
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి.. ముచ్చింతల్లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు....
రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై..
హైదరాబాద్: ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి..
హైదరాబాద్: ముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర...
లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివని...
కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి
ఢిల్లీ: ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని,...
‘విరాట్’కు రాష్ట్రపతి, ప్రధాని వీడ్కోలు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ‘విరాట్’కు వీడ్కోలు పలికారు. ఈ విరాట్ ఎవరంటే..ప్రెసిడెంట్ బాడీగార్డ్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటివరకు 13...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రాష్ట్రపతి..
హైదరాబాద్: దక్షిణాదిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వింటర్ సోజోర్న్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 29వ తేదీ నుంచి 2022 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రపతి సదరన్ సోజోర్న్ కొనసాగనుంది. దక్షిణ...
రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకాలో 1971 యుద్ధ సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. 1971లో పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధ సమయంలో...
రేపు రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు...
రాష్ట్రపతి, ప్రధానితో ‘దాదాసాహెబ్’ రజనీకాంత్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్స్టార్ రజనీకాంత్ బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వారితో సమావేశమైన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసిన రజనీకాంత్...
లఖింపుర్ ఖేరి ఘటన… రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు
ఢిల్లీ: లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. అనంతరం మీడియాతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే...
రాష్ట్రపతి కోవింద్కు ఉపరాష్ట్రపతి, ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం 76వ జన్మదినం జరుపుకున్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడడు, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. 1945 అక్టోబర్ 1న ఉత్తర్...
వినాయక చవితి శుభాకాంక్షలు: రాష్ట్రపతి, ప్రధాని
ఢిల్లీ: వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్పై దేశ ప్రజలు చేసే పోరాటంలో విజయం సాధించాలని...
రాజ్యసభను ప్రొరోగ్ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆగస్టు 31న రాజ్యసభను ప్రొరోగ్(ఒక సెషన్ను ముగించడం) చేసినట్లు రాజ్యసభ సచివాలయం బుధవారం ప్రకటించింది. ఆగస్టు 11న నిరవధికంగా వాయిదాపడిన రాజ్యసభను రాష్ట్రపతి ఆగస్టు 31న ప్రొరోగ్...
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
ప్రజాస్వామ్యంతో ఉజ్వలంగా ఎదగండి: రాష్ట్రపతి పిలుపు
శ్రీనగర్: కశ్మీరుకు చెందిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రభావం యావత్ భారతదేశం మీద చెరగని ముద్ర వేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మంగళవారం ప్రఖ్యాత డాల్ సరస్సు ఎదురుగా ఉన్న ఎస్కెఐసిసి ఆడిటోరియంలో...