Home Search
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి - search results
If you're not happy with the results, please do another search
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ గల్లంతు ?!
మనతెలంగాణ/హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి నామినేషన్ గల్లంతయ్యింది? అయితే ఆ నామినేషన్ గల్లంతయ్యిందా, లేదా? ఆయన నామినేషన్ వేయలేదా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. బిజెపి...
బ్యాలెట్కు బుల్లెట్ సవాల్…
రాయ్పూర్ : నక్సల్స్ ప్రాబల్యపు బస్తర్ ప్రాంతంలో బ్యాలెట్ పోరు బుల్లెట్ల పెనుస వాళ్ల నడుమ సాగుతుంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్మడ్పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. చత్తీస్గఢ్లో...
గద్వాల ఎంఎల్ఎ డికె అరుణ
ఆమె పేరును ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇసి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డికె అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం...
ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం : వికాస్రాజ్
హైదరాబాద్ : రానున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఓటు హక్కు వినియోగం మీద విస్తృత మైన ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. మంగళవారం...
ప్రశాంతంగా టీచర్ ఎంఎల్సి ఎన్నిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఎంఎల్సి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానానికి 90.40 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటలకు నుంచి...
ఉప ఎన్నికకు ఏర్పాట్లు
27,28 తేదీల్లో సిబ్బందికి రెండో విడత శిక్షణ
ఇప్పటివరకు 12 కేసులు నమోదు, రూ.2.49 కోట్ల
నగదు స్వాధీనం 36మంది అరెస్టు, 77కేసులు
నమోదు: సిఇఓ వికాస్రాజ్ ఫిర్యాదులకు
టోల్ఫ్రీ నెంబర్ 08682-230198
ప్రారంభమైన ఇవిఎంల పరిశీలన
మన మునుగోడు ఉప...
ముగిసిన స్థానిక ఎంఎల్సి పోలింగ్
14న కౌంటింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎంఎల్సి స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎంఎల్సి స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఐదు ఉమ్మడి...
ఏకగ్రీవ స్థానాల్లో కోడ్ ఎత్తివేత
మిగతా ఆరు స్థానిక ఎంఎల్సి స్థానాల బరిలో 26 మంది
ప్రలోభాలు, క్యాంపు రాజకీయాలపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఫిర్యాదునూ పరిశీలిస్తున్నాం, మొత్తం 37 పోలింగ్ స్టేషన్లలో 5326 మంది ఓటర్లు : రాష్ట్ర...
పకడ్బందీగా హుజురాబాద్ ఉపఎన్నిక
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
కలెక్టర్లు, పోలీసుల అధికారులతో సిఇఒ వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక నిర్వహణకు 20 కేంద్ర బలగాలు రాబోతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్...
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక
అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల, 8వరకు నామినేషన్లు, పరిశీలన 11, ఉపసంహరణ గడువు 13, నవంబర్ 2 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ...
హుజూరాబాద్ లో ర్యాలీలు, రోడ్ షోలు బంద్..
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించి నవంబర్ 2 పలితాలు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా...
పిఆర్సికి లైన్క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన...
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
ఎంఎల్సి ఎన్నికల ఫలితం సర్వత్రా ఉత్కంఠ
పోటీలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు...
రికార్డు స్థాయిలో పోలింగ్...జంబో బ్యాలెట్ పేపర్
అధికారులకు సవాల్గా మారిన కౌంటింగ్ ప్రక్రియ
ఒక్కో కేంద్రంలో 8 హాళ్లు... ఒక్కో హాళ్లో 7...
ప్రభంజనం
ఎండకు ఎదురేగి వెల్లువెత్తిన పట్టభద్రుల ఓటు
గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం
ఆరేళ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి 54% పోలింగ్ జరగగా ఇప్పుడు 74% నమోదైంది
అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్కు అప్పుడు 39%...
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనూ 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక...
రాజ్యసభకు కెకె, సురేష్రెడ్డి ఏకగ్రీవం
ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన
హైదరాబాద్ : టిఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత అధికారిక ప్రకటన...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
డిసెంబర్ 4 నుంచి 22 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకూ జరుగుతాయి. మొత్తం 19 రోజుల ఈ సెషన్లో 15 సార్లు సభలు సమావేశం...
డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభమయి క్రిస్మస్కు ముందు ముగిసే అవకాశముందని అధికార వర్గాలు తెలియజేశాయి. డిసెంబర్ 3న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ముగిసిన కొద్ది రోజలు...
పలువురు ఐపిఎస్లకు పోస్టింగ్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థాన చలనం
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఫిర్యాదులు వస్తే చాలు.. ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటోంది....