Home Search
రికార్డు స్థాయికి - search results
If you're not happy with the results, please do another search
యాపిల్ సరికొత్త రికార్డు
1.5 ట్రిలియన్ డాలర్లు దాటిన మార్కెట్ విలువ
ఈ మార్క్ను సాధించిన తొలి అమెరికా కంపెనీగా అవతరణ
న్యూయార్క్ : యాపిల్ కంపెనీ చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్...
రూ.72,000 దాటింది..
రికార్డు స్థాయికి బంగారం
వరుసగా మూడో రోజు పెరిగిన ధర
ముంబై : బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగి, జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 10...
గరిష్ఠ స్థాయిని తాకిన స్టాక్ మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్ ఉగాది రోజున రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. తొలిసారిగా సెన్సెక్స్ 75000 మార్కును అధిగమించింది. ఎన్ఎస్ఈ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఐటి స్టాకుల కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి...
తగ్గేదే లే అంటున్న బంగారం
6 నెలల్లో 25 శాతం పెరిగిన రేటు
రూ.57 వేల నుండి రూ.70 వేలు దాటిన వైనం
ఈ సంవత్సరం రూ.72 వేలు దాటొచ్చంటున్న నిపుణులు
ముంబై : సాధారణంగా బంగారం, ఈక్విటీ మార్కెట్ రాబడులు వ్యతిరేక...
బంగారం @65000
న్యూఢిల్లీ : బంగారం ధర మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్) ధర రూ.800 పెరిగి రూ.65,000కు చేరుకుంది. క్రితం...
ఆల్టైమ్ హైకి మార్కెట్లు
72,281 పాయింట్లకు చేరిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు కీలక మార్క్ను చేరుకుని రికార్డు సృష్టించాయి. నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎఫ్ఎంసిజి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లో...
బుల్ జోష్
ఎన్నికల్లో బిజెపి విజయాలతో మార్కెట్లో దూకుడు
రూ.5.83 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
69,000 చేరువలో సెన్సెక్స్
నిఫ్టీ 416.95 పాయింట్లు జంప్
ముంబై : ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం స్టాక్...
రాజస్థాన్లో 68 శాతం పోలింగ్..
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో శనివారం 68 శాతంపైగా పోలింగ్ జరిగింది. మొత్తం 200 స్థానాలకు గాను 199 సీట్లలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఉదయం ఏడు...
సిరులొలికించే వరి
మనతెలంగాణ/ హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాం ,సాగునీటి వనరులు అందుబాటులో ఉండడం, వాతావరణం అనూకూలించటం తో ఈసారి ఖరీఫ్లో వరినాట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 65,00,873...
ఎంసిఎక్స్లో గరిష్ఠ స్థాయిలో బంగారం ధరలు
ముంబై : బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్పై ఈ విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బుల్లిష్ వాతావరణం కనిపిస్తోంది....
టివి, మొబైల్ ధరలు తగ్గొచ్చు
కరోనా ముందు స్థాయికి రవాణ ఖర్చు తగ్గడమే కారణం
అధిక రేట్లతో మందగించిన డిమాండ్
సేల్స్ పెంపునకు కంపెనీల ప్రయత్నాలు
న్యూఢిల్లీ : గత రెండేళ్లుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకొని, సామాన్యుడు కొనలేని...
పసిడికి తగ్గిన గిరాకీ
ముంబై: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్లో బంగారం గిరాకీ వార్షిక ప్రాతిపదికన 17 శాతం తగ్గి 112.5 టన్నులకు పరిమితమైంది. ధరలు ఆల్టైం రికార్డు స్థాయికి పెరగడంతో పాటు ధరల్లో తీవ్ర...
‘వరి’త తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం వరిపంట దిగుబడిలో కొంగు బంగారమై, దేశానికే కాకుండా ప్రపంచానికే ఈ దక్షిణాసియా తరగని గనిగా అవతరించింది. ముఖ్యమం త్రి కెసిఆర్ దూరదృష్టి, దక్షత, భగీరథ తపనల...
భారత్ జిడిపి 6.3 శాతమే..
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాను తగ్గించింది. ఆదాయం మందగించడం వల్ల వినియోగం తగ్గిందని, దీని కారణంగా భారతదేశ జిడిపి వృద్ధి 6.3...
విద్యుత్ సంక్షోభానికి ప్రమాద గంటికలు మోగిస్తున్న ఉష్ణోగ్రత!
న్యూఢిల్లీ: భారత్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతోంది. దాంతో విద్యుత్కు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతానికైతే రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత చేరుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో గత వారం ఉష్ణోగ్రత సాధారణం కంటే బాగానే పెరిగిందని...
బంగారం ధర ఆల్టైమ్ హై !
హైదరాబాద్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావు పాయింట్లు పెంచడంతో భారతీయ నగరాల్లో బంగారం ధరలు సర్వకాల అత్యధిక రికార్డు స్థాయికి చేరాయి. నేడు హైదరాబాద్లో బంగారం ధరలు 1.1 శాతానికిపైగా...
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
మరీ వెనుకబడిన ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...