Home Search
రిటైల్ ద్రవ్యోల్బణం - search results
If you're not happy with the results, please do another search
వడ్డీ రేట్లపై కాలమే నిర్ణయిస్తుంది..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండేందుకు సెంట్రల్ బ్యాంక్ అత్యధిక నిఘా పెట్టిందని ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు అత్యధికంగా ఉండడంపై కాలమే నిర్ణయిస్తుందని ఆయన...
2023-24లో భారత్ జిడిపి 6 శాతం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 6 శాతంగా ఉండనుందని అమెరికా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని...
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?
ఆరోగ్య ఖర్చులు అదుపు తప్పితే ఆర్థిక భారమే
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఆరోగ్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం కంటే వైద్య...
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?
ఆరోగ్య ఖర్చులు అదుపు తప్పితే ఆర్థిక భారమే
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : ఈ రోజుల్లో ఆరోగ్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం కంటే...
వడ్డీ రేట్లు యథాతథం
న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుత వడ్డీ రేటు 6.50 శాతమే కొనసాగనుంది. అయితే ఆహార ధరలు పెరగడం...
కొనసాగుతున్న మార్కెట్ జోరు.. పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కీలక 19,500 పాయింట్ల...
భారత్ జిడిపి అంచనా 6.3 శాతం
ఆర్థిక వ్యవస్థ మెరుగవడంతో 2023-24 వృద్ధి రేటును పెంచిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనాను పెంచింది....
రేపో రేటుపై ఆర్బిఐ కీలక నిర్ణయం…6.5శాతం యథాతథం!
ముంబై: భారత రిజర్వు బ్యాంకుకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి) రెపో రేటు సమీక్ష నిర్ణయాలు ప్రకటించింది. పరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశ నిర్ణయాలను రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ నేడు(గురువారం)...
రైతులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ : 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు రకాల పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈమేరకు ఆమోదం...
పెరుగుతున్న పేదరికం
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర అనుసరిస్తున్న ఆర్థ్ధిక విధానాలు, పన్నుల విధానాల మూలంగా దేశంలో పేదరికం రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతోందని అధికారవర్గాలు, ఆర్థ్ధికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిరుపేదల సంఖ్య రికార్డుస్థాయిలో...
భారత్ జిడిపి 6.3 శాతమే..
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాను తగ్గించింది. ఆదాయం మందగించడం వల్ల వినియోగం తగ్గిందని, దీని కారణంగా భారతదేశ జిడిపి వృద్ధి 6.3...
మోడీపై పోస్టర్ల వార్
‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు’గా ప్ర ధాని మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలిసిన పోస్టర్లు జాతీయస్థాయిలో వైరల్ అ య్యాయి. ‘మోడీ దేశ్ అనే ని నాదాలతో న్యూఢిల్లీలో వేల...
ధరాఘాతం
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించిపోయి దారిద్య్రం తాండవిస్తోందని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక...
ముందుకు కదలని మార్కెట్లు
గతవారం 587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం హెచ్చుతగ్గుల మధ్య కొంతమేరకు లాభాలను చూశాయి. అంతర్జాతీయ అంశాలు, దేశీయ పరిణామాలు వెరసి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుసగా...
ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల నష్టం
ఫెడ్ రేట్ల పెంపు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు
భారీగా 1,020 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెం పు, గ్లోబల్ మాంద్యం ఆందోళనలు వెరసి...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
వడ్డీ రేటు 0.50% పెంపు
5.40 శాతానికి పెరిగిన రెపో రేటు
వరుసగా మూడోసారి పెంచిన ఆర్బిఐ
ద్రవ్యోల్బణం కట్టడీనే లక్షమని వెల్లడి
మరింత భారం కానున్న ఇఎంఐలు
న్యూఢిల్లీ : మరోసారి ఆర్బిఐ వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి అధికంగా 0.50 బేసిస్...
శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పరిస్థితి భారత్కు లేదు
విదేశీ మారక నిల్వలు తగినంతగా ఉన్నాయి
నిల్వలను పెంచడంలో ఆర్బిఐ బాగా పనిచేస్తోంది
ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
న్యూఢిల్లీ : శ్రీలంక, పాకిస్థాన్ వంటి ఆర్థిక సమస్యలు భారత్కు ఎదురుకావని, విదేశీ మారకద్రవ్య నిల్వలను...
వరుసగా 14వ సారి..
రెండంకెల్లోనే కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం
మేలోనూ 15.88 శాతానికి పెరిగిన సూచీ
న్యూఢిల్లీ : టోకు ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలో నూ రెండంకెల స్థాయిలోనే ఉంది. టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపిఐ) ద్రవ్యోల్బణం...
మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతాయా?
నేటినుంచి ఆర్బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష
ముంబయి: రెండేళ్లుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలు (ఇఎంఐ) మొత్తం పెరుగుతోంది, లేదా రుణం చెల్లించాల్సిన...