Home Search
రెగ్యులేటరీ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో ఉన్నత విద్యాకమిషన్
ఈ పరిధిలోకి రాని మెడికల్, లా కాలేజీలు
పార్లమెంట్లో ఏకీకృత నియంత్రణ బిల్లు
నూతన విద్యావిధానంలోని ప్రతిపాదనే
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పటి యుజిసి స్థానంలో కొత్త వ్యవస్థ
న్యూఢిల్లీ : దేశంలో...
మోడీ ఆగ్రహానికి ఉర్జిత్ బలి
న్యూఢిల్లీ: 2018 జులైలో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ అప్పట్లో ప్రకటించారు....
ఉర్జిత్ రాజీనామా వెనుక మోడీ ఆగ్రహం
24krk1
నిరర్థక రుణాలపై కఠిన వైఖరి
ఎలక్టోరల్ బాండ్స్ జారీకి వ్యతిరేకత
ఆచరణ సాధ్యవ కాని సలహాలు ఇచ్చిన ఆర్బిఐ గవర్నర్
స్వతంత్రంగా వ్యవహరించే ఉర్జిత్ ధోరణి నచ్చని ప్రధాని
‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ’ పుస్తకంలో వెల్లడించిన ఆర్థిక...
పలు రియల్ సంస్థలకు జరిమాన విధింపు : రెరా
మనతెలంగాణ/ హైదరాబాద్ : ’రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై రెరా అపరాధ రుసుం విధించింది. ’రెరా’ అనుమతుల...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా: ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా
ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం వల్ల...
ఏడు నిమిషాల్లో క్యాన్సర్కు చికిత్స
ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ఇప్పుడు క్యాన్సర్ సాధారణమైంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, వాయుకాలుష్యం, వంటివి క్యాన్సర్కు దోహదం చేస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని...
ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
బిల్డర్లు, ప్రమోటర్లు త్రైమాసిక నివేదికలు,
వార్షిక అకౌంట్స్ ఆడిట్ నివేదికలను కచ్చితంగా సమర్పించాలి
రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో రెరా (రియల్ ఎస్టేట్...
ఏఎస్ సిఐ అకాడమీని ఏర్పాటు..
ముంబై: అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ASCI అకాడమీని సగర్వంగా ఆవిష్కరించింది. మరింత బాధ్యతాయుతమైన, ప్రగతిశీలమైన ప్రకటనలు, ప్రచారాలను రూపొందించడా నికి ప్రకటనల పరిశ్రమ సామర్థ్యాన్ని విస్తరించడానికి వేసిన ముందడుగు....
ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా రాఫెల్ నాదల్
ముంబై : ప్రపంచ లెజెండరీ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈమేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్ఫోసిస్...
చిన్న పిల్లలకు, మహిళలు మంచి వైద్యం అందించాలి : శ్రీనివాస్రెడ్డి
మాదాపూర్: అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సేవలు హర్షించతగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ...
లక్ష ఎక్స్యువిలు 700 రీకాల్
ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేస్తోంది. ఎక్స్యువి700 మోడల్కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిసింది. వాహనంలో వైరింగ్ విషయంలో లోపాలను...
జీవన భద్రత కోసం ఒపిఎస్
ప్రజల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు వల్ల పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ...
ఇన్ఫోసిస్ లాభం రూ.5,945 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ నికర లాభం 10.9 శాతం పెరిగి రూ.5,945 కోట్లు నమోదు చేసింది. గురువారం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324) మొదటి...
వైషమ్యాలను వీడి, కూర్చొని చర్చించండి..
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ , ఆప్ ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అధికారుల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్తీ...
త్వరలో స్టాక్ మార్కెట్లలో జియో లిస్టింగ్?
ముంబై : జియో త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి సిద్ధమవుతున్నది. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ పేరుతో ఐపీఓకు వెళ్లనున్నది. అందుకోసం ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యవహారాల...
డిఇఆర్సి చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేసిన సుప్రీం
న్యూఢిల్లీ : అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది....
తొమ్మిదేళ్లలో 3 రెట్లు పెరిగిన ప్రభుత్వ బ్యాంకుల లాభాలు
తొమ్మిదేళ్లలో 3 రెట్లు పెరిగిన ప్రభుత్వ బ్యాంకుల లాభాలు
మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే ఇది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ రంగ...
రెరా చైర్మన్గా సత్యనారాయణ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్గా ఐఏఎస్ అధికారి సత్యనారాయణను నియమించింది. దీనికి సంబంధించి 85 జీఓను సోమవారం విడుదల చేసింది. దీనికి...
సిద్దిపేట తలాపున జలాశయాలు!
కాళేశ్వరం ప్రాజెక్టు 2016 మే 2న శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. 2019 జూన్ 21న సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం...