Friday, April 26, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search
BRS

కౌలుదారుల చట్టం వస్తే.. రైతులు ఆగమాగం: కేసీఆర్

కౌలుదారుల చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ అంటోందనీ, ఆ చట్టం వస్తే రైతుల భూమి గోల్ మాల్ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. రైతులు తమ భూమికోసం కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందన్నారు. రైతుబంధు కౌలుదారులకే...

అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి

ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్‌కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...
Two farmers died due to electric shock

విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి

వికారాబాద్ జిల్లా దేవర్ ఫస్లావాద్ లోొ స్టార్టర్ వైర్లు సరిచేస్తుండగా ఘటన ఒకరిని కాపాడబోయి మరొకరు మృత్యు ఒడిలోకి మన తెలంగాణ/దౌల్తాబాద్ : వ్యవసాయ పొలం దగ్గర బోరు మోటార్ స్టాటర్ వైర్లు సరి చేస్తుండగా...
Karnataka farmers reached Kodangal

కొడంగల్‌కు చేరుకున్న కర్నాటక రైతులు

వికారాబాద్: కర్నాటక రైతులు కొడంగల్‌కు చేరుకున్నారు. కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 200 మంది కర్నాటక రైతులు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు రైతులు ర్యాలీ చేపట్టారు....

పత్తి రైతులు నిబంధనలు పాటించాలి

 అదనపు కలెక్టర్ కె. సీతారామరావు నాగర్‌కర్నూల్ ప్రతినిధి: జిల్లాలోని పత్తి రైతులు పత్తిని అమ్మే సందర్భంలో అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని...

రైతులు భూమి క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి

రైతు చట్టాలపై అవగాహన సదస్సు సీనియర్ సివిల్ జడ్జి సబిత బిజినేపల్లి రూరల్: రైతులు భూముల క్రయ, విక్రయాలు, విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా...

3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు

మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు...
74 percent farmers are interested in Gracia

గ్రేసియాపై 74 శాతం రైతులు ఆసక్తి

హైదరాబాద్ : రాబోయే సీజన్‌లో మిర్చి కోసం గోద్రెజ్ గ్రేసియాను ఉపయోగించడం కొనసాగిస్తామని 74 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు సర్వేలో వెల్లడించారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జిఎవిఎల్) క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్...

రైతులు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్‌రెడ్డి

చొప్పదండి:మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో రైతువేదికలో నిర్వహించిన రైతు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయట పెట్టిందని అన్నారు. కర్షకులకు 24 గంటలు ఉచిత...

రైతులు గోదాములను వినియోగించుకోవాలి

సూర్యాపేట:రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు గోదాములను వినియోగించుకోవాలని కోదాడ శాస నసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ...

రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

జమ్మికుంట : రైతులు వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని చైతన్య వ్యవసాయ కళాశాల డైరెక్టర్ డాక్టర్ చేరాలు సూచించారు. మంగళవారం స్థానిక కృషివిజ్ఞాన కేంద్రంలో 95వ వ్యవస్థాపక, సాంకేతిక దినోత్సవం సందర్భంగా...

నకిలీ గంట మందు డబ్బాలను పట్టుకున్న రైతులు

ఆటోను విడిచి డ్రైవర్ పరారీ చిన్నశంకరంపేట: ఎలాంటి లైసెన్సు లేకుండా చిన్న శం కరంపేట మండలం గజగట్లపల్లి శాలిపేట గ్రామాలలో ఓ ఆటోలో నకిలీ గంట ముందుతో రైతులకు వికయిస్తున్నారు. రైతులు గ్రామాలలోకి...

రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి

సివిల్ జడ్జి హనుమంతరావు సదాశివపేట రూరల్: అప్పుల పాలైన రైతులు తమ గ్రామాల్లోని బ్యాంకుల్లో రుణాలకు దరఖాస్తులు చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని, ప్రైవేటు అప్పలకు బలికావద్దని సీనియర్ సివిల్ జడ్జి...
Rural dairy farmers in crisis

సంక్షోభంలో గ్రామీణ పాడి రైతులు!

ప్రపంచంలో ఏ దేశం కన్నా భారత దేశానికి పాడి పరిశ్రమ ప్రాణప్రదమైనది. పేద రైతులకు, భూమిలేని గ్రామీణ పేదలకు పాడి ద్వారా వచ్చే దినసరి ఆదాయం కుటుంబానికి భరోసాగా ఉంటుంది. దేశంలోని 15...
Harish Rao fires on Congress Party

వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు: హరీశ్ రావు

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి...

దేశానికి వెన్నముక రైతులు

కాసిపేట: దేశానికి అన్నం పెట్టెది రైతులేనని, దేశానికి వెన్నముక రైతులే అని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు...

కేబుల్ వైర్ల దొంగను పట్టుకున్న రైతులు

తూప్రాన్: తూప్రాన్ మండలం వట్టూరు, జండాపల్లి, పడాలపల్లి శివార్లలో ఉన్న వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి కేబుల్ వైర్లు, సర్వీస్ వైర్లను దొంగలించిన దొంగను రైతులు సోమవారం పట్టుకుని చితకబాది తూప్రాన్ పోలీసులకు...
Poor and farmers are two eyes of KCR: Vemula Prashant Reddy

పేదలు, రైతులు సిఎం కెసిఆర్‌కు రెండు కళ్లు : వేముల ప్రశాంత్

హైదరాబాద్ : పేదలు, రైతులు రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన...

ఎన్‌హెచ్‌బి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

కట్టంగూర్ : జాతీయ ఉద్యాన సంస్థ(ఎన్‌హెచ్‌బి) పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఉద్యాన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రవికాంత్ సింగ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని...

సబ్సిడీ విత్తనాలతో రైతులు అధిక దిగుబడి పొందాలి

సదాశివపేట రూరల్: రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, పనిముట్లను వినియోగించుకొని పంటల సాగులో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ చేనేత కార్పోరేషన్ సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు....

Latest News