Friday, April 26, 2024
Home Search

రైల్వే మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Union Railway Minister Ashwini Vaishnav media conference

తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
Kishan Reddy

బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్‌:  నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్‌లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా...
Secunderabad Railway Station redevelopment works fast

వేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలి ద.మ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశం మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పన, ఆధునికత మేళవింపుతో పునర్నిర్మాణం కోసం...
Special trains

త్వరలో రైల్వే ‘సూపర్’ యాప్

మన తెలంగాణ / హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే త్వరలో సూపర్ యాప్‌ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్,...

సరుకు రవాణాలో ద.మ రైల్వే రికార్డు..

హైదరాబాద్ : సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాదిలోనే రికార్డు సాధించింది. ఈ మేరకు వంద మిలియన్ టన్నుల లోగింగ్ చేసి చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా...
Special trains

తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
100 Railway employees awarded 'Most Distinguished Rail Service Award'

వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం

మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
Bandhan Bank to disburse pension to Railway Employees

రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీకి బంధన్ బ్యాంక్కు ఆర్బిఐ అనుమతి

భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్ గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్‌ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే ధ్రువీకరణ పొందినట్లు...

మంత్రిపై రఘునందన్‌రావు ఫిర్యాదు

హైదరాబాద్ : సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఎల్‌ఈడి తన్నడం, రైల్వే అధికారిపై చేయి చేసుకోవడం ,మోడీ ఫ్లెక్స్ చింపడంపై ఫిర్యాదు చేసినట్లు బిజెపి...

రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూకు బెయిల్

న్యూఢిల్లీ: రైల్వేలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, బీహార్ ఉప...
Turmeric Board... Tribal University: Prime Minister

ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు

రాష్ట్రానికి పసుపు బోర్డు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
First high speed train in India

ఆర్నెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్

సనంద్ : వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ అందుబాటు లోకి వస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌సనంద్ మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రం...

రైల్వే ఉద్యోగాల కుంభకోణం: లాలూ దంపతులు, తేజస్వికి సమన్లు

న్యూఢిల్లీ: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా భూములు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి లాలూప్రసాద్, ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ప్రస్తుతం రాష్ట్ర...

భద్రాచలం-మల్కానగిరి.. కొత్త రైల్వే లైన్‌కు ఎఫ్‌ఎల్‌ఎస్ మంజూరు

హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ని మంజూరు...

రాష్ట్రంలో రూ.83,543కోట్ల రైల్వే ప్రాజెక్టులు

హైదరాబాద్ : మైదాన ప్రాం తాల్లో అతి తక్కువ రైల్వే నెట్‌వర్క్ తెలంగాణ రా ష్ట్రంలో ఉందని.. అందుకు అనుగుణంగా భారీ గా విస్తరించేందుకు పలు ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర...
22 died after under construction Railway Bridge Collapse

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం మిజోరాంలో దుర్ఘటన మృతుల్లో అత్యధికులు బెంగాల్‌కు చెందిన వారే ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే ఐజ్వాల్: మిజోరాంలో...
BJP's hundred lies... booklet and CD launched by Minister KTR

బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్‌ను అభినందించిన మంత్రి బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి  వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన మనతెలంగాణ/హైదరాబాద్ :...

నూతన రైల్వే లైన్ సర్వేకు నిధులు మంజూరు

కల్వకుర్తి: గద్వాల నుంచి సూర్యాపేట వరకు 296 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్ సర్వే కోసం 7 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయని పట్టణ బిజెపి అధ్యక్షుడు బోడ నరసింహ,...
Prime Minister Modi virtually laid the foundation stone for the modernization works of 21 railway stations in the state

రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన

హైదరాబాద్ :  అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన...

తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “రైల్వే స్టేషన్ల వద్ద...

Latest News