Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
వెయిటింగ్ లిస్ట్ తొలగించే యోచన లేదు : రైల్వేశాఖ
న్యూఢిల్లీ: 2024 నుంచి వెయిటింగ్ లిస్ట్ అనే నిబంధనను తొలగించే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్లో ప్రయాణిలు ఉండాల్సిన అవసరం...
కొత్త రైళ్లను పట్టాలేక్కించనున్న రైల్వేశాఖ
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ మరో 39 సర్వీసులు నడిపేందుకు అన్ని జోన్లకు అనుమతులు ఇచ్చింది. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో 4 రైళ్లకు అనుమతి లభించింది....
శక్తి టీమ్ పురస్కారాన్ని సాధించిన దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం
ఘనంగా సత్కరించిన మంత్రి సీతక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే రక్షణ దళానికి మహిళల రక్షణ...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్
రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఇకపై జర్నీలో స్విగ్గీ ఫుడ్..
మన తెలంగాణ / హైదరాబాద్: రైలు ప్రయాణం హ్యాపీగా ఉన్నా ఆహారంలో విషయంలోనే కాస్త ఇబ్బంది ఉంటుంది. నచ్చిన ఆహారం తినే అవకాశం ఉండదు. రైళ్లలో ఏ ఫుడ్...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...
బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి
బడ్జెట్లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆ స్టేషన్లలో ఆగనున్న పలు రైళ్లు
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ...
వేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టాలి
ద.మ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పన, ఆధునికత మేళవింపుతో పునర్నిర్మాణం కోసం...
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంజిబిఎస్, జెబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే...
ఈనెల 10వ తేదీ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీ మేరకు మరిన్ని రైళ్లను...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
త్వరలో రైల్వే ‘సూపర్’ యాప్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే త్వరలో సూపర్ యాప్ను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్,...
విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం….
అమరావతి: ఓ దళిత బాలికపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన ఓ కుటుంబంలో కంచరపాలెంలో జీవిస్తోంది. రైల్వే న్యూకాలనీలో...
సరుకు రవాణాలో ద.మ రైల్వే రికార్డు..
హైదరాబాద్ : సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాదిలోనే రికార్డు సాధించింది. ఈ మేరకు
వంద మిలియన్ టన్నుల లోగింగ్ చేసి చరిత్ర సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా...