Friday, April 19, 2024
Home Search

రోగాలు - search results

If you're not happy with the results, please do another search
Sensational comments on orthodoxy

సనాతనధర్మంపై సంచలన వ్యాఖ్యలు

డెంగ్యూ, మలేరియా మహమ్మారులకన్నా ప్రమాదకరమన్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమూలంగా నిర్మూలించాలని పిలుపు ఉదయనిధి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి హిందూ ద్వేషపు జట్టని ఆరోపణ చెన్నై :...

సనాతన ధర్మంతో అసమానతల అంటువ్యాధి..

చెన్నై : సనాతన ధర్మం దేశానికి పట్టిన పీడ, చీడ చివరికి వదలని కొవిడ్ వంటిదని తమిళనాడు సిఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వూ ఇస్తూ...
Development of Telangana is in the hands of strong leader KCR: Harish Rao

స్ట్రాంగ్ లీడర్ కెసిఆర్ చేతిలోనే తెలంగాణ అభివృద్ధి: హరీశ్ రావు

రాంగ్ లీడర్ చేతిలోకి వెళ్లితో మళ్లీ వెనక్కే తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌కు టాస్క్..మిగిలిన వారికి పదవులే లక్ష్యం హెల్త్ హబ్‌గా మారిన తెలంగాణ బిఆర్‌ఎస్‌లో చేరిన తెలంగాణ ఐఎంఏ డాక్టర్లు పార్టీలోకి స్వాగతించిన వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు మన...
Mental disorders can be prevented: JD Lakshminarayana

మానసిక రుగ్మతలు వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌తో నివారించవచ్చు: జెడి లక్ష్మీనారాయణ

మన తెలంగాణ/ హైదరాబాద్: నేటి ఆధునిక జీవన శైలిలో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సిబిఐ మాజీ జెడి వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆస్టర్ ప్రైమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్...
Secretary are government employees

మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులే: హరీష్ రావు

మెదక్: ఇవాల్టి నుంచి మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రటరీ రిజర్వేషన్ చేస్తూ...
Ministers inaugurate Handloom Textile Show at People's Plaza

పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత ఉత్పత్తుల అమ్మకాలను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పర్యాటకశాఖ...
Organ Donation

అత్యధిక అవయదానాల్లో తెలంగాణదే అగ్రస్థానం

హైదరాబాద్:  అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనత కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో...
Antidote to flood damage

వరద నష్టాలకు విరుగుడు

నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఖిలా వరంగల్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం 40వ డివిజన్‌లోని నానామియా తోటలో మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రై డే...

మరో 2500 అడుగులేయి చాలు..

లండన్ : మనిషి పరిపూర్ణ ఆరోగ్యానికి నడకను మించిన దివ్యౌషధం లేదని బ్రిటన్‌కు చెందిన యుకె బయోబ్యాంక్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మీరు సాగిస్తున్న నడకకు అదనంగా 2500 అడుగులు జతచేసి...

సామాజిక మార్పు సంక్షేమ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఓట్ల కోసం కాదని ప్రతి పథకం సామాజిక మార్పు కోసం ప్ర వేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఇండియన్ మెడికల్...
Women should prosper in Fisheries field

మత్స్య రంగంలో మహిళలు రాణించాలి

హైదరాబాద్: మత్స్య రంగంలో మహిళలు రాణించి, స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళ మత్స్యకారులతో...

స్వామిజీ మహిమల వల్లనే పలువురికి మాటలు..

గద్వాల టౌన్: తాను మనిషి కాదని, మనిషి రూపంలో ఉన్న శ్రీనివాసుడునని, తనను క్రమం తప్పకుండా అయిదు శనివారాలు దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యల భాదపడుతున్న వారి సమస్యలను పరిష్కరిస్తాన్నాని తమిళనాడుకు...

సపాయి కార్మికులకు సలాం

వెల్గటూర్: తెలంగాణ లో పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామం లో గ్రామ సర్పంచ్...

22న లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ తల్లికి కుమ్మరుల తొలిబోనం

సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆద్వర్యంలో ఈ నెల 22న లోయర్ ట్యాంక్ బండ్‌లోని కనకాల కట్ట మైసమ్మకు తొలిబోనం జాతర నిర్వహించునున్నారు. అమ్మవారికి రాష్ట్ర కుమ్మర సం ఘం...

ఆకట్టుకుంటున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

ఇందిరాపార్కు సమీపంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (చేపల ఆహార పండుగ) సందర్శకులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చేపల ఆహార...

ఊపిరి పై పగ బట్టే పొగాకు..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా..తెలంగాణ అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం.మొన్న మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నాo. ఉద్యమ స్పూర్తి తో తెలంగాణ సాధించుకున్నాం.అదే ఉద్యమ స్పూర్తితో ఊపిరి పై పగ...

సృష్టి రహస్యం

ఈ భూగోళం మీద చాలా దేశాల్లో చాలా సార్లు ఎన్నో రకాల రోగాలు, జాడ్యాలు, మహమ్మారులు, ఎపిడమిక్స్ వచ్చాయి. మానవాళి ఎప్పటికప్పుడు తుడిచి పెట్టుకుపోతుందని కల్లోల పడ్డారు. కానీ అలా జరగలేదు. ఈసారి...

జీవవైవిధ్య పరిరక్షణే జీవకోటికి రక్షణ!

కొన్ని బిలియన్ ఏండ్లకు పూర్వమే ఏర్పడిన భూగోళం పై నివసిస్తున్న 8 మిలియన్ల జీవరాసుల (వృక్షాలు, జంతువులు, ఫంగీ, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు) మనుగడకు భంగం కలుగకుండా పరిరక్షించుకుంటూ, పర్యావరణ (అడవులు,...
Clinicians need knowledge of advanced medical facilities

వైద్యులకు అధునాతన వైద్య సౌకర్యాలపై అవగాహన అవసరం

హైదరాబాద్ : నగరంలోని పలు శివారు ప్రాంతాలలో క్లినిక్ లు నిర్వహిస్తున్న పలువురు వైద్యులను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నిర్వహకులు ఘనంగా సన్మానించారు. వరల్ ఫ్యామిలీ డాక్టర్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన...

Latest News