Home Search
లారీ ఢీకొని మృతి - search results
If you're not happy with the results, please do another search
చేవెళ్లలో లారీ చక్రాల కింద నలిగి విద్యార్థి మృతి
రంగారెడ్డి: వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హృదయ విదారకమైన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లిలో శుక్రవారం...
ఆటోను బొగ్గులారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం
భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారి (53)పై ఓ ఆటోను బొగ్గులారీ ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక బాలిక, ఆటోడ్రైవర్...
ఎపిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈక్రమంలో ఓ కేసు నిమిత్తం చిత్తూరు జిల్లాకు విచారణకు వెళుతున్న కర్ణాటకకు చెందిన ముగ్గురు పోలీసులు మృతి...
రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట ఎస్ఐ మృతి
శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలోని మజీద్ పూర్ చౌరస్తాలో లారీని బైక్ పై వెళ్తున్న ఎస్ఐ మొహమ్మద్ బాషా ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి...
బస్సు బీభత్సం: ఐదుగురు మృతి
లక్నో: బస్సు బీభత్సం సృష్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు...
మునగాలలో కారు-లారీ ఢీ: ఒకరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. పోలీసులు...
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఫిరోజాబాద్: ఆటో-లారీ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్-ఫరీహా రహదారిపై ఆటో-లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...
రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొని లారీ...
రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్లు చెక్ చేస్తుండగా డ్రైవర్ ను...
లారీ – టూరిస్ట్ బస్సు ఢీ: ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
ఇసుక లారీకి విద్యార్థి బలి
స్టూడెంట్స్ను తీసుకెళుతున్న ఆటోను ఢీకొట్టడంతో మూడు సార్లు పల్టీ
లారీ టైరు కింద తల నుజ్జయి అక్కడికక్కడే మరణించిన అవంత్కుమార్
ఆటోను లారీ ఢీకొని విద్యార్థి మృతి
ఆరుగురు విద్యార్థులకు గాయాలు
బోడుప్పల్ : రోడ్డు ప్రమాదంలో ఓ...
పండుగపూట విషాదాలు
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 10మంది మృతి
వార్ధా నదిలో ఈతకు వెళ్లి
నలుగురు యువకులు...
మంచిర్యాల, రంగారెడ్డి ,
మహబూబాబాద్ జిల్లాల్లో
నీటమునిగి మరో నలుగురు
మృతి మేడ్చల్ జిల్లాలో
లారీ ఢీకొని మరో ఇద్దరు...
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
9 మంది కూలీల మృతి.. 15 మందికి గాయాలు
తుముకూరు(కర్నాటక): కర్నాటకలోని కలంబెల్లా సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించగా మరో 15 మంది గాయపడ్డారు. రాయచూరు...
రక్తమోడిన రోడ్లు
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఐదుగురు, సూర్యాపేటలో అక్కాతమ్ముడు దుర్మరణం
మనతెలంగాణ/రఘునాథపల్లి/ములుగు/సూర్యాపేట రూరల్: వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా...
ప్రమాదాల్లో 10మంది దుర్మరణం
ఉమ్మడి మెదక్లో ఆటో లారీ ఢీకొని నలుగురు..
ఖమ్మం జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు
నల్లగొండలో ఒకరు మృత్యువాత
మన తెలంగాణ/ న్యూస్ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం వివిధ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం...
11మంది బలి
తెలంగాణ, ఎపిల్లో రోడ్డు ప్రమాదాలు
వరంగల్లో రెండు ప్రమాదాల్లో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు,
నల్లగొండలో ఇద్దరు, కొత్తగూడెంలో బొగ్గు టిప్పర్ ఢీకొని ఇద్దరు,
మెదక్లో ఒకరు, సూరారంలో ఒకరు, ఎపిలో ఐదుగురు...
రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తం…
హైదరాబాద్: తెలంగాణలోకి పలు జిల్లాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్, భద్రాద్రి, మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వరంగల్ ఉరుసు గుట్ట...
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ ల్యాబ్ సమీపంలో బైకు-కారు ఢీకొని ఒకరు మృతిచెందగా,...
‘నెత్తుటి’ బాటలు
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో విడివిడి ప్రమాదాల్లో ఐదుగురు మృతి
నాగర్కర్నూల్ జిల్లాలో ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత
మనతెలంగాణ/నల్గొండ, పదర: రాష్ట్రంలో...