Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
వంతెన పైనుంచి కిందపడిన డిసిఎం.. ఐదుగురు దుర్మరణం
భోపాల్ః మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.దతియా జిల్లాలోని దుర్సదా సమీపంలో బుధవారం ఉదయం ఓ డిసిఎం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కిందపడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం...
రైలు వంతెనపై సెల్ఫీ..ఇద్దరు మృతి
హరిద్వార్ : ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం రైల్వే వంతెనపై నిలబడి సెల్ఫీ దిగుతుండగా, రైలు ఢీకొనడంతో మృతి చెందారు. మృతులు రూర్కీ పట్టణవాసులు సిద్దార్ధ్ సైనీ (19),...
అదరహో… ఆకాశ వంతెన
వందేళ్లు వర్ధిల్లేలా ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం
దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణం
నేడు మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం
అందుబాటులో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కీలేటర్లు
ప్రాజెక్టు నిర్మాణంలో...
వంతెన నిర్మాణ పనులన పరిశీలన
మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన కాకతీయ కాలువపై సోన్పేట్, పోచంపాడ్ , దూద్గాం, మెండోరా గ్రామాల ప్రజల రాకపోకలకై నూతన పద్దతిలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ...
బిహార్లో కూలిన మరో నిర్మాణం లోని వంతెన
కిషన్గంజ్ (బీహార్): బీహార్ రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో కిషన్గంజ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. ఇదే...
గుజరాత్లో కూలిపోయిన మరో వంతెన
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లోని తపీ జిల్లాలో మిండోలా నదిపై కొత్తగా నిర్మించిన మరో వంతెన బుధవారం కూలిపోయింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ంతెన ఇంకా ప్రారంభానికి నోచుకోకముందే కూలిపోవడంతో ముగ్గురు ఇంజనీర్లను...
వంతెన పైనుంచి వాగులో పడిన టెంపో: ఇద్దరు మృతి
బూర్గంపాటు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటు వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి వాగులో పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు...
సోమశిల సిద్ధేశ్వరం ఐకాన్ వంతెనతో మహార్దశ
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద నిర్మించనున్న ఐకాన్ వంతెన నిర్మాణం, నేషనల్ హైవే ఏర్పాటుతో కొల్లాపూర్ ప్రాంత రూపురేకలు మారనున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రర్నాథ్...
బీహార్లో క్షణాల్లో కూలిన రూ. 1700 కోట్ల వంతెన!
న్యూఢిల్లీ: బీహార్లోని భాగల్పూర్లో నిర్మిస్తున్న వంతెన క్షణాల్లో కూలిపోయింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష బిజెపికి మధ్య వాగ్వాదం రాజుకుంది. ఏడు లేన్ల వంతెన ఒక్కసారిగా పేక మేడల్లా కూలిపోయింది. బీహార్ ప్రభుత్వం...
పేకమేడలా కూలిన గంగా వంతెన
పాట్నా : బీహార్లో గంగానదిపై నిర్మించిన నాలుగు దారుల వంతెన ఆదివారం పేకమేడల కూలింది. భగల్పూరులో ఈ ఘటన సాయంత్రం పూట జరిగింది. ఈ ఏడాది ఈ వంతెన కూలడం ఇదే రెండోసారి....
కాలివంతెన కూలి 40మందికి గాయాలు
ఉదంపూర్: జమ్ముకాశ్మీర్ లోని ఉదమ్పూర్ జిల్లాలో శుక్రవారం కాలివంతెన కూలి 40మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. బెయిన్ గ్రామంలో బైసాఖి ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది....
ఉధంపూర్లో వంతెన కూలి 20 మందికి గాయాలు
ఉధంపూర్: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో శుక్రవారం ఓ నడవ వంతెన కూలిపోవడంతో కనీసం 20 మందిగాయపడ్డారు. వారంతా నేడు బైశాఖి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉధంపూర్కు చెందిన చెనాని...
ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన
బెగుసరాయ్ : బీహార్ లోని బెగుసరాయ్ లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన ఆదివారం నాడు కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలోపడటం, ప్రారంభోత్సవానికి ముందే కూలడం...
ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన
బెగుసరాయ్ : బీహార్ లోని బెగుసరాయ్ లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన ఆదివారం నాడు కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలోపడటం, ప్రారంభోత్సవానికి ముందే కూలడం...
రైల్వే స్టేషన్లో కూలిన పాదచారుల వంతెన
బలార్షా : మహారాష్ట్రలోని ప్రధాన రైల్వే జంక్షన్ బల్షారాలో ప్రయాణికులు వినియోగించుకునే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో దాదాపు పది...
వంతెన ఫ్లోరింగ్ మార్చారు… తీగలు వదిలేశారు
మోర్బీ వంతెన కూలిన దుర్ఘటన వెనుక వాస్తవాలు
మోర్బీ : గుజరాత్ లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. అనుభవం లేని...
గుజరాత్ వంతెన ప్రమాదంలో 132కు చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్: జాతీయ విపత్తుదళం, భారత నావికాదళ సిబ్బంది మచ్చూ నదీ నుండి మరిన్ని మృతదేహాలను వెలికితీసిన తర్వాత గుజరాత్లోని మోర్బీలో కేబుల్ వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య సోమవారం ఉదయం...
గుజరాత్ వంతెన ప్రమాదంలో 100 దాటిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో వంతెన ప్రమాదంలో మృతుల సంఖ్య వంద దాటింది. మోర్బీ వద్ద మచ్చూ నదిపై తీగల వంతెన కూలింది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
కెర్చ్ వంతెనకు రష్యామరమ్మతులు
కీవ్: రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే కెర్చ్ వంతెన మరమ్మతులను రష్యా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్ సర్వీసెస్కు అప్పజెబుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్...
రష్యాను క్రిమియాను కలిపే కీలక వంతెనపై భారీ అగ్నిప్రమాదం
క్రిమియా: తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత, రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియన్ ద్వీపకల్పంతో రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే వంతెనపై అగ్నిప్రమాదం సంభవించిందని రష్యా...