Home Search
వాజ్పేయి - search results
If you're not happy with the results, please do another search
ఇక మహిళా శకం
కొత్త లోక్సభలో సరికొత్త మహిళా బిల్లు
నారీశక్తి అభియాన్ వందన్గా సభ ముందకు..
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేస్తూ బిల్లు
ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్ మేఘ్వాల్
రాజ్యాంగ సవరణ...
దేవెగౌడ హయాంలో తొలిసారిగా మహిళా బిల్లు..
మహిళా రిజర్వేషన్ల బిల్లును తొలిసారిగా లోక్సభలో 1996లో హెచ్డి దేవెగౌడ సారథ్యంలోని అప్పటి యునైటెడ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తరువాత దీనిని వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు.
కానీ బిల్లు లోక్సభ ఆమోదం...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించాలి : కిషన్రెడ్డి
హైదరాబాద్ : గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్,...
మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?
న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస...
అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్...
భారతదేశ చంద్రయాన్ యాత్ర.. కీలక మజిలీలు
ఇస్రో తలపెట్టిన చంద్రయాన్కు విశేష సుదీర్ఘ చరిత్ర ఉంది. సంబంధిత చంద్రుడి అన్వేషణ క్రమపు ఘట్టాల విషయాలు పలు దశల్లో సాగిన మలుపులు అనేకం ఉన్నాయి.
వాటి వివరాలు:
2003 ఆగస్టు 15: అప్పటి ప్రధాని...
హమారా..ఇస్రో మహాన్
శ్రీహరికోట : చంద్రుని వైపు, ఆ తరువాత గ్రహాంతర దిశలో కీలక మైలురాయిగా, ఓ ముఖ్యమైన ముందడుగుగా శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం...
నాకేం వయసు మీరింది..నేనెందుకు రిటైర్ కావాలి: శరద్ పవార్
ముంబై: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలంటూ అజిత్ పవార్ చేసిన సలహాకు ఆయన బాబాయ్, ఎన్సిపి అధినేత శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగుతానని, పార్టీ...
ఇదేనా మీ అచ్చే దిన్…!?
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
భారత్లో ఎమెర్జెన్సీ చీకటి రోజులు
భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే జూన్ 25, 1975 చీకటి రోజుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరత, అశాంతిని కారణంగా చూపుతూ...
బిజెపికి బుగులు.. అందుకే ముందస్తు: సిఎం నితీశ్
పాట్నా: బిజెపికి దేశంలో విపక్ష ఐక్యత భయం పట్టుకుందని, దీనితో లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతుందని బీహార్ సిఎం, జెడియూ నేత నితీశ్ కుమార్ తెలిపారు. క్రమేపీ ప్రతిపక్షాలు ఒకేతాటికి రావడంతో బిజెపికి...
అవినీతికి తావులేకుండా మోడీ పాలన
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి
140 కోట్ల మంది భారతీయులే మోడీ కుటుంబం
కాంగ్రెస్ హయంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ... అవినీతి ఎక్కువ
కేంద్ర మాజీ మంత్రి, ఎంపి,...
పోఖ్రాన్ అణుపరీక్షలతో ఘనమైన ఖ్యాతి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారతదేశం సాధికారతకు సాంకేతికతను వాడుకుంటుంది. అంతేకానీ ఆధిపత్యం చాటుకునేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పోఖ్రాన్లో 1998 నాటి అణుపరీక్షల ఘట్టం అత్యంత కీలక విషయం అని ప్రధాని...
అమర్త్యసేన్ను టార్గెట్ చేయడం దయనీయం: కాంగ్రెస్
నోబెల్ గ్రహీతకు విశ్వభారతి నోటీసు!
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ను ప్రభుత్వం లక్షం చేసుకుందని కాంగ్రెస్ గురువారం నిందించింది. విశ్వభారతి యూనివర్శిటీలో ఉన్న 13 దశాంశాల భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ తొలగింపు...
అంబేద్కరిజంతోనే మార్పు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే బి.ఆర్.అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దేశానికి రక్షణ సమస్య వస్తే.. మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాదే...
దటీజ్ కెసియార్
కెసిఆర్ మాస్టర్ స్ట్రోక్స్కు కేంద్రం విలవిల్లా డుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కుట్రకు కెసిఆర్ వేసిన ఇఒ ఐ వ్యూహంతో కేంద్రం తుక్కుకాక...
స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ప్రయత్నం..
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగాప్రతిపక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి....
మౌనీ బాబా ఎందుకయ్యారు?
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై వచ్చిన తీవ్రస్థాయి ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఆయన మౌనీ బాబా అయ్యారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే...
బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు...